Tirumala: తిరుమలలో మరో అపచారం | Devotees From Flying Drones In Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో మరో అపచారం

Published Tue, Apr 15 2025 7:13 PM | Last Updated on Tue, Apr 15 2025 9:27 PM

Devotees From Flying Drones In Tirumala

తిరుమల,సాక్షి: తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్‌తో భక్తులు షూట్‌ చేశారు. భక్తుల సమాచారంతో టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.  డ్రోన్‌తో చిత్రీకరించిన మహారాష్ట్ర భక్తుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, పోలీసులకు అప్పగించారు.శ్రీవారి ఆలయంపై డ్రోన్‌ ఎగుర వేయడంపై విచారణ చేపట్టారు. విచారణలో మహారాష్ట్ర భక్తుడు సుమారు 15 నిమిషాల పాటు డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించినట్లు తేలుస్తోంది.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement