సైబర్‌ మోసాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాలపై అవగాహన

Mar 23 2025 9:08 AM | Updated on Mar 23 2025 9:04 AM

సదాశివనగర్‌/రామారెడ్డి/పెద్దకొడప్‌గల్‌ : మానవ అక్రమ రవాణా, సైబర్‌ నేరాలు, పోక్సో చట్టాలు, లైంగిక అక్రమ రవాణా చట్టాలపై సదాశివనగర్‌, రామారెడ్డి ఏపీఎంలు రాజిరెడ్డి, ప్రసన్నకుమార్‌, పెద్దకొడప్‌గల్‌ ఇన్‌చార్జి ఏపీఎం దూప్యా అవగా హన కల్పించారు. శనివారం రామారెడ్డి రైతు వేదిక, సదాశివనగర్‌, పెద్దకొడప్‌గల్‌ మండల సమాఖ్య కార్యాలయంలో వీవోఏలు, సీఏలకు గ్రామసంఘం అధ్యక్షులకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. అపరిచితులకు ఓటీపీలు తెలుపొద్దన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అధ్యక్షులు, వీవోఏలు, సీసీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement