ముంబై: చైనాకు చెందిన హాకర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని వారిపై సైబర్దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఖాతాదారులకు కెవైసీని అప్డేట్ చేయాలని హ్యకర్లు ఒక వెబ్సైట్ లింక్ పంపుతున్నారని తెలిసింది. అంతేకాకుంగా రూ. 50 లక్షల విలువైన ఉచిత బహుమతులను సొంతం చేసుకోండి అంటూ వాట్సాప్లో ఖాతాదారులకు సందేశాలను పంపుతున్నారు. హ్యకర్లు పంపిన సందేశాలకు రిప్లై ఇస్తే అంతే సంగతులు..! ఖాతాదారుల విలువైన సమాచారాన్ని దోచుకోవడమే కాకుండా డబ్బులను ఖాతాల నుంచి ఊడ్చేస్తారని సైబర్ సెక్యూరిటీ అధికారులు హెచ్చరించారు.
న్యూఢిల్లీకి చెందిన థింక్ట్యాంక్ సైబర్పీస్ పౌండేషన్ పరిశోధనా విభాగం, ఆటోబోట్ ఇన్ఫోసెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు కొంతమంది స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఫిషింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారని వారి అధ్యయనంలో వెల్లడించారు. ఎస్బీఐ ఖాతాదారులకు కెవైసీ ధృవీకరణ చేయాలని చెప్పి, ఫోన్లకు మెసేజ్లను పంపుతున్నారని గుర్తించారు. ఈ మెసేజ్ను ఓపెన్ చేస్తే అధికారిక ఎస్బీఐ ఆన్లైన్ సైట్ పేజీని పోలి ఉన్న వెబ్సైట్ ఓపెన్ అవుతోంది. ఇది యూజర్ మొబైల్ నంబర్కు ఓటీపీని పంపి, ఎంటర్ చేయగానే ఖాతాదారులు వ్యక్తిగత వివరాలను హాకర్లు సేకరిస్తున్నారని ఈ బృందం గుర్తించింది.
నకిలీ ఎస్బీఐ వెబ్సైట్తో ఖాతాదారులను దారిమళ్లించి వారి సమాచారాన్ని హాకర్లు పొందుతున్నారు. మరో సందర్భంలో..ఖాతాదారులకు ఆకర్షణీయమైన ఉచిత బహుమతులు అందిస్తామంటూ వాట్సాప్లో సందేశాలను హాకర్లు పంపిస్తున్నారు. ఈ సర్వేలో పాల్గొంటే రూ. 50 లక్షల విలువైన బహుమతులు మీ సొంతం అంటూ హాకర్లు ఖాతాదారులను దారి మళ్లించి వారి విలువైన సమాచారాన్ని లాగేసుకుంటున్నారని తెలిసింది. కాగా ఎస్బీఐ యూజర్లకే కాకుండా ఐడీఎఫ్సీ, పీఎన్బీ, ఇండస్ఇండ్, కోటక్ బ్యాంక్ ఖాతాదారులపై ఫిషింగ్ స్కామ్ పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఎస్మీఐ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఫిషింగ్ కుంభకోణానికి పాల్పడినట్లుగా పరిశోధన బృందం నిర్ధారించింది.
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక..!
Published Thu, Jul 8 2021 4:00 PM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటు హక్కు వినియోగించుకున్న యాంకర్ శ్యామల కుటుంబ సభ్యులు
పోలింగ్ బూతును పరిశీలించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది: సీఈవో వికాస్రాజ్
ఓటు హక్కు వినియోగించుకున్న వల్లభనేని వంశీ ఫ్యామిలీ
ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
నార్వే కంపెనీతో హైదరాబాద్ సంస్థ ఒప్పందం
కుటుంబ సభ్యులతో తన ఓటు హక్కు వినియోగించుకున్న కొడాలి నాని
ఈసీ అధికారిక ప్రకటన ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement