వైఎస్‌ జగన్‌: రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు | YS Jagan Wishes to People on the Occasion of Ganesh Chaturthi - Sakshi
Sakshi News home page

వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం జగన్‌

Aug 21 2020 1:04 PM | Updated on Aug 21 2020 3:51 PM

CM YS Jagan Wishes People On Ganesh Chaturthi - Sakshi

సాక్షి, అమరావతి: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలషించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఎదురవుతున్న ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. (అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement