- 
  
                    విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైన్మెన్ మృతిమోత్కూరు : వ్యవసాయ బావి వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా అసిస్టెంట్ లైన్మెన్ విద్యుత్షాక్తో మృతిచెందాడు. ఈసంఘటన గురువారం మోత్కూరు మండలం పాలడుగు గ్రామ శివారులో చోటుచేసుకుంది. 
- 
  
                    పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహిస్తాంనాగార్జునసాగర్: నీతి, నియమావళిని అవలంబిస్తూ పూర్తి పారదర్శకత, జవాబుదారితనంతో విధులు నిర్వహిస్తామని నాగార్జునసాగర్లోని తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు గురువారం ప్రతిజ్ఞ చేశారు. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    నందనంలో విషాదఛాయలుభువనగిరి: భువనగిరి మండలంలోని నందనం గ్రామానికి చెందిన రచ్చ కృష్ణవేణి(45) తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వాగులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    ప్రమాణస్వీకారం చట్టవిరుద్ధంఫ ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రం Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    చికిత్స పొందుతున్న యువకుడు మృతినార్కట్పల్లి : నార్కట్పల్లి మండల కేంద్రంలో ఈనెల 20న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకుల్లో ఒకరు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందగా.. చికిత్స పొందుతున్న మరో యువకుడు గురువారం మృతిచెందాడు. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ రిమాండ్యాదగిరిగుట్ట: రూ.1.90లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ ఊడేపు వెంకట రామారావును ఏసీబీ అధికారులు గురువారం రిమాండ్కు తరలించారు. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణభువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం శ్రావణ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కళ్యాణమహోత్సవం, తిరుప్పావడ సేవ జరిపించారు. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    శాలిగౌరారం మార్కెట్ యార్డుకు తాళంశాలిగౌరారం: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి గురువారం మార్కెట్యార్డు ప్రధాన గేట్కు మార్కెట్ కార్యదర్శి చీనానాయక్, పీఏసీఎస్ సీఈఓ నిమ్మల ఆంజనేయులు తాళం వేశారు. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    మూసీకి పోటెత్తిన వరదనకిరేకల్ : మూసీ ప్రాజెక్టుకు గురువారం ఎగువ నుంచి వరద పోటెత్తింది. అధికారులు తొమ్మిది క్రస్ట్ గేట్లను ఎత్తి వరదను దిగువకు వదులుతున్నారు. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    ఆగని దుందుబి ఉధృతిడిండి: మోంథా తుపాన్ కారణంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దిగువకు ప్రవహిస్తున్న దుందుబి వాగు ఉధృతి కొనసాగుతోంది. డిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                   " /> " />నేటి నుంచి రైళ్ల పునరుద్ధరణ
 భువనగిరి: సికింద్రాబాద్ నుంచి భువనగిరి మీదుగా విజయవాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు. మోంథా తుపాన్ కారణంగా ఆయా స్టేషన్లకు భువనగిరి మీదుగా వెళ్లే గౌతమి, గోదావరి, కృష్ణా ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    సురేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణంభువనగిరి: అసిస్టెంట్ లైన్మెన్ ఓర్సు నరేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గురువారం విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భువనగిరి విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    నష్టం కొండంతమోంథా..ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్లో నీట మునిగిన వరిని చూపుతున్న రైతు ● నేలవాలిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలు ● పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ● పలు గ్రామాలకు రాకపోకలకు Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    జలంలోనే ‘నగర’జనంహన్మకొండ/వరంగల్ అర్బన్/ఖిలా వరంగల్/రామన్నపేట: వర్షం వీడినా నగరవాసులు ఇంకా జలంలోనే జనం ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాకా వర్షం తగ్గుముఖం పట్టింది. అయినా.. లోతట్టు కాలనీలు నీటిలోనే ఉండిపోయాయి. Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    హనుమకొండలో 15 కాలనీల్లో తీవ్ర వరద ప్రభావం● కలెక్టర్ స్నేహ శబరీష్ Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    కొట్టుకుపోయిన కల్వర్టు.. పరిశీలించిన మంత్రిఎల్కతుర్తి: మొంథా తుపాను ప్రభావంతో బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారి వర్షానికి భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్–కొత్తకొండకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలోని కల్వర్టు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                   " /> " />వర్ష బీభత్సం
 కమలాపూర్: మోంథా తుపాను రైతులను ఆగం చేసింది. కమలాపూర్ పెద్ద చెరువు మత్తడి బ్రిడ్జితో పాటు వంగపల్లి, దేశరాజుపల్లి, కన్నూరు బ్రిడ్జీ ల వద్ద బ్రిడ్జిలను తాకుతూ ప్రవహించిన వరద నీరు రోడ్లపై నుంచి ప్రవహించింది. ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచాయి. Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    ఈ పాపం ఎవరిది?చిన్నపాటి వర్షానికే గ్రేటర్ వరంగల్ అతలాకుతలంసాక్షిప్రతినిధి, వరంగల్: Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    బోట్లు వచ్చాయి.. ప్రాణాలు నిలిచాయి!● ఊపిరి పీల్చుకున్న సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు ● సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    వరద బాధితులకు ఆశ్రయం● 3,000 మందికి పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక ఏర్పాట్లు ● మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    ఊపిరిపోయని వెంటిలేటర్లులబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయ స్థితితో ఉన్న రోగికి ప్రాణ వాయువును అందించే వెంటిలేటర్ల తీవ్ర కొరత ఏర్పడింది. ఐసీయూలో ఉన్న రోగిని వెంటిలేటర్పై పెట్టాలంటేనే వైద్యులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. Fri, Oct 31 2025 08:22 AM 
- 
  
                    రేపటి నుంచి భవానీ మండల దీక్షలుమోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని డెప్యూటీ సీఎం కె.పవన్ కల్యాణ్ గురువారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. Fri, Oct 31 2025 08:22 AM 
- 
  
                    కృష్ణాజిల్లాశుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2025గుడ్లవల్లేరు: స్థానిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో గురువారం శిఖర ప్రతిష్టా మహోత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. 7 Fri, Oct 31 2025 08:22 AM 
- 
  
                    నష్టపోయిన రైతులందరికీ పరిహారంకంచికచర్ల: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. Fri, Oct 31 2025 08:22 AM 
- 
  
                    పోలీసుల ఆంక్షలు.. ప్రజలకు అవస్థలుకోడూరు: డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన పేరుతో పోలీసులు విధించిన ఆంక్షలు ప్రజలను అవస్థలకు గురి చేశాయి. పవన్కల్యాణ్ గురువారం ఉదయం 10.30 గంటలకు కోడూరు చేరుకుంటా రని ప్రకటించారు. అయితే ఆయన 11.40 గంటలకు వచ్చారు. Fri, Oct 31 2025 08:22 AM 
- 
  
                    విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైన్మెన్ మృతిమోత్కూరు : వ్యవసాయ బావి వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా అసిస్టెంట్ లైన్మెన్ విద్యుత్షాక్తో మృతిచెందాడు. ఈసంఘటన గురువారం మోత్కూరు మండలం పాలడుగు గ్రామ శివారులో చోటుచేసుకుంది. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహిస్తాంనాగార్జునసాగర్: నీతి, నియమావళిని అవలంబిస్తూ పూర్తి పారదర్శకత, జవాబుదారితనంతో విధులు నిర్వహిస్తామని నాగార్జునసాగర్లోని తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు గురువారం ప్రతిజ్ఞ చేశారు. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    నందనంలో విషాదఛాయలుభువనగిరి: భువనగిరి మండలంలోని నందనం గ్రామానికి చెందిన రచ్చ కృష్ణవేణి(45) తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వాగులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    ప్రమాణస్వీకారం చట్టవిరుద్ధంఫ ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రం Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    చికిత్స పొందుతున్న యువకుడు మృతినార్కట్పల్లి : నార్కట్పల్లి మండల కేంద్రంలో ఈనెల 20న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకుల్లో ఒకరు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందగా.. చికిత్స పొందుతున్న మరో యువకుడు గురువారం మృతిచెందాడు. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ రిమాండ్యాదగిరిగుట్ట: రూ.1.90లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ ఊడేపు వెంకట రామారావును ఏసీబీ అధికారులు గురువారం రిమాండ్కు తరలించారు. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణభువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం శ్రావణ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కళ్యాణమహోత్సవం, తిరుప్పావడ సేవ జరిపించారు. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    శాలిగౌరారం మార్కెట్ యార్డుకు తాళంశాలిగౌరారం: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి గురువారం మార్కెట్యార్డు ప్రధాన గేట్కు మార్కెట్ కార్యదర్శి చీనానాయక్, పీఏసీఎస్ సీఈఓ నిమ్మల ఆంజనేయులు తాళం వేశారు. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    మూసీకి పోటెత్తిన వరదనకిరేకల్ : మూసీ ప్రాజెక్టుకు గురువారం ఎగువ నుంచి వరద పోటెత్తింది. అధికారులు తొమ్మిది క్రస్ట్ గేట్లను ఎత్తి వరదను దిగువకు వదులుతున్నారు. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    ఆగని దుందుబి ఉధృతిడిండి: మోంథా తుపాన్ కారణంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దిగువకు ప్రవహిస్తున్న దుందుబి వాగు ఉధృతి కొనసాగుతోంది. డిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                   " /> " />నేటి నుంచి రైళ్ల పునరుద్ధరణ
 భువనగిరి: సికింద్రాబాద్ నుంచి భువనగిరి మీదుగా విజయవాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు. మోంథా తుపాన్ కారణంగా ఆయా స్టేషన్లకు భువనగిరి మీదుగా వెళ్లే గౌతమి, గోదావరి, కృష్ణా ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    సురేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణంభువనగిరి: అసిస్టెంట్ లైన్మెన్ ఓర్సు నరేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గురువారం విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భువనగిరి విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. Fri, Oct 31 2025 08:24 AM 
- 
  
                    నష్టం కొండంతమోంథా..ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్లో నీట మునిగిన వరిని చూపుతున్న రైతు ● నేలవాలిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలు ● పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ● పలు గ్రామాలకు రాకపోకలకు Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    జలంలోనే ‘నగర’జనంహన్మకొండ/వరంగల్ అర్బన్/ఖిలా వరంగల్/రామన్నపేట: వర్షం వీడినా నగరవాసులు ఇంకా జలంలోనే జనం ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాకా వర్షం తగ్గుముఖం పట్టింది. అయినా.. లోతట్టు కాలనీలు నీటిలోనే ఉండిపోయాయి. Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    హనుమకొండలో 15 కాలనీల్లో తీవ్ర వరద ప్రభావం● కలెక్టర్ స్నేహ శబరీష్ Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    కొట్టుకుపోయిన కల్వర్టు.. పరిశీలించిన మంత్రిఎల్కతుర్తి: మొంథా తుపాను ప్రభావంతో బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారి వర్షానికి భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్–కొత్తకొండకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలోని కల్వర్టు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                   " /> " />వర్ష బీభత్సం
 కమలాపూర్: మోంథా తుపాను రైతులను ఆగం చేసింది. కమలాపూర్ పెద్ద చెరువు మత్తడి బ్రిడ్జితో పాటు వంగపల్లి, దేశరాజుపల్లి, కన్నూరు బ్రిడ్జీ ల వద్ద బ్రిడ్జిలను తాకుతూ ప్రవహించిన వరద నీరు రోడ్లపై నుంచి ప్రవహించింది. ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచాయి. Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    ఈ పాపం ఎవరిది?చిన్నపాటి వర్షానికే గ్రేటర్ వరంగల్ అతలాకుతలంసాక్షిప్రతినిధి, వరంగల్: Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    బోట్లు వచ్చాయి.. ప్రాణాలు నిలిచాయి!● ఊపిరి పీల్చుకున్న సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు ● సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    వరద బాధితులకు ఆశ్రయం● 3,000 మందికి పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక ఏర్పాట్లు ● మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ Fri, Oct 31 2025 08:23 AM 
- 
  
                    ఊపిరిపోయని వెంటిలేటర్లులబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయ స్థితితో ఉన్న రోగికి ప్రాణ వాయువును అందించే వెంటిలేటర్ల తీవ్ర కొరత ఏర్పడింది. ఐసీయూలో ఉన్న రోగిని వెంటిలేటర్పై పెట్టాలంటేనే వైద్యులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. Fri, Oct 31 2025 08:22 AM 
- 
  
                    రేపటి నుంచి భవానీ మండల దీక్షలుమోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని డెప్యూటీ సీఎం కె.పవన్ కల్యాణ్ గురువారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. Fri, Oct 31 2025 08:22 AM 
- 
  
                    కృష్ణాజిల్లాశుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2025గుడ్లవల్లేరు: స్థానిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో గురువారం శిఖర ప్రతిష్టా మహోత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. 7 Fri, Oct 31 2025 08:22 AM 
- 
  
                    నష్టపోయిన రైతులందరికీ పరిహారంకంచికచర్ల: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. Fri, Oct 31 2025 08:22 AM 
- 
  
                    పోలీసుల ఆంక్షలు.. ప్రజలకు అవస్థలుకోడూరు: డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన పేరుతో పోలీసులు విధించిన ఆంక్షలు ప్రజలను అవస్థలకు గురి చేశాయి. పవన్కల్యాణ్ గురువారం ఉదయం 10.30 గంటలకు కోడూరు చేరుకుంటా రని ప్రకటించారు. అయితే ఆయన 11.40 గంటలకు వచ్చారు. Fri, Oct 31 2025 08:22 AM 
