-
నష్టం తేల్చేశారు
‘వందే భారత్’ రాక ఎప్పుడో? చైన్నె–విజయవాడ వందేభారత్ రైలును నరసాపురం వరకూ పొడిస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చెప్పి నెల రోజులు గడిచినా ఇంతవరకూ పురోగతి లేదు 10లో u -
జీతాల కోసం ఎదురుచూపులు
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.22 కోట్లుWed, Nov 05 2025 07:15 AM -
" />
పేదల కల జగన్తోనే సాధ్యం
ముదినేపల్లి రూరల్: డాక్టర్ కావాలనే పేద విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు వైఎస్సార్సీపీ పాలనలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి కృషి చేశారని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు.
Wed, Nov 05 2025 07:15 AM -
పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనుమతులు ఇవ్వడమే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్లను గ్రౌండ్ చేసే వరకు అన్ని సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
Wed, Nov 05 2025 07:15 AM -
కన్ను!
దేవాలయ భూములపైప్రేమ సమాజానికి గతంలో దాతలు ఇచ్చిన భూములు రుషికొండలో 47.33 ఎకరాలు కూటమిWed, Nov 05 2025 07:15 AM -
పదోన్నతుల ‘సహకారం’
విశాఖ సిటీ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పదోన్నతుల వ్యవహారం అగ్గిరాజేస్తోంది. ఈ ప్రక్రియలో రూ.కోటి వరకు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులో కీలక వ్యక్తి సన్నిహితుడే మామూళ్ల తతంగాన్ని నడిపించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
Wed, Nov 05 2025 07:15 AM -
విశాఖలో భూప్రకంపనలు
ఆరిలోవ/డాబాగార్డెన్స్/మధురవాడ/మల్కాపురం/తగరపువలస/మురళీనగర్: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వేకువజాము 4.20 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీన్ని నిద్రలో ఉన్నవారు గుర్తించలేకపోయినా.. ఇళ్లలో సామాన్లు కిందపడిన వారు అకస్మాత్తుగా నిద్రలేచి, భయాందోళన చెందారు.
Wed, Nov 05 2025 07:15 AM -
21 నుంచి మార్గశిర మాసోత్సవాలు
మహారాణిపేట: ఈ నెల 21 నుంచి డిసెంబర్ 19 వరకు కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరిగే మార్గశిర మాసోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Wed, Nov 05 2025 07:15 AM -
సమన్వయంతో భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు
మహారాణిపేట : ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అధికారులంతా సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు.
Wed, Nov 05 2025 07:15 AM -
జైల్లో తాత్కాలిక ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారం డ్రగ్ డి–అడిక్షన్ సెంటర్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు ముగిశాయి.
Wed, Nov 05 2025 07:15 AM -
జైలును సందర్శించిన డీఐజీ రవికిరణ్
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని కోస్తాంధ్ర డీఐజీ ఎంఆర్ రవికిరణ్ మంగళవారం సందర్శించారు. ఇక్కడ జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్బాబు, అధికారులతో కలసి జైల్లో ఖైదీలు ఉండే బేరక్లు, వంటశాల, ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా?
Wed, Nov 05 2025 07:15 AM -
బీచ్రోడ్డులో డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్
సాక్షి, విశాఖపట్నం: సాగర తీరంలో మరో డబుల్ డెక్కర్ బస్ చక్కర్లు కొట్టనుంది. ఇప్పటికే రెండు హిప్ హాప్ బస్సులు తీరంలో తిరుగుతుండగా... ఇప్పుడు మూడో బస్సును పర్యాటక శాఖ సిద్ధం చేసింది. మొదటి రెండు బస్సులతో పోలిస్తే ఇది ప్రత్యేకం.
Wed, Nov 05 2025 07:15 AM -
పోలీసుల ఎదుటే.. డిష్యుం..డిష్యుం
సాక్షి, టాస్క్ఫోర్స్: ‘‘ఆ భూమిపై ఎవరికీ హక్కు లేదు.. ఒకరు ఇల్లు కట్టారు.. మరొకరు అద్దెకు చేరారు.. అద్దెకు చేరిన వారు ఆ స్థలం తనదేనని భీష్మించుకోగా..ఆ స్థలం తమదేనని మరొకరు బలవంతంగా ఖాళీ చేయించడానికి వచ్చారు.. ఆ ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి..
Wed, Nov 05 2025 07:15 AM -
చెవిరెడ్డి పేరిట దండాయుధపాణికి అర్చనలు
తిరుపతి రూరల్: ‘‘మద్యం అక్రమ కేసులో అరెస్టయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి 140 రోజులుగా అక్రమ నిర్బంధంలో ఉన్నారు.
Wed, Nov 05 2025 07:15 AM -
సాక్షి..ప్రాణం పోసింది!
గూడూరురూరల్: ఓ యువకుడికి సాక్షి దినపత్రిక ప్రాణం పోసింది. గూడూరు పట్టణానికి చెందిన వెందోటి దిలీప్ అనే యువకుడు కీళ్ల వాతంతో బాధపడుతున్న విషయంపై 2017లో సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది.
Wed, Nov 05 2025 07:15 AM -
మూడున్నర టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని చిన్నపాలేడు వద్ద అక్రమంగా తరలిస్తున్న మూడున్నర టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. మంగళవారం పట్టుకున్న రేషన్ బియ్యాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించారు.
Wed, Nov 05 2025 07:15 AM -
ఆ అధ్యాపకుని తక్షణం తొలగించాలి
తిరుపతి సిటీ: జూనియర్ విద్యార్థులపై సీనియర్ల ర్యాగింగ్ను ప్రోత్సహించి, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డిని తక్షణం విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది.
Wed, Nov 05 2025 07:15 AM -
చిరుత సంచారంపై ఆందోళన వద్దు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: నగరంలోని మంగళం ప్రాంతంలో చిరుతపులి సంచారంపై స్థానికులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని జి ల్లా అటవీశాఖాధికారి (డీఎఫ్ఓ) సాయిబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Wed, Nov 05 2025 07:15 AM -
ప్రసూతి ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాల ప్రసూతి ఆస్పత్రిలో మంగళవారం సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీలాదేవి, ప్రొఫెసర్ డాక్టర్ అరుణ బృందం అరుదైన శస్త్రచికిత్స చేసి, ప్రశంసలు పొందారు. 33వ ఏళ్ల మహిళకు 28 సెంటీమీటర్ల కణితిని గర్భసంచి నుంచి తొలగించారు.
Wed, Nov 05 2025 07:15 AM -
పత్తి రైతు క‘న్నీరు’
సాక్షి, వరంగల్: జిల్లాలో కురిసిన అకాల వర్షంతో పత్తి రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆరుగాలం పంట పడించి అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొస్తే ఇక్కడ కూడా సౌకర్యాల లేమితో పత్తి బస్తాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Wed, Nov 05 2025 07:13 AM -
" />
పెన్సిల్ మొనపై కార్తీకదీపం
నర్సంపేట: నర్సంపేట పట్టణానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత, మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ ‘ఆరనీకు మా ఈ దీపం కార్తీకదీపం’ అంటూ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పెన్సిల్(లెడ్) మొనను దీపపు ప్రమిదలా చెక్కి అందులో నూనెతో కూడిన వత్తిని వేసి వెలిగించాడు.
Wed, Nov 05 2025 07:13 AM -
భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ సత్యశారద
Wed, Nov 05 2025 07:13 AM -
మూడేళ్లయినా.. బ్రిడ్జి నిర్మించరా?
● ఐటీడీఏ అధికారులపై
ఎమ్మెల్యే రేవూరి ఆగ్రహం
Wed, Nov 05 2025 07:13 AM -
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
● జెడ్పీసీఈఓ రాంరెడ్డి
Wed, Nov 05 2025 07:13 AM -
పంట నష్టం వివరాలు నమోదు చేయండి
ధర్మసాగర్: పంట నష్టం వివరాలు త్వరగా నమోదు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. దేవునూరు, ముప్పారంలో కలెక్టర్ మంగళవారం పర్యటించి దెబ్బతిన్న పంటలు, రోడ్లు, వంతెనను పరిశీలించారు. పంట నష్టం వివరాలను అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు.
Wed, Nov 05 2025 07:13 AM
-
నష్టం తేల్చేశారు
‘వందే భారత్’ రాక ఎప్పుడో? చైన్నె–విజయవాడ వందేభారత్ రైలును నరసాపురం వరకూ పొడిస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చెప్పి నెల రోజులు గడిచినా ఇంతవరకూ పురోగతి లేదు 10లో uWed, Nov 05 2025 07:15 AM -
జీతాల కోసం ఎదురుచూపులు
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.22 కోట్లుWed, Nov 05 2025 07:15 AM -
" />
పేదల కల జగన్తోనే సాధ్యం
ముదినేపల్లి రూరల్: డాక్టర్ కావాలనే పేద విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు వైఎస్సార్సీపీ పాలనలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి కృషి చేశారని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు.
Wed, Nov 05 2025 07:15 AM -
పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనుమతులు ఇవ్వడమే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్లను గ్రౌండ్ చేసే వరకు అన్ని సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
Wed, Nov 05 2025 07:15 AM -
కన్ను!
దేవాలయ భూములపైప్రేమ సమాజానికి గతంలో దాతలు ఇచ్చిన భూములు రుషికొండలో 47.33 ఎకరాలు కూటమిWed, Nov 05 2025 07:15 AM -
పదోన్నతుల ‘సహకారం’
విశాఖ సిటీ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పదోన్నతుల వ్యవహారం అగ్గిరాజేస్తోంది. ఈ ప్రక్రియలో రూ.కోటి వరకు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులో కీలక వ్యక్తి సన్నిహితుడే మామూళ్ల తతంగాన్ని నడిపించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
Wed, Nov 05 2025 07:15 AM -
విశాఖలో భూప్రకంపనలు
ఆరిలోవ/డాబాగార్డెన్స్/మధురవాడ/మల్కాపురం/తగరపువలస/మురళీనగర్: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వేకువజాము 4.20 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీన్ని నిద్రలో ఉన్నవారు గుర్తించలేకపోయినా.. ఇళ్లలో సామాన్లు కిందపడిన వారు అకస్మాత్తుగా నిద్రలేచి, భయాందోళన చెందారు.
Wed, Nov 05 2025 07:15 AM -
21 నుంచి మార్గశిర మాసోత్సవాలు
మహారాణిపేట: ఈ నెల 21 నుంచి డిసెంబర్ 19 వరకు కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరిగే మార్గశిర మాసోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Wed, Nov 05 2025 07:15 AM -
సమన్వయంతో భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు
మహారాణిపేట : ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అధికారులంతా సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు.
Wed, Nov 05 2025 07:15 AM -
జైల్లో తాత్కాలిక ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారం డ్రగ్ డి–అడిక్షన్ సెంటర్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు ముగిశాయి.
Wed, Nov 05 2025 07:15 AM -
జైలును సందర్శించిన డీఐజీ రవికిరణ్
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని కోస్తాంధ్ర డీఐజీ ఎంఆర్ రవికిరణ్ మంగళవారం సందర్శించారు. ఇక్కడ జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్బాబు, అధికారులతో కలసి జైల్లో ఖైదీలు ఉండే బేరక్లు, వంటశాల, ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా?
Wed, Nov 05 2025 07:15 AM -
బీచ్రోడ్డులో డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్
సాక్షి, విశాఖపట్నం: సాగర తీరంలో మరో డబుల్ డెక్కర్ బస్ చక్కర్లు కొట్టనుంది. ఇప్పటికే రెండు హిప్ హాప్ బస్సులు తీరంలో తిరుగుతుండగా... ఇప్పుడు మూడో బస్సును పర్యాటక శాఖ సిద్ధం చేసింది. మొదటి రెండు బస్సులతో పోలిస్తే ఇది ప్రత్యేకం.
Wed, Nov 05 2025 07:15 AM -
పోలీసుల ఎదుటే.. డిష్యుం..డిష్యుం
సాక్షి, టాస్క్ఫోర్స్: ‘‘ఆ భూమిపై ఎవరికీ హక్కు లేదు.. ఒకరు ఇల్లు కట్టారు.. మరొకరు అద్దెకు చేరారు.. అద్దెకు చేరిన వారు ఆ స్థలం తనదేనని భీష్మించుకోగా..ఆ స్థలం తమదేనని మరొకరు బలవంతంగా ఖాళీ చేయించడానికి వచ్చారు.. ఆ ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి..
Wed, Nov 05 2025 07:15 AM -
చెవిరెడ్డి పేరిట దండాయుధపాణికి అర్చనలు
తిరుపతి రూరల్: ‘‘మద్యం అక్రమ కేసులో అరెస్టయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి 140 రోజులుగా అక్రమ నిర్బంధంలో ఉన్నారు.
Wed, Nov 05 2025 07:15 AM -
సాక్షి..ప్రాణం పోసింది!
గూడూరురూరల్: ఓ యువకుడికి సాక్షి దినపత్రిక ప్రాణం పోసింది. గూడూరు పట్టణానికి చెందిన వెందోటి దిలీప్ అనే యువకుడు కీళ్ల వాతంతో బాధపడుతున్న విషయంపై 2017లో సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది.
Wed, Nov 05 2025 07:15 AM -
మూడున్నర టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని చిన్నపాలేడు వద్ద అక్రమంగా తరలిస్తున్న మూడున్నర టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. మంగళవారం పట్టుకున్న రేషన్ బియ్యాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించారు.
Wed, Nov 05 2025 07:15 AM -
ఆ అధ్యాపకుని తక్షణం తొలగించాలి
తిరుపతి సిటీ: జూనియర్ విద్యార్థులపై సీనియర్ల ర్యాగింగ్ను ప్రోత్సహించి, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డిని తక్షణం విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది.
Wed, Nov 05 2025 07:15 AM -
చిరుత సంచారంపై ఆందోళన వద్దు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: నగరంలోని మంగళం ప్రాంతంలో చిరుతపులి సంచారంపై స్థానికులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని జి ల్లా అటవీశాఖాధికారి (డీఎఫ్ఓ) సాయిబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Wed, Nov 05 2025 07:15 AM -
ప్రసూతి ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాల ప్రసూతి ఆస్పత్రిలో మంగళవారం సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీలాదేవి, ప్రొఫెసర్ డాక్టర్ అరుణ బృందం అరుదైన శస్త్రచికిత్స చేసి, ప్రశంసలు పొందారు. 33వ ఏళ్ల మహిళకు 28 సెంటీమీటర్ల కణితిని గర్భసంచి నుంచి తొలగించారు.
Wed, Nov 05 2025 07:15 AM -
పత్తి రైతు క‘న్నీరు’
సాక్షి, వరంగల్: జిల్లాలో కురిసిన అకాల వర్షంతో పత్తి రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆరుగాలం పంట పడించి అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొస్తే ఇక్కడ కూడా సౌకర్యాల లేమితో పత్తి బస్తాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Wed, Nov 05 2025 07:13 AM -
" />
పెన్సిల్ మొనపై కార్తీకదీపం
నర్సంపేట: నర్సంపేట పట్టణానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత, మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ ‘ఆరనీకు మా ఈ దీపం కార్తీకదీపం’ అంటూ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పెన్సిల్(లెడ్) మొనను దీపపు ప్రమిదలా చెక్కి అందులో నూనెతో కూడిన వత్తిని వేసి వెలిగించాడు.
Wed, Nov 05 2025 07:13 AM -
భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ సత్యశారద
Wed, Nov 05 2025 07:13 AM -
మూడేళ్లయినా.. బ్రిడ్జి నిర్మించరా?
● ఐటీడీఏ అధికారులపై
ఎమ్మెల్యే రేవూరి ఆగ్రహం
Wed, Nov 05 2025 07:13 AM -
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
● జెడ్పీసీఈఓ రాంరెడ్డి
Wed, Nov 05 2025 07:13 AM -
పంట నష్టం వివరాలు నమోదు చేయండి
ధర్మసాగర్: పంట నష్టం వివరాలు త్వరగా నమోదు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. దేవునూరు, ముప్పారంలో కలెక్టర్ మంగళవారం పర్యటించి దెబ్బతిన్న పంటలు, రోడ్లు, వంతెనను పరిశీలించారు. పంట నష్టం వివరాలను అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు.
Wed, Nov 05 2025 07:13 AM
