-
తల్లికి ఏం కష్టమన్నా!
వందనమన్న చంద్రన్నా..● ‘తల్లికి వందనం’ పథకంలో లోపాలు
● అర్హులకు కలగని లబ్ధి
● అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
సాక్షి, పార్వతీపురం మన్యం :
-
● మా పాఠశాలకు టీచర్ లేరు..
మా పాఠశాలకు టీచర్ లేరు.. ఎలా చదువుకోవాలో తెలియడంలేదంటూ కురుపాం మండలం జొంగరపాడు గ్రామంలోని గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. రోజూ పాఠశాలకు వస్తున్నా టీచర్ రావడంలేదంటూ వాపోయారు.
Tue, Jul 22 2025 08:35 AM -
లక్కీడిప్ విజేతలకు నగదు బహుమతులు
విజయనగరం ఫోర్ట్: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ నెల 11న నిర్వహించిన లక్కీడిప్ లో బహుమతులకు ఎంపికై న వారికి చెక్కులు, సర్టిఫికెట్లను కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సోమ వారం అందజేశారు.
Tue, Jul 22 2025 08:35 AM -
" />
●ముగ్గురున్నా ఒక్కరికీ తల్లికివందనం అందలేదు..
చిత్రంలో తమ ఆవేదన వ్యక్తంస్తున్నది పిరిడి సింహాచలం, ఆయన భార్య. సీతానగరం మండ లం గాదెలవలస గ్రామం. వీరికి ముగ్గురు పిల్లలు. అర్హత ఉన్నప్పటికీ.. ఏ ఒక్కరికీ తల్లికి వందనం పథకం అందలేదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వీరి కుటుంబంలో మరో ప్రభుత్వ ఉద్యోగి డేటా కలిసిపోవడమే కారణం.
Tue, Jul 22 2025 08:35 AM -
ఆర్థిక సంఘం నిధుల్లో అవకతవకలు
● నలుగురు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు
Tue, Jul 22 2025 08:35 AM -
మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025
●కాళ్లరిగేలా తిరుగుతున్నా..
Tue, Jul 22 2025 08:35 AM -
బురదలో కలిసిన రైతు ప్రాణం
వేపాడ: ఆయనకు వ్యవసాయమంటే మక్కువ. ఊహ తెలిసిన నుంచి పంటల సాగులో నిమగ్నమవుతున్నారు. సొంత ట్రాక్టర్ను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయనపై విధి కన్నెర్ర చేసింది. ట్రాక్టర్ రూపంలో మృత్యువుకాటేసింది.
Tue, Jul 22 2025 08:35 AM -
మంత్రి మాట కాలేదు.. ఆ సంతకం చెల్లలేదు!
గత ఏడాది ఆగస్టు 12వ తేదీన కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వచ్చా రు.
Tue, Jul 22 2025 08:33 AM -
●ఎరువు కోసం రైతుల పాట్లు
రైతులను ఎరువు కష్టాలు వీడడం లేదు. పొలంలో పనిచేసుకునే సమయంలో
Tue, Jul 22 2025 08:33 AM -
సర్దుబాటుతో ఖాళీ పోస్టుల భర్తీ
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు.. ఉపాధ్యాయుల కోసం వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయు ల కొరత ఉన్న చోట సర్దుబాటు చేసుకోవాలని విద్యాశాఖాధికారిని ఆదేశించారు.
Tue, Jul 22 2025 08:33 AM -
●మీమేమి తప్పుచేశాం ‘బాబు’..
వీరంతా పార్వతీపురం మన్యం జిల్లాలోని అర్చకులు. దూపదీప నైవేద్యం పథకం (డీడీఎన్ఎస్) కింద నెలకు రూ.10 వేల సాయం పొందుతున్న బ్రాహ్మణులు. జిల్లాలో 206 మంది ఉన్నా రు. ప్రభుత్వం అందిస్తున్న సాయంలో రూ.3 వేలు దూపదీప నైవేద్యాల కిందే ఖర్చయిపోతోంది. మిగిలేది రూ.7 వేలు భత్యమే.
Tue, Jul 22 2025 08:33 AM -
వ్యాధులపై అవగాహన కల్పించేందుకే కళాజాతా
పార్వతీపురం: గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధుల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు కళాజాతాను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు.
Tue, Jul 22 2025 08:33 AM -
తెలంగాణ ఉద్యమ దివిటీ.. దాశరథి
నిజాంను ధిక్కరించిన ధీశాలి నేడు దాశరథి కృష్ణమాచార్యుల జయంతిTue, Jul 22 2025 08:33 AM -
శ్రావణమాస ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్ : ఈ నెల 25వ తేదీ నుంచి ఆగస్టు 23 వరకు వేయిస్తంభాల దేవాలయంలో జరగనున్న శ్రావణ మాసోత్సవాల కరపత్రం, వాల్పోస్టర్ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమా దంపతులు సోమవారం ఆవిష్కరించారు.
Tue, Jul 22 2025 08:33 AM -
ఉజ్వల భవితకు ‘నవోదయం’
ఖిలా వరంగల్ : వరంగల్ మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–2027 విద్యా సంవత్సరంలో ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత గల ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Tue, Jul 22 2025 08:33 AM -
శ్రీధరాచార్యులకు జాతీయభారత్ భూషణ్ అవార్డు
వరంగల్ చౌరస్తా : వరంగల్ ఎల్బీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(మాసూమ్ అలీ)లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామన్నపేటకు చెందిన వ్యాఖ్యత, గాయకుడు ఠయ్యాల శ్రీధరాచార్యులకు జాతీయ స్థాయి భారత్ భూషణ్ అవార్డు దక్కింది.
Tue, Jul 22 2025 08:33 AM -
ఆర్థిక ఇబ్బంది ఉన్నా.. అభివృద్ధే లక్ష్యం
గణపురం : కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే మరో వైపు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు.
Tue, Jul 22 2025 08:33 AM -
అదనపు కట్నంకోసం వేధిస్తున్నారు
జఫర్గఢ్ : అదనపు కట్నం కోసం మూడేళ్ల నుంచి భర్త తనను కాపురానికి తీసుకు పోవడం లేదని బాధిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ఎదుట నిరసన దీక్ష చేపట్టిన సంఘటన మండలంలోని షాపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత మహిళ, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం..
Tue, Jul 22 2025 08:33 AM -
వ్యవసాయ భూమికి బాట కోసం రైతు వినూత్న నిరసన
● పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో అర్ధనగ్న స్నానం
Tue, Jul 22 2025 08:33 AM -
భర్త వద్దు.. ప్రియుడే కావాలి
వేలేరు : నలుగురు పిల్లల తల్లి (ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు).. తనకు భర్త వద్దు.. ప్రియుడే కావాలని పంచాయితీ పెద్దలకు చెప్పడంతో వారు ఆమె ఇష్టం ప్రకారం ప్రియుడుతోనే పంపించిన ఘటన మండలంలోని షోడాషపల్లి శివారు పిట్టలగూడెంలో ఇటీవల జరిగింది.
Tue, Jul 22 2025 08:33 AM -
రాజకీయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలి
మామునూరు : రాజకీయ చైతన్య పోరాటాలకు భారతీయ జనతా పార్టీ జిల్లా, మండల అధ్యక్షులు సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ్ కమిటీ కన్వీనర్ ఓ.శ్రీనివాస్రెడ్డి కోరారు.
Tue, Jul 22 2025 08:33 AM -
ప్రభుత్వ కళాశాలల్లో నిఘా
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇక నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. అందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాలల్లోని తరగతి గదులు, ల్యాబ్లు, స్టాఫ్ గది, ప్రిన్సిపాల్ గది, వరండా, కళాశాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగించారు.
Tue, Jul 22 2025 08:33 AM -
మెరుగైన వైద్యం అందించాలి
● గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్
Tue, Jul 22 2025 08:33 AM -
" />
నానోతో మేలు
ములుగు రూరల్: నత్రజని ఎరువులు వినియోగంతో భూసారానికి ముప్పు పొంచి ఉందని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా వినియోగానికి బదులుగా ద్రవరూపంలో నానో యూరియాపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Tue, Jul 22 2025 08:33 AM
-
తల్లికి ఏం కష్టమన్నా!
వందనమన్న చంద్రన్నా..● ‘తల్లికి వందనం’ పథకంలో లోపాలు
● అర్హులకు కలగని లబ్ధి
● అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
సాక్షి, పార్వతీపురం మన్యం :
Tue, Jul 22 2025 08:35 AM -
● మా పాఠశాలకు టీచర్ లేరు..
మా పాఠశాలకు టీచర్ లేరు.. ఎలా చదువుకోవాలో తెలియడంలేదంటూ కురుపాం మండలం జొంగరపాడు గ్రామంలోని గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. రోజూ పాఠశాలకు వస్తున్నా టీచర్ రావడంలేదంటూ వాపోయారు.
Tue, Jul 22 2025 08:35 AM -
లక్కీడిప్ విజేతలకు నగదు బహుమతులు
విజయనగరం ఫోర్ట్: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ నెల 11న నిర్వహించిన లక్కీడిప్ లో బహుమతులకు ఎంపికై న వారికి చెక్కులు, సర్టిఫికెట్లను కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సోమ వారం అందజేశారు.
Tue, Jul 22 2025 08:35 AM -
" />
●ముగ్గురున్నా ఒక్కరికీ తల్లికివందనం అందలేదు..
చిత్రంలో తమ ఆవేదన వ్యక్తంస్తున్నది పిరిడి సింహాచలం, ఆయన భార్య. సీతానగరం మండ లం గాదెలవలస గ్రామం. వీరికి ముగ్గురు పిల్లలు. అర్హత ఉన్నప్పటికీ.. ఏ ఒక్కరికీ తల్లికి వందనం పథకం అందలేదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వీరి కుటుంబంలో మరో ప్రభుత్వ ఉద్యోగి డేటా కలిసిపోవడమే కారణం.
Tue, Jul 22 2025 08:35 AM -
ఆర్థిక సంఘం నిధుల్లో అవకతవకలు
● నలుగురు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు
Tue, Jul 22 2025 08:35 AM -
మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025
●కాళ్లరిగేలా తిరుగుతున్నా..
Tue, Jul 22 2025 08:35 AM -
బురదలో కలిసిన రైతు ప్రాణం
వేపాడ: ఆయనకు వ్యవసాయమంటే మక్కువ. ఊహ తెలిసిన నుంచి పంటల సాగులో నిమగ్నమవుతున్నారు. సొంత ట్రాక్టర్ను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయనపై విధి కన్నెర్ర చేసింది. ట్రాక్టర్ రూపంలో మృత్యువుకాటేసింది.
Tue, Jul 22 2025 08:35 AM -
మంత్రి మాట కాలేదు.. ఆ సంతకం చెల్లలేదు!
గత ఏడాది ఆగస్టు 12వ తేదీన కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వచ్చా రు.
Tue, Jul 22 2025 08:33 AM -
●ఎరువు కోసం రైతుల పాట్లు
రైతులను ఎరువు కష్టాలు వీడడం లేదు. పొలంలో పనిచేసుకునే సమయంలో
Tue, Jul 22 2025 08:33 AM -
సర్దుబాటుతో ఖాళీ పోస్టుల భర్తీ
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు.. ఉపాధ్యాయుల కోసం వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయు ల కొరత ఉన్న చోట సర్దుబాటు చేసుకోవాలని విద్యాశాఖాధికారిని ఆదేశించారు.
Tue, Jul 22 2025 08:33 AM -
●మీమేమి తప్పుచేశాం ‘బాబు’..
వీరంతా పార్వతీపురం మన్యం జిల్లాలోని అర్చకులు. దూపదీప నైవేద్యం పథకం (డీడీఎన్ఎస్) కింద నెలకు రూ.10 వేల సాయం పొందుతున్న బ్రాహ్మణులు. జిల్లాలో 206 మంది ఉన్నా రు. ప్రభుత్వం అందిస్తున్న సాయంలో రూ.3 వేలు దూపదీప నైవేద్యాల కిందే ఖర్చయిపోతోంది. మిగిలేది రూ.7 వేలు భత్యమే.
Tue, Jul 22 2025 08:33 AM -
వ్యాధులపై అవగాహన కల్పించేందుకే కళాజాతా
పార్వతీపురం: గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధుల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు కళాజాతాను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు.
Tue, Jul 22 2025 08:33 AM -
తెలంగాణ ఉద్యమ దివిటీ.. దాశరథి
నిజాంను ధిక్కరించిన ధీశాలి నేడు దాశరథి కృష్ణమాచార్యుల జయంతిTue, Jul 22 2025 08:33 AM -
శ్రావణమాస ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్ : ఈ నెల 25వ తేదీ నుంచి ఆగస్టు 23 వరకు వేయిస్తంభాల దేవాలయంలో జరగనున్న శ్రావణ మాసోత్సవాల కరపత్రం, వాల్పోస్టర్ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమా దంపతులు సోమవారం ఆవిష్కరించారు.
Tue, Jul 22 2025 08:33 AM -
ఉజ్వల భవితకు ‘నవోదయం’
ఖిలా వరంగల్ : వరంగల్ మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–2027 విద్యా సంవత్సరంలో ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత గల ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Tue, Jul 22 2025 08:33 AM -
శ్రీధరాచార్యులకు జాతీయభారత్ భూషణ్ అవార్డు
వరంగల్ చౌరస్తా : వరంగల్ ఎల్బీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(మాసూమ్ అలీ)లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామన్నపేటకు చెందిన వ్యాఖ్యత, గాయకుడు ఠయ్యాల శ్రీధరాచార్యులకు జాతీయ స్థాయి భారత్ భూషణ్ అవార్డు దక్కింది.
Tue, Jul 22 2025 08:33 AM -
ఆర్థిక ఇబ్బంది ఉన్నా.. అభివృద్ధే లక్ష్యం
గణపురం : కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే మరో వైపు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు.
Tue, Jul 22 2025 08:33 AM -
అదనపు కట్నంకోసం వేధిస్తున్నారు
జఫర్గఢ్ : అదనపు కట్నం కోసం మూడేళ్ల నుంచి భర్త తనను కాపురానికి తీసుకు పోవడం లేదని బాధిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ఎదుట నిరసన దీక్ష చేపట్టిన సంఘటన మండలంలోని షాపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత మహిళ, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం..
Tue, Jul 22 2025 08:33 AM -
వ్యవసాయ భూమికి బాట కోసం రైతు వినూత్న నిరసన
● పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో అర్ధనగ్న స్నానం
Tue, Jul 22 2025 08:33 AM -
భర్త వద్దు.. ప్రియుడే కావాలి
వేలేరు : నలుగురు పిల్లల తల్లి (ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు).. తనకు భర్త వద్దు.. ప్రియుడే కావాలని పంచాయితీ పెద్దలకు చెప్పడంతో వారు ఆమె ఇష్టం ప్రకారం ప్రియుడుతోనే పంపించిన ఘటన మండలంలోని షోడాషపల్లి శివారు పిట్టలగూడెంలో ఇటీవల జరిగింది.
Tue, Jul 22 2025 08:33 AM -
రాజకీయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలి
మామునూరు : రాజకీయ చైతన్య పోరాటాలకు భారతీయ జనతా పార్టీ జిల్లా, మండల అధ్యక్షులు సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ్ కమిటీ కన్వీనర్ ఓ.శ్రీనివాస్రెడ్డి కోరారు.
Tue, Jul 22 2025 08:33 AM -
ప్రభుత్వ కళాశాలల్లో నిఘా
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇక నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. అందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాలల్లోని తరగతి గదులు, ల్యాబ్లు, స్టాఫ్ గది, ప్రిన్సిపాల్ గది, వరండా, కళాశాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగించారు.
Tue, Jul 22 2025 08:33 AM -
మెరుగైన వైద్యం అందించాలి
● గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్
Tue, Jul 22 2025 08:33 AM -
" />
నానోతో మేలు
ములుగు రూరల్: నత్రజని ఎరువులు వినియోగంతో భూసారానికి ముప్పు పొంచి ఉందని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా వినియోగానికి బదులుగా ద్రవరూపంలో నానో యూరియాపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Tue, Jul 22 2025 08:33 AM -
లేని మద్యం స్కామ్పై సిట్ కట్టుకథలు..జరగని స్కామ్లో రూ.3500 కోట్ల దోపిడీ అంటూ భేతాళ విక్రమార్క కథ..సిట్ చార్జ్షీట్ సాక్షిగా వెల్లడైన బాగోతం
Tue, Jul 22 2025 08:34 AM