-
365 రోజులున్నా ఫలితం శూన్యం
గజోల్: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో 15 రోజులుపాటు ఉంటానంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు.
-
గిరిజనుల అభివృద్ధికి రోడ్ మ్యాప్
గువాహటి: అస్సాంలోని గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్ధం చేసి ఉంచారని, ముచ్చటగా మూడోసారి బీజేపీ గెలుపుతో అమలు చేయడం తథ్యమని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
Sat, Apr 04 2026 05:51 AM -
ఏవోబీలో వెండితెర వెలుగులు
ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతం ప్రకృతి రమణీయతకు అద్దంపడుతోంది. పర్యాటకులనే కాకుండా సినీ ప్రపంచాన్నీ ఆకర్షిస్తోంది. దీంతో ఎన్నో సినిమా సన్నివేశాలకు నిలయంగా మారింది. పలు సుందర దృశ్యాలు కెమెరాలకు చిక్కుతున్నాయి.
Sat, Apr 04 2026 05:47 AM -
100 ఎకరాల్లో ఆర్టీసీ భారీ టెర్మినల్
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో ఆర్టీసీ మరో భారీ బస్ టెర్మినల్ నిర్మాణానికి సిద్ధమవుతోంది.
Sat, Apr 04 2026 05:46 AM -
అస్సాంలో మూడు ముక్కలాట!
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ‘ప్రాంతీయ’పోరుగా మారాయి! ఎగువ, మధ్య, దిగువ అస్సాం ప్రాంతాల మధ్య సంక్లిష్టమైన రాజకీయ యుద్ధంగా రూపుదాల్చాయి.
Sat, Apr 04 2026 05:45 AM -
సిలబస్ ‘ప్రశ్నా’ర్థకం?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ వికృత ప్రయోగాలతో విద్యాప్రమాణాలు దారుణంగా పతనమయ్యాయి.
Sat, Apr 04 2026 05:38 AM -
ప్రేమ విఫలమైతే అది మోసం కాదు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని ప్రేమించి విఫలమైతే అది మోసపూరితం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మోసం చేయాలన్న ఉద్దేశం ఉందని సాక్ష్యం ఉంటేనే నేరంగా పరిగణించాల్సి వస్తుందని అభిప్రాయపడింది.
Sat, Apr 04 2026 05:36 AM -
ప్రభుత్వ విధానాలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలతో కూటమి ప్రభుత్వం విభజించు – పాలించు అనే విధానం అనుసరిస్తుండడంతో రిజిస్టర్డ్ సంఘాలు ఒక్కటయ్యాయి. ఉపాధ్యాయ సమస్యలపై ఉమ్మడిగా పోరు సాగించేందుకు నిర్ణయించాయి.
Sat, Apr 04 2026 05:33 AM -
పెట్రో, లిక్కర్... పన్నులు బేఫికర్
సాక్షి, హైదరాబాద్: పన్నుల వసూళ్లలో పెట్రోల్, మద్యం పోటీ పడుతున్నాయి. ఈ రెండు ఉత్పత్తుల అమ్మకాల కారణంగానే రాష్ట్ర ఖజానాకు రూ. 33,288 కోట్లు సమకూరాయని గణాంకాలు చెబుతున్నాయి.
Sat, Apr 04 2026 05:31 AM -
రాజ్యసభలో గొంతు నొక్కేశారు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026పై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని, ఉద్దేశపూర్వకంగానే తమకు తక్కువ సమయం కేటాయించారని ఆ పార్టీ ప
Sat, Apr 04 2026 05:29 AM -
మాల్డా ఘటనలో సూత్రధారి అరెస్టు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) విధుల్లో నిమగ్నమైన ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనలో అసలు సూత్రధారి అడ్వొకేట్ ముఫకరూల్ ఇస్లాంతోప
Sat, Apr 04 2026 05:27 AM -
రాజధాని నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదని సీఎం చంద్రబాబు చెప్పారు.
Sat, Apr 04 2026 05:24 AM -
విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు తేల్చిచెప్పింది.
Sat, Apr 04 2026 05:22 AM -
బైక్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
యలమంచిలి రూరల్: అనకాపల్లి జిల్లా లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు.
Sat, Apr 04 2026 05:19 AM -
మూడేళ్ల జైలు శిక్ష పడినందుకు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు
భోపాల్: చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హతకు గురయ్యారు.
Sat, Apr 04 2026 05:18 AM -
మూడో రోజు కొనసాగిన నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె మూడో రోజైన శుక్రవారం నాడూ కొనసాగింది. ఆస్పత్రుల యాజమాన్యాలు సేవలు పూర్తిగా నిలిపివేసి నిరసన తెలిపారు.
Sat, Apr 04 2026 05:16 AM -
మావోయిస్ట్ అగ్ర నేత.. ప్రశాంత్ బోస్ కన్నుమూత
రాంచీ: జార్ఖండ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిషేధిత మావోయిస్ట్ పార్టీ అగ్ర నేత కిషన్ దా గా పరిచయమున్న ప్రశాంత్ బోస్ శుక్రవారం కన్నుమూశారు.
Sat, Apr 04 2026 05:15 AM -
కుటుంబ కలహాలతో సర్పంచ్ ఆత్మహత్య
కడెం: కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో జరిగింది. ఎస్సై సాయికిరణ్ కథనం ప్రకారం..
Sat, Apr 04 2026 05:13 AM -
దళితుడిపై అయ్యన్న దాడి
సాక్షి, అనకాపల్లి/మునగపాక: డప్పు కొడుతున్న దళితుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Sat, Apr 04 2026 05:10 AM -
‘రిజిస్ట్రేషన్’లో నయాదందా
సాక్షిప్రతినిధి, వరంగల్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, అక్రమాలపర్వం కొనసాగుతూనే ఉంది.
Sat, Apr 04 2026 05:06 AM -
పరస్పర ప్రేమ, క్షమాభావాన్ని ఆచరణలో పెట్టాలి
సాక్షి, అమరావతి: క్రీస్తు శిలువ వేయబడిన ఘటన ప్రేమ, కరుణ, త్యాగానికి అత్యున్నత ఉదాహరణగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
Sat, Apr 04 2026 05:06 AM -
ఆ చమురు నౌక చైనాకు మళ్లింది!
న్యూఢిల్లీ: 6 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురుతో భారత్కేసి బయల్దేరిన పింగ్ షున్ అనే నౌక తన ప్రయాణ దిశను ఉన్నట్టుండి చైనా వైపు మార్చుకుంది!
Sat, Apr 04 2026 05:05 AM -
రెండు అమెరికా ఫైటర్ జెట్లు ధ్వంసం.. ట్రంప్ రియాక్షన్ ఇదే..!
అమెరికా యుద్ధ విమానాలపై ఇరాన్ విరుచుకపడుతోంది. ఒక రోజు వ్యవధిలోనే ఆ దేశానికి చెందిన రెండు కీలక ఫైటర్ జెట్లను టెహ్రాన్ కూల్చివేసింది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు.
Sat, Apr 04 2026 05:05 AM -
ముందు భూమి తీసుకో.. డబ్బు ఉన్నప్పుడు కట్టు
సాక్షి, అమరావతి: విలువైన భూమి కేటాయించిన తర్వాత సకాలంలో మొత్తం నగదు కట్టకపోయినా ఉన్నప్పుడు కట్టుకునే అవకాశాన్ని ఏపీఐఐసీ కల్పించింది.
Sat, Apr 04 2026 05:02 AM -
మహానగరాలతో పోటీపడేలా 'మావిగన్'
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాడు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షు
Sat, Apr 04 2026 04:59 AM
-
365 రోజులున్నా ఫలితం శూన్యం
గజోల్: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో 15 రోజులుపాటు ఉంటానంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు.
Sat, Apr 04 2026 06:01 AM -
గిరిజనుల అభివృద్ధికి రోడ్ మ్యాప్
గువాహటి: అస్సాంలోని గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్ధం చేసి ఉంచారని, ముచ్చటగా మూడోసారి బీజేపీ గెలుపుతో అమలు చేయడం తథ్యమని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
Sat, Apr 04 2026 05:51 AM -
ఏవోబీలో వెండితెర వెలుగులు
ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతం ప్రకృతి రమణీయతకు అద్దంపడుతోంది. పర్యాటకులనే కాకుండా సినీ ప్రపంచాన్నీ ఆకర్షిస్తోంది. దీంతో ఎన్నో సినిమా సన్నివేశాలకు నిలయంగా మారింది. పలు సుందర దృశ్యాలు కెమెరాలకు చిక్కుతున్నాయి.
Sat, Apr 04 2026 05:47 AM -
100 ఎకరాల్లో ఆర్టీసీ భారీ టెర్మినల్
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో ఆర్టీసీ మరో భారీ బస్ టెర్మినల్ నిర్మాణానికి సిద్ధమవుతోంది.
Sat, Apr 04 2026 05:46 AM -
అస్సాంలో మూడు ముక్కలాట!
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ‘ప్రాంతీయ’పోరుగా మారాయి! ఎగువ, మధ్య, దిగువ అస్సాం ప్రాంతాల మధ్య సంక్లిష్టమైన రాజకీయ యుద్ధంగా రూపుదాల్చాయి.
Sat, Apr 04 2026 05:45 AM -
సిలబస్ ‘ప్రశ్నా’ర్థకం?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ వికృత ప్రయోగాలతో విద్యాప్రమాణాలు దారుణంగా పతనమయ్యాయి.
Sat, Apr 04 2026 05:38 AM -
ప్రేమ విఫలమైతే అది మోసం కాదు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని ప్రేమించి విఫలమైతే అది మోసపూరితం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మోసం చేయాలన్న ఉద్దేశం ఉందని సాక్ష్యం ఉంటేనే నేరంగా పరిగణించాల్సి వస్తుందని అభిప్రాయపడింది.
Sat, Apr 04 2026 05:36 AM -
ప్రభుత్వ విధానాలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలతో కూటమి ప్రభుత్వం విభజించు – పాలించు అనే విధానం అనుసరిస్తుండడంతో రిజిస్టర్డ్ సంఘాలు ఒక్కటయ్యాయి. ఉపాధ్యాయ సమస్యలపై ఉమ్మడిగా పోరు సాగించేందుకు నిర్ణయించాయి.
Sat, Apr 04 2026 05:33 AM -
పెట్రో, లిక్కర్... పన్నులు బేఫికర్
సాక్షి, హైదరాబాద్: పన్నుల వసూళ్లలో పెట్రోల్, మద్యం పోటీ పడుతున్నాయి. ఈ రెండు ఉత్పత్తుల అమ్మకాల కారణంగానే రాష్ట్ర ఖజానాకు రూ. 33,288 కోట్లు సమకూరాయని గణాంకాలు చెబుతున్నాయి.
Sat, Apr 04 2026 05:31 AM -
రాజ్యసభలో గొంతు నొక్కేశారు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026పై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని, ఉద్దేశపూర్వకంగానే తమకు తక్కువ సమయం కేటాయించారని ఆ పార్టీ ప
Sat, Apr 04 2026 05:29 AM -
మాల్డా ఘటనలో సూత్రధారి అరెస్టు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) విధుల్లో నిమగ్నమైన ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనలో అసలు సూత్రధారి అడ్వొకేట్ ముఫకరూల్ ఇస్లాంతోప
Sat, Apr 04 2026 05:27 AM -
రాజధాని నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదని సీఎం చంద్రబాబు చెప్పారు.
Sat, Apr 04 2026 05:24 AM -
విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు తేల్చిచెప్పింది.
Sat, Apr 04 2026 05:22 AM -
బైక్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
యలమంచిలి రూరల్: అనకాపల్లి జిల్లా లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు.
Sat, Apr 04 2026 05:19 AM -
మూడేళ్ల జైలు శిక్ష పడినందుకు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు
భోపాల్: చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హతకు గురయ్యారు.
Sat, Apr 04 2026 05:18 AM -
మూడో రోజు కొనసాగిన నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె మూడో రోజైన శుక్రవారం నాడూ కొనసాగింది. ఆస్పత్రుల యాజమాన్యాలు సేవలు పూర్తిగా నిలిపివేసి నిరసన తెలిపారు.
Sat, Apr 04 2026 05:16 AM -
మావోయిస్ట్ అగ్ర నేత.. ప్రశాంత్ బోస్ కన్నుమూత
రాంచీ: జార్ఖండ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిషేధిత మావోయిస్ట్ పార్టీ అగ్ర నేత కిషన్ దా గా పరిచయమున్న ప్రశాంత్ బోస్ శుక్రవారం కన్నుమూశారు.
Sat, Apr 04 2026 05:15 AM -
కుటుంబ కలహాలతో సర్పంచ్ ఆత్మహత్య
కడెం: కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో జరిగింది. ఎస్సై సాయికిరణ్ కథనం ప్రకారం..
Sat, Apr 04 2026 05:13 AM -
దళితుడిపై అయ్యన్న దాడి
సాక్షి, అనకాపల్లి/మునగపాక: డప్పు కొడుతున్న దళితుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Sat, Apr 04 2026 05:10 AM -
‘రిజిస్ట్రేషన్’లో నయాదందా
సాక్షిప్రతినిధి, వరంగల్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, అక్రమాలపర్వం కొనసాగుతూనే ఉంది.
Sat, Apr 04 2026 05:06 AM -
పరస్పర ప్రేమ, క్షమాభావాన్ని ఆచరణలో పెట్టాలి
సాక్షి, అమరావతి: క్రీస్తు శిలువ వేయబడిన ఘటన ప్రేమ, కరుణ, త్యాగానికి అత్యున్నత ఉదాహరణగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
Sat, Apr 04 2026 05:06 AM -
ఆ చమురు నౌక చైనాకు మళ్లింది!
న్యూఢిల్లీ: 6 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురుతో భారత్కేసి బయల్దేరిన పింగ్ షున్ అనే నౌక తన ప్రయాణ దిశను ఉన్నట్టుండి చైనా వైపు మార్చుకుంది!
Sat, Apr 04 2026 05:05 AM -
రెండు అమెరికా ఫైటర్ జెట్లు ధ్వంసం.. ట్రంప్ రియాక్షన్ ఇదే..!
అమెరికా యుద్ధ విమానాలపై ఇరాన్ విరుచుకపడుతోంది. ఒక రోజు వ్యవధిలోనే ఆ దేశానికి చెందిన రెండు కీలక ఫైటర్ జెట్లను టెహ్రాన్ కూల్చివేసింది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు.
Sat, Apr 04 2026 05:05 AM -
ముందు భూమి తీసుకో.. డబ్బు ఉన్నప్పుడు కట్టు
సాక్షి, అమరావతి: విలువైన భూమి కేటాయించిన తర్వాత సకాలంలో మొత్తం నగదు కట్టకపోయినా ఉన్నప్పుడు కట్టుకునే అవకాశాన్ని ఏపీఐఐసీ కల్పించింది.
Sat, Apr 04 2026 05:02 AM -
మహానగరాలతో పోటీపడేలా 'మావిగన్'
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాడు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షు
Sat, Apr 04 2026 04:59 AM
