అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి | Road Accident AT Annamayya District | Sakshi
Sakshi News home page

అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Jun 30 2025 7:19 AM | Updated on Jun 30 2025 3:26 PM

Road Accident AT Annamayya District

సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న ఓ టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల ప్రకారం.. కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడటంతో వారిని మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement