ఆదిలాబాద్టౌన్: దంతాలను సంరక్షించుకో వాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూ చించారు. వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా గురువారం రిమ్స్ ఆస్పత్రిలోని దంత వి భాగంలో రోగులను పరీక్షించి ఉచితంగా పే స్ట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుట్కా, సిగరెట్కు దూరంగా ఉండాలని సూచించారు. దంత సంబంధిత వ్యాధులకు రిమ్స్లో చికిత్స అందుబా టులో ఉందని చెప్పారు. కార్యక్రమంలో రిమ్స్ డెంటల్ విభాగం హెచ్వోడీ రవీందర్రెడ్డి, వైద్యులు వినోద్ బల్ల, సచిన్రెడ్డి, సమియొద్దీన్, రాధిక తదితరులున్నారు.