నేడు వైఎస్సార్‌ జిల్లాకు జగన్‌ రాక | YS Jagan to Visit Kadapa District For Two Days Over YS Rajasekhar Reddy Jayanthi | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌ జిల్లాకు జగన్‌ రాక

Jul 7 2025 2:37 AM | Updated on Jul 7 2025 4:16 AM

 YS Jagan to Visit Kadapa District For Two Days Over YS Rajasekhar Reddy Jayanthi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ రెండు రోజుల పాటు వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు బెంగళూరు నుంచి పులివెందుల చేరుకుని రాత్రి అక్కడి నివా­సంలో బస చేస్తారు. మంగళవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు.

అక్క­డ దివంగత సీఎం వైఎస్సార్‌ ఘాట్‌లో ఆయన జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement