బైక్ ఈఎంఐ కట్టలేక వ్యక్తి మృతి | Man dies after failing to pay bike EMI in Telangana | Sakshi
Sakshi News home page

బైక్ ఈఎంఐ కట్టలేక వ్యక్తి మృతి

Oct 6 2025 11:36 PM | Updated on Oct 7 2025 5:53 AM

Man dies after failing to pay bike EMI in Telangana

కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన సుమంత్ (24) అనే వ్యక్తి మద్యం మైకంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. MGM ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సుమంత్ మద్యానికి బానిసై, తన బైక్ EMI కట్టలేక చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Advertisement
 
Advertisement
Advertisement