ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ | Nirab Kumar Prasad Appointed As New CS In AP | Sakshi
Sakshi News home page

ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌

Jun 7 2024 9:59 AM | Updated on Jun 7 2024 11:00 AM

Nirab Kumar Prasad Appointed As New CS In AP

ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు.

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుత సీఎస్‌ జవహర్‌రెడ్డి బదిలీ అయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌.. ప్రస్తుతం అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement