ఎమ్మెల్యే విరూపాక్షికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | YS Jagan Mohan Reddy Consoles Aluru MLA Virupakshi | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే విరూపాక్షికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Dec 30 2025 6:20 AM | Updated on Dec 30 2025 6:20 AM

YS Jagan Mohan Reddy Consoles Aluru MLA Virupakshi

ఆలూరు రూరల్‌: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్లో రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఫోన్‌లో పరామర్శించారు. 

ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆర్యోగంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement