సమాచారహక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం | - | Sakshi
Sakshi News home page

సమాచారహక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం

Aug 27 2025 9:06 AM | Updated on Aug 27 2025 9:06 AM

సమాచారహక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం

సమాచారహక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం

సమాచారహక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం

భిక్కనూరు: సమాచారహక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం వంటిదని సమాచారహక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్‌ సలీం అన్నారు. మంగళవారం జంగంపల్లి మహాత్మాజ్యోతిభాపూలే పాఠశాల/కళాశాలలోలో నిర్వహించిన సమాచార హక్కు చట్టం 2005, విద్యాహక్కు చట్టంపైన అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సమాచారహక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రిన్సిపాల్‌ శ్రీలత, కమిటీ రాష్ట్ర సలహాదారు కేతు రమణారెడ్డి, స్పోక్స్‌మాన్‌ శ్రీనివాసరావు, నిజామాబాద్‌ జిల్లా మహిళ అధ్యక్షులు రషీదాబేగం, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement