-
ఫుడ్ బిల్లులో గ్యాస్ చార్జీలు చట్టవిరుద్ధం
న్యూఢిల్లీ: ఎల్పీజీ కొరతను సాకుగా చూపించి హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులపై అధిక చార్జీలు విధిస్తున్నారు. ఫుడ్ బిల్లులో ఎల్పీజీ రుసుము, గ్యాస్ సర్చార్జి, ఇతర చార్జీలు జోడిస్తున్నారు.
-
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ల పనివేళలు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Fri, Mar 27 2026 05:02 AM -
మామూళ్ల మత్తు.. ప్రాణాలు చిత్తు
సాక్షి, అమరావతి: మరో ఘోర బస్సు ప్రమాదంతో రాష్ట్రం ఉలిక్కిపడుతూ నిద్ర లేచింది. గురువారం తెల్లవారకుండానే 14 మంది ప్రయాణికుల బతుకులు తెల్లారిపోయాయి. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Fri, Mar 27 2026 05:00 AM -
ఒక్క క్లిక్తో సమస్త భూసమాచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
Fri, Mar 27 2026 04:56 AM -
లండన్కు వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య
న్యూఢిల్లీ: బ్రిటన్లోని లండన్ హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ఇండియా ఏ350రకం విమానం సాంకేతిక సమస్యలతో తిరిగొచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాల్సి వచ్చింది.
Fri, Mar 27 2026 04:54 AM -
ప్రతి చిన్నారికి విద్య, పోషకాహారం
సాక్షి, హైదరాబాద్: ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
Fri, Mar 27 2026 04:42 AM -
అంగన్వాడీలను ఒంటిపూట నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఒంటి పూట నిర్వహణ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి రాష్
Fri, Mar 27 2026 04:25 AM -
104కు గండం..!
కూటమి ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ పథకాల మాట దేవుడెరుగు. కనీస వైద్యం కూడా అందని ద్రాక్షలా మారుతోంది. పేదలకు గ్రామాల్లోనే వైద్యసేవలు అందించడానికి ఉద్దేశించిన 104 సంచార వైద్యానికి గండమొచ్చింది.
Fri, Mar 27 2026 04:23 AM -
ఆ రెండు సమస్యలకు చెక్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు సాదాబైనామాలకు శాశ్వత పరిష్కారం దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది.
Fri, Mar 27 2026 04:19 AM -
‘నువ్వెవరు నాకు చెప్పడానికి.. బాస్టర్డ్’
కంచిలి/కవిటి: గిరిజనులపై శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Fri, Mar 27 2026 04:16 AM -
విశాఖలో కలకలం
డాబాగార్డెన్స్ (విశాఖ): సమయం గురువారం సా.4.10 గంటలు... శుక్రవారం శ్రీరామనవమి పండగ కావడంతో షాపింగ్ చేసే వారితో విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్ రద్దీగా ఉంది.
Fri, Mar 27 2026 04:11 AM -
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛింద్వారా: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొన్న ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరై తిరుగుపయనమైన పలువురు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Fri, Mar 27 2026 04:10 AM -
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.నవమి ప.12.31 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: పునర్వసు సా.5.40 వరకు, తదుపరి పుష్యమి
Fri, Mar 27 2026 04:06 AM -
మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డికి ఊరట
సిటీ కోర్టులు: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి భారీ ఊరట లభించింది.
Fri, Mar 27 2026 04:05 AM -
రూ.217 కోట్ల నకిలీ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసం
సాక్షి, విశాఖపట్నం: వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండానే నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇన్పుట్ ట్యాక్స్ కొట్టేసిన వ్యవహారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీ
Fri, Mar 27 2026 04:05 AM -
రెండు నెలల దాకా నో ఫికర్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఇండియాలో భయాందోళనలు సృష్టిస్తోంది. ప్రధానంగా ఇంధనం విషయంలో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం పంపుల వద్ద బారులు తీరుతున్నారు.
Fri, Mar 27 2026 04:02 AM -
మళ్లీ చంద్రబాబు సర్కారు... నేడు మరో రూ.3,400 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: అప్పులు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.7,300 కోట్లు అప్పు తెచ్చి రికార్డులను తిరగరాస్తోంది.
Fri, Mar 27 2026 04:00 AM -
చంద్రబాబు ప్రభుత్వానికి పతనం తప్పదు
పులివెందుల/రూరల్: ప్రజా వ్యతిరేక విధానాలను వీడకపోతే టీడీపీ కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని వివిధ పార్టీలతో కూడిన అఖిలపక్షం హెచ్చరించింది.
