కరీంనగర్
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7
క్వింటాల్ పత్తి రూ.7,450
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 7,450 పలికింది. క్రయ విక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
కొత్తపల్లి: విద్యుత్ లైన్ల పనులు కొనసాగుతున్నందున మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శ్రీరాంనగర్ ఫీడర్ పరిధిలో కరెంట్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్–2 ఏడీఈ లావణ్య తెలిపారు.
కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్


