వీరేశలింగం పంతులు జయంతి.. సీఎం జగన్‌ ట్వీట్‌ | Cm Jagan Tweet On Kandukuri Veeresalingam Pantulu Jayanthi | Sakshi
Sakshi News home page

వీరేశలింగం పంతులు జయంతి.. సీఎం జగన్‌ ట్వీట్‌

Apr 16 2023 1:20 PM | Updated on Apr 16 2023 5:17 PM

Cm Jagan Tweet On Kandukuri Veeresalingam Pantulu Jayanthi - Sakshi

సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.

సాక్షి, తాడేపల్లి: సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘మూఢ నమ్మకాలపై.. వితంతువుల పునర్వివాహం కోసం.. స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు’’ అని సీఎం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

‘‘సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.
చదవండి: రామోజీ ఓ విషసర్పం.. తోడల్లుడు డాల్ఫిన్‌ అప్పారావు సంచలన వ్యాఖ్యలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement