-
‘ఇంటి వద్దే పింఛను’ నామమాత్రమే!
కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఆస్తవ్యస్తంగా మారింది. ఇంటిదగ్గరే పింఛన్ల పంపిణీ నామమాత్రమే అవుతోంది. జూన్ నెల పింఛన్ల పంపిణీ శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టారు.
-
నడవలేని ‘తల్లీబిడ్డ’
● మూలకు చేరిన వాహనాలు
● బాలింతలకు తప్పని తిప్పలు
● ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేట్ వాహనాల్లో ఇంటికి
● వాహనాల డ్రైవర్లకు అందని జీతాలు
Sun, Jun 01 2025 01:11 AM -
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
Sun, Jun 01 2025 01:04 AM -
విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: పేద మైనారిటీ వర్గాల వారు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం కింద అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Jun 01 2025 01:04 AM -
ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే టీచర్ల లక్ష్యం
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే ఉపాధ్యాయుల లక్ష్యం కావాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి కోరారు.
Sun, Jun 01 2025 01:04 AM -
ప్రభుత్వాల మెడలు వంచుదాం
హన్మకొండ: ఉద్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి, కార్మికుల హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
Sun, Jun 01 2025 01:04 AM -
నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి
ధర్మసాగర్: వానాకాలం సీజన్ సమీపిస్తున్న తరుణంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబా టులో ఉంచాలని హనుమకొండ జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజ్ కుమార్ సూచించారు.
Sun, Jun 01 2025 01:04 AM -
నేర రహిత సమాజమే లక్ష్యం
● పరకాల ఏసీపీ సతీష్బాబు
Sun, Jun 01 2025 01:04 AM -
డ్రెయినేజీల పరిశీలన
న్యూశాయంపేట: నగరంలోని 28, 29వ డివిజన్ల పరిధిలోని 12 మోరీల నుంచి మేదరి బస్తీ వరకు ఉన్న డ్రెయినేజీలను కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు.
Sun, Jun 01 2025 01:04 AM -
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
Sun, Jun 01 2025 01:04 AM -
విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: పేద మైనారిటీ వర్గాల వారు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం కింద అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Jun 01 2025 01:04 AM -
వేడుకలు వైభవంగా నిర్వహించాలి
న్యూశాయంపేట: రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై శనివారం సమావేశం నిర్వహించారు.
Sun, Jun 01 2025 01:04 AM -
ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే టీచర్ల లక్ష్యం
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే ఉపాధ్యాయుల లక్ష్యం కావాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి కోరారు.
Sun, Jun 01 2025 01:04 AM -
ప్రభుత్వాల మెడలు వంచుదాం
హన్మకొండ: ఉద్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి, కార్మికుల హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
Sun, Jun 01 2025 01:04 AM -
డ్రెయినేజీల పరిశీలన
న్యూశాయంపేట: నగరంలోని 28, 29వ డివిజన్ల పరిధిలోని 12 మోరీల నుంచి మేదరి బస్తీ వరకు ఉన్న డ్రెయినేజీలను కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు.
Sun, Jun 01 2025 01:04 AM -
బాలల హక్కులకు విఘాతం కలిగిస్తే చర్యలు
పార్వతీపురం: బాలల హక్కులకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.కనకదుర్గ అన్నారు.
Sun, Jun 01 2025 01:03 AM -
విధుల్లో అంకితభావంతోనే గుర్తింపు : ఎస్పీ
పార్వతీపురం రూరల్: పోలీసు శాఖలో ఉన్నతాధికారులు వివిధ రూపాల్లో తమ విధుల్లో నైపుణ్యత చూపి చేసిన సేవలు చిరస్థాయిగా పలువురికి ఆదర్శంగా, ఆచరణీయంగా ఉంటూ పదిలంగా ఉంటాయని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి పేర్కొన్నారు.
Sun, Jun 01 2025 01:03 AM -
మలేరియా, డెంగీ నివారణకు చర్యలు : పీవో
పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలో మలేరియా, డెంగీ కేసులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టి నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులతో సమావేశమయ్యారు.
Sun, Jun 01 2025 01:03 AM -
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.4.90 లక్షల జరిమానా
విజయనగరం క్రైమ్: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి రూ.10వేల జరిమానా విధిస్తున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు.
Sun, Jun 01 2025 01:03 AM -
నిఘా పెంచి మాదక ద్రవ్యాలకు
● క్యూఆర్ కోడ్తో సమాచారం
● జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్
Sun, Jun 01 2025 01:03 AM -
స్కానింగ్ వివరాలపై ప్రతీ నివేదిక అందజేయాలి
విజయనగరం ఫోర్ట్: స్కానింగ్ కేంద్రాల్లో ప్రతి రోజూ ఎన్ని స్కానింగ్లు జరుగుతున్నాయనే అంశంపై ప్రతీ రోజు నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు.
Sun, Jun 01 2025 01:03 AM -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి
● మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన గిరిజనులు
Sun, Jun 01 2025 01:03 AM -
పశువుల అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి
విజయనగరం అర్బన్: పశువుల అక్రమ రవాణాపై అధికారులు నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలని విజయనగరం ఆర్డీవో టి.సవరమ్మ ఆదేశించారు. తన కార్యాలయంలో డివిజన్ జంతు సంక్షేమ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు.
Sun, Jun 01 2025 01:03 AM -
‘గురుదేవా’లో చోరీ ఇంటిదొంగల పనేనా..?
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గురుదేవా చారిటిబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీషబాబు ఇంట్లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇంటి దొంగలే చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Sun, Jun 01 2025 01:03 AM -
విక్రంపురంలో గంజాయి కలకలం..!
కొమరాడ: మండలంలోని విక్రంపురం గ్రామ సచివాలయం, జిల్లా పరిషత్ పాఠశాల, మండల పరిషత్ పాఠశాల పరిసరాల్లో మందుబాబులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు కావడంతో మందుబాబులు మరింత రెచ్చిపోతున్నారు.
Sun, Jun 01 2025 01:03 AM
-
‘ఇంటి వద్దే పింఛను’ నామమాత్రమే!
కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఆస్తవ్యస్తంగా మారింది. ఇంటిదగ్గరే పింఛన్ల పంపిణీ నామమాత్రమే అవుతోంది. జూన్ నెల పింఛన్ల పంపిణీ శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టారు.
Sun, Jun 01 2025 01:11 AM -
నడవలేని ‘తల్లీబిడ్డ’
● మూలకు చేరిన వాహనాలు
● బాలింతలకు తప్పని తిప్పలు
● ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేట్ వాహనాల్లో ఇంటికి
● వాహనాల డ్రైవర్లకు అందని జీతాలు
Sun, Jun 01 2025 01:11 AM -
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
Sun, Jun 01 2025 01:04 AM -
విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: పేద మైనారిటీ వర్గాల వారు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం కింద అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Jun 01 2025 01:04 AM -
ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే టీచర్ల లక్ష్యం
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే ఉపాధ్యాయుల లక్ష్యం కావాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి కోరారు.
Sun, Jun 01 2025 01:04 AM -
ప్రభుత్వాల మెడలు వంచుదాం
హన్మకొండ: ఉద్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి, కార్మికుల హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
Sun, Jun 01 2025 01:04 AM -
నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి
ధర్మసాగర్: వానాకాలం సీజన్ సమీపిస్తున్న తరుణంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబా టులో ఉంచాలని హనుమకొండ జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజ్ కుమార్ సూచించారు.
Sun, Jun 01 2025 01:04 AM -
నేర రహిత సమాజమే లక్ష్యం
● పరకాల ఏసీపీ సతీష్బాబు
Sun, Jun 01 2025 01:04 AM -
డ్రెయినేజీల పరిశీలన
న్యూశాయంపేట: నగరంలోని 28, 29వ డివిజన్ల పరిధిలోని 12 మోరీల నుంచి మేదరి బస్తీ వరకు ఉన్న డ్రెయినేజీలను కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు.
Sun, Jun 01 2025 01:04 AM -
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
Sun, Jun 01 2025 01:04 AM -
విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: పేద మైనారిటీ వర్గాల వారు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం కింద అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Jun 01 2025 01:04 AM -
వేడుకలు వైభవంగా నిర్వహించాలి
న్యూశాయంపేట: రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై శనివారం సమావేశం నిర్వహించారు.
Sun, Jun 01 2025 01:04 AM -
ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే టీచర్ల లక్ష్యం
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే ఉపాధ్యాయుల లక్ష్యం కావాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి కోరారు.
Sun, Jun 01 2025 01:04 AM -
ప్రభుత్వాల మెడలు వంచుదాం
హన్మకొండ: ఉద్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి, కార్మికుల హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
Sun, Jun 01 2025 01:04 AM -
డ్రెయినేజీల పరిశీలన
న్యూశాయంపేట: నగరంలోని 28, 29వ డివిజన్ల పరిధిలోని 12 మోరీల నుంచి మేదరి బస్తీ వరకు ఉన్న డ్రెయినేజీలను కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు.
Sun, Jun 01 2025 01:04 AM -
బాలల హక్కులకు విఘాతం కలిగిస్తే చర్యలు
పార్వతీపురం: బాలల హక్కులకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.కనకదుర్గ అన్నారు.
Sun, Jun 01 2025 01:03 AM -
విధుల్లో అంకితభావంతోనే గుర్తింపు : ఎస్పీ
పార్వతీపురం రూరల్: పోలీసు శాఖలో ఉన్నతాధికారులు వివిధ రూపాల్లో తమ విధుల్లో నైపుణ్యత చూపి చేసిన సేవలు చిరస్థాయిగా పలువురికి ఆదర్శంగా, ఆచరణీయంగా ఉంటూ పదిలంగా ఉంటాయని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి పేర్కొన్నారు.
Sun, Jun 01 2025 01:03 AM -
మలేరియా, డెంగీ నివారణకు చర్యలు : పీవో
పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలో మలేరియా, డెంగీ కేసులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టి నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులతో సమావేశమయ్యారు.
Sun, Jun 01 2025 01:03 AM -
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.4.90 లక్షల జరిమానా
విజయనగరం క్రైమ్: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి రూ.10వేల జరిమానా విధిస్తున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు.
Sun, Jun 01 2025 01:03 AM -
నిఘా పెంచి మాదక ద్రవ్యాలకు
● క్యూఆర్ కోడ్తో సమాచారం
● జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్
Sun, Jun 01 2025 01:03 AM -
స్కానింగ్ వివరాలపై ప్రతీ నివేదిక అందజేయాలి
విజయనగరం ఫోర్ట్: స్కానింగ్ కేంద్రాల్లో ప్రతి రోజూ ఎన్ని స్కానింగ్లు జరుగుతున్నాయనే అంశంపై ప్రతీ రోజు నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు.
Sun, Jun 01 2025 01:03 AM -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి
● మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన గిరిజనులు
Sun, Jun 01 2025 01:03 AM -
పశువుల అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి
విజయనగరం అర్బన్: పశువుల అక్రమ రవాణాపై అధికారులు నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలని విజయనగరం ఆర్డీవో టి.సవరమ్మ ఆదేశించారు. తన కార్యాలయంలో డివిజన్ జంతు సంక్షేమ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు.
Sun, Jun 01 2025 01:03 AM -
‘గురుదేవా’లో చోరీ ఇంటిదొంగల పనేనా..?
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గురుదేవా చారిటిబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీషబాబు ఇంట్లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇంటి దొంగలే చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Sun, Jun 01 2025 01:03 AM -
విక్రంపురంలో గంజాయి కలకలం..!
కొమరాడ: మండలంలోని విక్రంపురం గ్రామ సచివాలయం, జిల్లా పరిషత్ పాఠశాల, మండల పరిషత్ పాఠశాల పరిసరాల్లో మందుబాబులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు కావడంతో మందుబాబులు మరింత రెచ్చిపోతున్నారు.
Sun, Jun 01 2025 01:03 AM