ఈఎస్‌ఐ స్కాం.. కీలక మలుపు | ESI Medicines Scam ACB Temporarily Seize Devika Rani Property | Sakshi
Sakshi News home page

నిందితుల ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ఓకే

Sep 8 2020 7:50 PM | Updated on Sep 8 2020 9:04 PM

ESI Medicines Scam ACB Temporarily Seize Devika Rani Property - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతివ్వాలంటూ ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఏసీబీ ఆస్తుల జప్తునకు తాత్కలిక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ పద్మ, ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మి ఆస్తులు జప్తు చేశారు.పద్మ, ఆమె కుటుంబసభ్యుల పేరు మీదున్న 8.55 కోట్ల రూపాయల ఆస్తులు.. నాగలక్ష్మీకి చెందిన 2.72 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు చేయనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement