గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ | YS Jagan extends greetings on Guru Purnima | Sakshi
Sakshi News home page

గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Jul 10 2025 10:19 AM | Updated on Jul 10 2025 11:56 AM

YS Jagan extends greetings on Guru Purnima

సాక్షి, తాడేపల్లి: నేడు గురు పౌర్ణమి. ఈ సందర్భంగా వైఎ‍స్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా, సంస్కారం నేర్పి జ్ఞానాన్ని పంచుతున్న గురువులకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ ట్విట్టర్‌ వేదికగా పోస్టు పెట్టారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement