July 03, 2020, 19:35 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనాను కట్టడి చేయడం కోసం అనూహ్యంగా మార్చి 24 అర్ధరాత్రి నుంచి లాక్డౌన్ను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న...
June 07, 2020, 04:13 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా బాధితుల మరణాల రేటు మరింత తగ్గింది. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో ఎటువంటి మరణాలు నమోదు...
June 06, 2020, 04:33 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కొత్తగా కోలుకున్న 35 మందిని డిశ్చార్జి చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన...
June 01, 2020, 04:59 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి 51 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో...
May 30, 2020, 05:21 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 101 మందిని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన...
May 28, 2020, 05:19 IST
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: 1,51,767 పాజిటివ్ కేసులు, 4,337 మరణాలు. దేశంలో కరోనా సృష్టించిన విలయమిది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ...
May 22, 2020, 15:46 IST
పాట్నా: రైల్వే ప్లాట్ఫామ్పై పడేసిన ఆహారం, నీటి పొట్లాలకోసం పెద్దసంఖ్యలో వలస కార్మికులు ఎగబడ్డారు. భౌతిక దూరాన్ని సైతం పక్కన పెట్టి పొట్లాల కోసం...
May 22, 2020, 03:50 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికుల పూర్తి బాధ్యత తీసుకుని వారి సొంత ప్రాంతాలకు తరలిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...
May 19, 2020, 04:36 IST
సాక్షి, విజయవాడ/ మంగళగిరి/ తాడేపల్లిరూరల్: వలస కూలీలకు భోజనం, వసతి, వారి తరలింపునకు ప్రత్యేక శ్రామిక రైళ్ల ఏర్పాటు తదితర ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే...
May 18, 2020, 16:46 IST
సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన చర్యలు కేవలం ఆర్థిక మనుగుడకు సరిపోతాయని బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్...
May 17, 2020, 03:10 IST
కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోవాలి. ఇది జరగాలంటే ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాలి. ప్రజల్లో భయాందోళనలను పోగొట్టడానికి ముందుగా...
May 16, 2020, 09:03 IST
కాన్వాయ్ ఆపి .. కూలీల కష్టాలు తెలుసుకున్న సీఎస్
May 16, 2020, 04:15 IST
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీల కష్టాలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని...
May 07, 2020, 03:26 IST
ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన కూలీలు ఇక్కడకు వచ్చేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రాని పరిస్థితులు ఉంటే.. వెనకడుగు వేయొద్దు. అవసరమైన పక్షంలో...
May 05, 2020, 21:38 IST
సాక్షి, అనంతపురం: లాక్డౌన్ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న వలస కూలీలను రప్పించేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాజీ...
May 05, 2020, 18:34 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీరుతో వలస కార్మికుల జీవితాలు నాశనమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం...
May 05, 2020, 03:50 IST
కొవ్వూరు: స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని వందలాది మంది వలస కార్మికులు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో సోమవారం ఆందోళనకు దిగారు. గోదావరిలో ఇసుక...
May 04, 2020, 08:44 IST
ప్రయాణాలవల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలెక్కువ
May 04, 2020, 03:54 IST
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి చెందిన వలస కూలీలు వచ్చే లోగా ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం ఆళ్ల...
May 04, 2020, 03:35 IST
పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు అర్ధంచేసుకుని ఎక్కడి వారు అక్కడే ఉండాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
April 30, 2020, 03:59 IST
సాక్షి, అమరావతి: ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లిన కూలీలు లాక్డౌన్తో ఆ జిల్లాల్లో చిక్కుకుపోయారు. ఇలా ఇతర జిల్లాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలను...
April 30, 2020, 00:14 IST
లాక్డౌన్ మొదలైనప్పటినుంచీ అష్టకష్టాలు పడుతున్న వలసజీవులకు ఎట్టకేలకు విముక్తి లభించే రోజొచ్చింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులందరినీ...
April 28, 2020, 20:47 IST
బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద వలస కార్మికుల ఆందోళనకు కారణమైన వినయ్ దూబేకు బెయిల్ లభించింది.
April 25, 2020, 11:04 IST
కరోనా వలస జీవులకు ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెట్టింది. జేబులో చిల్లిగవ్వ లేక..ఎక్కడ ఉండాలో తెలియక భార్యాబిడ్డలతో బిక్కుబిక్కు మంటూ నడక సాగిస్తున్నారు...
April 20, 2020, 15:20 IST
సాక్షి, న్యూఢిల్లీ : ‘హమ్ కమాకే కానే వాలే లోగ్ హై. మగర్ అబ్ ( మేం కష్టంతో సంపాదించి తినేవాళ్లం. కానీ ఇప్పుడు)...’ పెల్లుకుబి వస్తోన్న దుఃఖాన్ని...
April 20, 2020, 02:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు ఏప్రిల్ 20 తరువాత, తాము పనిచేసే ప్రాంతం అదే రాష్ట్రంలో ఉంటే.....
April 15, 2020, 09:21 IST
వలస కార్మికుల ఆందోళనకు కారణమైన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
April 15, 2020, 06:44 IST
సాక్షి, ముంబై: లాక్డౌన్ కారణంగా పనుల్లేక, చేతిలో చిల్లిగవ్వ లేని వలసకూలీలు ఆంక్షలను ధిక్కరించి ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపించాలంటూ...
April 07, 2020, 04:23 IST
సాక్షి, అమరావతి: లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలో పనుల్లేక చిక్కుకుపోయిన వలస కూలీలకు వసతి ఏర్పాట్లలో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్గా...