Fri, Mar 27 2026 03:56 AM -
నేటినుంచి అంతర్జాతీయ బౌద్ధ మహాసభలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన గౌతమ బుద్ధుని బోధనలను చాటిచెప్పేందుకు హైదరాబాద్ వేదిక వేదిక కానుంది.
Fri, Mar 27 2026 03:56 AM -
నేడు సీఎంలతో మోదీ వర్చువల్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా సమావేశం కాబోతున్నారు. పశ్చిమాసియా యుద్ధం, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను ఆయన సమీక్షిస్తారు.
Fri, Mar 27 2026 03:52 AM -
కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలి
కవాడిగూడ: గత 20 ఏళ్లుగా కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు నామమాత్రపు వేతనాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయని సీపీఐ ఎమ
Fri, Mar 27 2026 03:47 AM -
వైఎస్ కుటుంబాన్ని కొట్టేందుకు... నాపై ఐదు సీబీఐ కేసులు పెట్టారు..
సాక్షి, హైదరాబాద్: ‘నేను కాంగ్రెస్లో ఉన్నన్ని రోజులు పార్టీకి సేవ చేసిన. పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది. సోనియా గాందీకి, ఆ రోజు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్కి ..
Fri, Mar 27 2026 03:44 AM -
భారత్ సహా 5 దేశాలకు హార్మూజ్లో గ్రీన్సిగ్నల్
టెహ్రాన్/న్యూఢిల్లీ: వాణిజ్య నౌకాయానానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఉపయోగించుకోవడానికి భారత్కు ఇరాన్ అనుమతి ఇచ్చింది.
Fri, Mar 27 2026 03:42 AM -
ఆరోగ్యశ్రీలో కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా చేసిందేమీ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు.
Fri, Mar 27 2026 03:41 AM -
బఫర్ జోన్ 50 మీటర్లు అయితే 5 కి.మీ.ల పరిధిలో భూసేకరణ ఎందుకు ?
సాక్షి, హైదరాబాద్: మూసీ అభివృద్ధి ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధంగా ఉంటే శాసనసభ ముందు ఉంచాలని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.
Fri, Mar 27 2026 03:37 AM
-
ఫుడ్ బిల్లులో గ్యాస్ చార్జీలు చట్టవిరుద్ధం
న్యూఢిల్లీ: ఎల్పీజీ కొరతను సాకుగా చూపించి హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులపై అధిక చార్జీలు విధిస్తున్నారు. ఫుడ్ బిల్లులో ఎల్పీజీ రుసుము, గ్యాస్ సర్చార్జి, ఇతర చార్జీలు జోడిస్తున్నారు.
Fri, Mar 27 2026 05:03 AM -
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ల పనివేళలు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Fri, Mar 27 2026 05:02 AM -
మామూళ్ల మత్తు.. ప్రాణాలు చిత్తు
సాక్షి, అమరావతి: మరో ఘోర బస్సు ప్రమాదంతో రాష్ట్రం ఉలిక్కిపడుతూ నిద్ర లేచింది. గురువారం తెల్లవారకుండానే 14 మంది ప్రయాణికుల బతుకులు తెల్లారిపోయాయి. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Fri, Mar 27 2026 05:00 AM -
ఒక్క క్లిక్తో సమస్త భూసమాచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
Fri, Mar 27 2026 04:56 AM -
లండన్కు వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య
న్యూఢిల్లీ: బ్రిటన్లోని లండన్ హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ఇండియా ఏ350రకం విమానం సాంకేతిక సమస్యలతో తిరిగొచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాల్సి వచ్చింది.
Fri, Mar 27 2026 04:54 AM -
ప్రతి చిన్నారికి విద్య, పోషకాహారం
సాక్షి, హైదరాబాద్: ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
Fri, Mar 27 2026 04:42 AM -
అంగన్వాడీలను ఒంటిపూట నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఒంటి పూట నిర్వహణ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి రాష్
Fri, Mar 27 2026 04:25 AM -
104కు గండం..!
కూటమి ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ పథకాల మాట దేవుడెరుగు. కనీస వైద్యం కూడా అందని ద్రాక్షలా మారుతోంది. పేదలకు గ్రామాల్లోనే వైద్యసేవలు అందించడానికి ఉద్దేశించిన 104 సంచార వైద్యానికి గండమొచ్చింది.
Fri, Mar 27 2026 04:23 AM -
ఆ రెండు సమస్యలకు చెక్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు సాదాబైనామాలకు శాశ్వత పరిష్కారం దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది.
