AP: కూలిన బ్రిడ్జి.. 40 గ్రామాల రాకపోకలకు అంతరాయం | Nearly 40 Villages Cut Off As One Year Old Bridge Collapses Due To Floods In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: కూలిన బ్రిడ్జి.. 40 గ్రామాల రాకపోకలకు అంతరాయం

Aug 10 2025 3:04 PM | Updated on Aug 10 2025 3:57 PM

Nearly 40 Villages Cut Off As One Year Old Bridge Collapses

అల్లూరి సీతారామరాజు జిల్లా.:  జిల్లాలోని వీఆర్‌పురం మండలం అన్నవరం వదద బ్రిడ్జి కూలిపోవడంతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. కొండవాగుల వరద పోటుకు బ్రిడ్జి కూలిపోయింది. 

ఫలితంగా సుమారు 40 గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన నిర్మించి ఏడాడి తిరగకుండానే కూలిపోవడంతో అధికారులు, కాంట్రాక్టర్లపై స్థానికులు మండిపడుతున్నారు. నాణ్యతలేని వంతెన నిర్మించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement