AP: సెకి నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ఏపీఈఆర్సీ అనుమతి

APERC Approval To Purchase Electricity From SECI - Sakshi

సాక్షి, అమరావతి: సెకి నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇచ్చింది. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ నుంచి ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు చేయనుంది. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు కొనుగోలు చేయనుంది. 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ అందించేలా ప్రభుత్వ ప్రణాళిక రూపొందించనుంది. ఈఆర్‌సీ ఆమోదించడంతో త్వరలో సెకితో ఎంవోయూ కుదుర్చుకోనుంది. 7 వేల మెగావాట్ల కొనుగోలుకు ఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top