Fri, Mar 27 2026 04:19 AM -
‘నువ్వెవరు నాకు చెప్పడానికి.. బాస్టర్డ్’
కంచిలి/కవిటి: గిరిజనులపై శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Fri, Mar 27 2026 04:16 AM -
విశాఖలో కలకలం
డాబాగార్డెన్స్ (విశాఖ): సమయం గురువారం సా.4.10 గంటలు... శుక్రవారం శ్రీరామనవమి పండగ కావడంతో షాపింగ్ చేసే వారితో విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్ రద్దీగా ఉంది.
Fri, Mar 27 2026 04:11 AM -
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛింద్వారా: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొన్న ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరై తిరుగుపయనమైన పలువురు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Fri, Mar 27 2026 04:10 AM -
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.నవమి ప.12.31 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: పునర్వసు సా.5.40 వరకు, తదుపరి పుష్యమి
Fri, Mar 27 2026 04:06 AM -
మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డికి ఊరట
సిటీ కోర్టులు: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి భారీ ఊరట లభించింది.
Fri, Mar 27 2026 04:05 AM -
రూ.217 కోట్ల నకిలీ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసం
సాక్షి, విశాఖపట్నం: వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండానే నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇన్పుట్ ట్యాక్స్ కొట్టేసిన వ్యవహారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీ
Fri, Mar 27 2026 04:05 AM -
రెండు నెలల దాకా నో ఫికర్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఇండియాలో భయాందోళనలు సృష్టిస్తోంది. ప్రధానంగా ఇంధనం విషయంలో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం పంపుల వద్ద బారులు తీరుతున్నారు.
Fri, Mar 27 2026 04:02 AM -
మళ్లీ చంద్రబాబు సర్కారు... నేడు మరో రూ.3,400 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: అప్పులు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.7,300 కోట్లు అప్పు తెచ్చి రికార్డులను తిరగరాస్తోంది.
Fri, Mar 27 2026 04:00 AM -
చంద్రబాబు ప్రభుత్వానికి పతనం తప్పదు
పులివెందుల/రూరల్: ప్రజా వ్యతిరేక విధానాలను వీడకపోతే టీడీపీ కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని వివిధ పార్టీలతో కూడిన అఖిలపక్షం హెచ్చరించింది.
Fri, Mar 27 2026 03:56 AM -
నేటినుంచి అంతర్జాతీయ బౌద్ధ మహాసభలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన గౌతమ బుద్ధుని బోధనలను చాటిచెప్పేందుకు హైదరాబాద్ వేదిక వేదిక కానుంది.
Fri, Mar 27 2026 03:56 AM -
నేడు సీఎంలతో మోదీ వర్చువల్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా సమావేశం కాబోతున్నారు. పశ్చిమాసియా యుద్ధం, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను ఆయన సమీక్షిస్తారు.
Fri, Mar 27 2026 03:52 AM -
కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలి
కవాడిగూడ: గత 20 ఏళ్లుగా కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు నామమాత్రపు వేతనాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయని సీపీఐ ఎమ
Fri, Mar 27 2026 03:47 AM -
వైఎస్ కుటుంబాన్ని కొట్టేందుకు... నాపై ఐదు సీబీఐ కేసులు పెట్టారు..
సాక్షి, హైదరాబాద్: ‘నేను కాంగ్రెస్లో ఉన్నన్ని రోజులు పార్టీకి సేవ చేసిన. పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది. సోనియా గాందీకి, ఆ రోజు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్కి ..
Fri, Mar 27 2026 03:44 AM -
భారత్ సహా 5 దేశాలకు హార్మూజ్లో గ్రీన్సిగ్నల్
టెహ్రాన్/న్యూఢిల్లీ: వాణిజ్య నౌకాయానానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఉపయోగించుకోవడానికి భారత్కు ఇరాన్ అనుమతి ఇచ్చింది.
Fri, Mar 27 2026 03:42 AM -
ఆరోగ్యశ్రీలో కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా చేసిందేమీ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు.
Fri, Mar 27 2026 03:41 AM -
బఫర్ జోన్ 50 మీటర్లు అయితే 5 కి.మీ.ల పరిధిలో భూసేకరణ ఎందుకు ?
సాక్షి, హైదరాబాద్: మూసీ అభివృద్ధి ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధంగా ఉంటే శాసనసభ ముందు ఉంచాలని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.
Fri, Mar 27 2026 03:37 AM
