30 ఏళ్లపాటు ఆదాయం | - | Sakshi
Sakshi News home page

30 ఏళ్లపాటు ఆదాయం

Aug 28 2026 11:53 PM | Updated on Aug 28 2026 11:53 PM

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు 30 ఏళ్ల పాటు ఆదాయం లభిస్తుంది. నాలుగో ఏటా నుంచి తోటలో దిగుబడి మొదలై సంవత్సరం పొడవునా ఆదాయం వస్తూనే ఉంటుంది. పంట దిగుబడిని అమ్మేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రాసెసింగ్‌ చేసే కంపెనీయే రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుంది. జిల్లాలో మొదటగా వేసిన ఆయిల్‌పామ్‌ తోటల్లో ఈ సంవత్సరం నుంచి దిగుబడి వస్తోంది. ఇప్పటివరకు 1,250 టన్నుల ఆయిల్‌పామ్‌ను విక్రయించగలిగాం.

– ఎంఏ నదీమ్‌,

జిల్లా ఉద్యానవన శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement