శ్రీకాకుళం: రెండుగా విడిపోయిన రైలు.. తప్పిన పెను ప్రమాదం | Falaknuma Superfast Express Train Splits Into Two Parts In Srikakulam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం: రెండుగా విడిపోయిన రైలు.. తప్పిన పెను ప్రమాదం

Apr 8 2025 11:12 AM | Updated on Apr 8 2025 11:36 AM

Falaknuma Superfast Express Train Splits Into Two Parts In Srikakulam

శ్రీకాకుళం: సికింద్రాబాద్‌ హౌరా​- ఫలక్‌నుమా రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్‌తో సహా రెండు భాగాలుగా రైలు బోగీలు విడిపోయాయి. పలాస మండలం సుమ్మాదేవి, మందస రైలు నిలయం మధ్యలో రైలు నుంచి 8 బోగీలు విడిపోయాయి. ఏ1 ఏసీ కోచ్‌ దగ్గర కప్లింగ్‌ దెబ్బతినడంతో 8బోగీలు విడిపోవడంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో పెను ప్రమాదమే తప్పింది.

సుమారు మూడు గంటల నుంచి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఇంజనీరింగ్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బోగీలను జాయింట్‌ చేసిన తర్వాత రైలు బయల్దేరనుంది.

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement