Mahindra Group To Aid Us Companies To Set Up Manufacturing Base In India - Sakshi
Sakshi News home page

అమెరికా కంపెనీలకు మహీంద్రా సాయం

Jul 25 2023 5:02 AM | Updated on Jul 25 2023 11:27 AM

Mahindra Group to aid US companies to set up manufacturing base in India - Sakshi

న్యూఢిల్లీ: వాహన రంగంలో ఉన్న కంపెనీలకు సాయం చేసేందుకు మహీంద్రా గ్రూప్‌ ఒక ప్రత్యేక వేదికను యూఎస్‌లో ఏర్పాటు చేసింది. యూఎస్‌ కంపెనీలు  భారత్‌లో తయారీని విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహీంద్రా గ్రూప్‌ ఎండీ, సీఈవో అనీష్‌ షా సోమవారం తెలిపారు.

నియంత్రణ, విధానపర అంశాల్లో తమకు అపార అనుభవం ఉందని ఆయన చెప్పారు. అమెరికన్‌ కంపెనీలు భారత్‌లో తయారీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు.. సంస్థకు చెందిన నిపుణుల బృందం తయారీ మౌలిక వసతులు, సరఫరా వ్యవస్థ, సాంకేతిక వంటి అంశాల్లో తమ నైపుణ్యాన్ని అందజేస్తారని మహీంద్రా  
వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement