గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ | YS Jagan extends greetings on Guru Purnima | Sakshi
Sakshi News home page

గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Jul 10 2025 10:19 AM | Updated on Jul 10 2025 11:56 AM

YS Jagan extends greetings on Guru Purnima

సాక్షి, తాడేపల్లి: నేడు గురు పౌర్ణమి. ఈ సందర్భంగా వైఎ‍స్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా, సంస్కారం నేర్పి జ్ఞానాన్ని పంచుతున్న గురువులకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ ట్విట్టర్‌ వేదికగా పోస్టు పెట్టారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement