జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

May 3 2025 11:23 AM | Updated on May 3 2025 11:23 AM

జగిత్

జగిత్యాల

న్యూస్‌రీల్‌

9

వైభవంగా

పార్వతీ కోటేశ్వరస్వామి కల్యాణం

వెల్గటూర్‌: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటిలింగాలలో శుక్రవారం పార్వతీ కోటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌కుమార్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది హాజరై కల్యాణాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ గోపిక, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ శేఖర్‌, ఈవో కాంతారెడ్డి, నాయకులు మేరుగు మురళి, రమేష్‌, శ్రీకాంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025

జగిత్యాల1
1/1

జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement