ప్రమాదమని తెలిసినా.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాదమని తెలిసినా..

Mar 16 2026 7:32 AM | Updated on Mar 16 2026 7:32 AM

మహానంది: పరిమితికి మించి ప్రయాణం ప్రమాదకర మని ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదు. ఒకటి కాదు రెండు కాదు వేలాది కిలో మీటర్ల దూరం నుంచి చిన్న చిన్న వాహనాల్లో అధిక సంఖ్యలో కూర్చుని ప్రయాణాలు చేస్తున్నారు. ఉగాది సమీపిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వేలాది మంది భక్తులు శ్రీశైలం, మహానంది, ఉరుకుంద ఆలయాలకు వస్తున్నారు. అందులో చాలా మంది చిన్న చిన్న వాహనాల్లో ఇలా పరిమితికి మించి కూర్చు ని ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. మహానందిలో ఆదివారం సాయంత్రం ఈ దృశ్యం కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement