ధరణిలో నమోదు చేయించండి | - | Sakshi
Sakshi News home page

ధరణిలో నమోదు చేయించండి

Aug 19 2025 5:16 AM | Updated on Aug 19 2025 5:16 AM

   ధరణిలో నమోదు చేయించండి

ధరణిలో నమోదు చేయించండి

మాది జగిత్యాల. మల్యాల మండలం ముత్యంపేటలో సర్వే నంబర్‌ 438/బిలో నా భార్య సిరిపురం విజయలక్ష్మి పేరిట 13 గుంటల భూమిని దస్తావేజు నంబర్‌47/2005లో కొన్నాను. రెవెన్యూ అధికారులు పాస్‌ బుక్‌ నంబర్‌ 350037 ద్వారా పట్టానంబర్‌ 746 జారీ చేశారు. 2018వరకు 1బీలో సదరు భూమి నా భార్య విజయలక్ష్మి పేరిటే ఉంది. ధరణి పోర్టల్‌లో రెవెన్యూ అధికారులు మా పేరు నమోదు చేయలేదు. అది ఎక్సెస్‌ ల్యాండ్‌గా చూపారు. పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు.

– సిరిపురం అంజయ్య. జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement