రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులే | Ap cabinet key decision on social media | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులే

Jul 10 2026 3:37 PM | Updated on Jul 10 2026 4:18 PM

Ap cabinet key decision on social media

సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మరిన్ని కేసులు పెట్టాలని నిర్ణయించింది. సోషల్‌ మీడియాపై డీజీపీ, ఉన్నతాధికారుల పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ జరిగింది. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అనంతరం, టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ కేబినెట్‌ తీర్మానించింది.

AP కేబినెట్ చెత్త నిర్ణయం: ప్రశ్నిస్తే బొక్కలో వేయండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement