ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోలేదు

Central Cabinet Not Decided To Government Banks Privatization - Sakshi

న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను (పీఎస్‌బీలు) ప్రైవేటీకరించే విషయంలో కేబినెట్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు రాజ్యసభకు వెల్లడించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు పీఎస్‌బీలను ప్రైవేటీకరించే ఉద్దేశ్యంతో ఉన్నట్టు 2021–22 బడ్జెట్‌ సందర్భంగా మంత్రి సీతారామన్‌ చేసిన ప్రకటన గమనార్హం. పీఎస్‌బీల ప్రైవేటీకరణపై సభ్యుల నుంచి ఎదురైన ప్రశ్నకు మంత్రి స్పందించారు. 

చదవండి: మీరు వినియోగించని బ్యాంక్‌ అకౌంట్లలో ఎంత సొమ్ము మగ్గుతుందో తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top