వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు అస్వస్థత | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు అస్వస్థత

Published Mon, Feb 7 2022 3:54 PM

Illness To YSRCP MP Pilli Subhash Chandra Bose In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్‌లో కళ్లు తిరిగిపడిపోయారు. ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు.
చదవండి: రాజ్యసభలో టీడీపీ విషప్రచారం.. తిప్పికొట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి

Advertisement
Advertisement