● లక్షణంగా అలంకరణ | - | Sakshi
Sakshi News home page

● లక్షణంగా అలంకరణ

Aug 10 2025 6:22 AM | Updated on Aug 10 2025 6:22 AM

●  లక్షణంగా      అలంకరణ

● లక్షణంగా అలంకరణ

శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని.. రంగురంగుల గాజులనే దండలుగా రూపొందించి.. అమ్మవారికి అలంకరించి భక్తులు మురిసిపోయారు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా లక్ష గాజులతో తాళ్లపూడిలోని నవదుర్గాది పరివార సహిత కననదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి శనివారం ఈ

అలంకరణ చేశారు. కుంకు

మార్చనలు నిర్వహించారు.

అమ్మవారికి కుంకుమ, గాజుల పూజ ద్వారా కార్య, సౌభాగ్య సిద్ధి కలుగుతాయని అర్చకుడు కాళ్లకూరి సాయి సూర్య సుబ్రహ్మణ్య శర్మ అన్నారు.

– తాళ్లపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement