హేమాచలుడిని దర్శించుకున్న అడ్వకేట్‌ జనరల్‌ | - | Sakshi
Sakshi News home page

హేమాచలుడిని దర్శించుకున్న అడ్వకేట్‌ జనరల్‌

Dec 28 2025 8:29 AM | Updated on Dec 28 2025 8:29 AM

హేమాచలుడిని దర్శించుకున్న అడ్వకేట్‌ జనరల్‌

హేమాచలుడిని దర్శించుకున్న అడ్వకేట్‌ జనరల్‌

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి కుటుంబ సబ్యులతో కలిసి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ ఈఓ మహేశ్‌, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారికి ఆయన గోత్రనామాలతో అర్చన జరిపించారు. ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను ఆలయ అర్చకులు వివరించి వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement