ఏపీలో మరో ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా | Rtc Bus Overturns In Prakasam District | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా

Nov 28 2025 12:47 PM | Updated on Nov 28 2025 1:22 PM

Rtc Bus Overturns In Prakasam District

సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మద్దలకట్ట దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు. బస్సులో ఇరుక్కున ప్రయాణికులను స్థానికులు బయటకుతీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement