రాజమండ్రి రూరల్‌ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం ప్రారంభం | YS Jagan Meeting With Rajahmundry Rural YSRCP Leaders | Sakshi
Sakshi News home page

రాజమండ్రి రూరల్‌ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం ప్రారంభం

Aug 19 2026 12:26 PM | Updated on Aug 19 2026 12:31 PM

YS Jagan Meeting With Rajahmundry Rural YSRCP Leaders

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇంఛార్జ్‌ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్‌ కార్యాచరణపై వారితో వైఎస్‌ జగన్‌ చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement