ఏపీలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ | Ongoing Distribution Of Pensions In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ

Nov 1 2020 10:49 AM | Updated on Nov 1 2020 1:40 PM

Ongoing Distribution Of Pensions In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ పంపిణీ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి గ్రామ వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో నిమగ్నమయ్యారు. 61.94 లక్షల మంది పెన్షనర్లకు ఉదయం నుంచే ఇంటికి వెళ్ళి పెన్షన్ అందిస్తున్నారు. ఈ నెల ప్రభుత్వం రూ.1499.89 కోట్లు విడుదల చేసింది. ఉదయం10 గంటల వరకు 74.99 శాతం పెన్షన్ల‌ పంపిణీ పూర్తయ్యింది. 46.44 లక్షల మందికి రూ. 1108.39 కోట్లు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement