‘యమ’డేంజర్‌..! | - | Sakshi
Sakshi News home page

‘యమ’డేంజర్‌..!

Aug 21 2025 8:53 AM | Updated on Aug 21 2025 8:53 AM

‘యమ’డ

‘యమ’డేంజర్‌..!

ప్రమాదకరంగా ఆర్‌యూబీలు

ప్రతి ఏటా ఇదే తంతు.. తాత్కాలిక చర్యలతోనే సరి

భారీ వర్షాలతో అండర్‌

పాస్‌లకు పోటెత్తుతున్న వరద

పలు గ్రామాలు, కాలనీలకు నిలిచిపోయిన రాకపోకలు

ప్రత్యేక పైపులైన్ల ఏర్పాటును

పట్టించుకోని రైల్వే శాఖ

డ్రెయినేజీల విస్తరణ,

అనుసంధానంపై నిర్లక్ష్యం

2022 జూలై 08: ఇది మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం సూగురుగడ్డ రైల్వే అండర్‌ బ్రిడ్జిలో భారీగా చేరిన వరద నీటి లో చిక్కుకున్న ఓ స్కూల్‌ బస్సు. ఆ సమయంలో 30 మంది విద్యార్థులు బస్సులో ఉండగా.. యువకుల సమయస్ఫూర్తితో ప్రాణాపాయం తప్పింది.

2025 ఆగస్ట్‌ 14: ఇది మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి బండమీదపల్లి (పాలిటెక్నిక్‌ కళాశాలకు వెళ్లే దారి)లోని రైల్వే అండర్‌ బ్రిడ్జి. భారీ వర్షంతో వరద పోటెత్తగా చెరువును తలపిస్తోంది. ఐదు రోజులుగా అటు ఇటుగా రాకపోకలు నిలిచిపోయాయి.

‘యమ’డేంజర్‌..! 1
1/1

‘యమ’డేంజర్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement