సాక్షి,కృష్ణా: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై కేశినేని నాని విమర్శలు గుప్పించారు. చిన్నిని ‘చార్లెస్ శోభరాజ్’తో పోల్చారు. ఎంపీ చిన్ని రోజూ రూ.కోటి అవినీతి సోమ్మును తింటున్నాడు. నీ సిబ్బంది ఆ సొమ్మును పంచుకుంటే వాళ్లపై యాసిడ్ పోసి హింసించాలా?. ఇంతకంటే ఘోరం మరేదైనా ఉంటుందా’అని మండిపడ్డారు.
