-
ప్రత్యామ్నాయంగా ఎదగడమే మార్గం
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుండి ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్నారు. ఒక పక్క సామ్రాజ్యవాద భావనతో అనేక దేశాలపై అధిక సుంకాలు విధిస్తూ మరొక పక్క విద్య, ఆరోగ్య వ్యవస్థలపై విధ్వంసపు దాడి చేస్తున్నారు.
-
" />
రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి
కేతేపల్లి : భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులపై ఆమె సమీక్షించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
లక్ష్యాన్ని మించి కొనుగోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యాసంగిలో ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం వెల్లువలా వచ్చింది. ప్రభుత్వం ఈ సీజన్లో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 5.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
Wed, Jun 04 2025 02:22 AM -
మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్
నల్లగొండ : మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు మున్సిపల్ శాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన కొన్ని మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేయనుంది.
Wed, Jun 04 2025 02:22 AM -
నాణ్యమైన విత్తనం రైతు నేస్తం
తిప్పర్తి : నాణ్యమైన విత్తనాలు రైతు నేస్తాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ జానయ్య అన్నారు. రానున్న రెండు మూడేళ్లలో విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
తొలిరోజు 3,263 దరఖాస్తులు
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం –2025ను అమలులో భాగంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు మంగళవారం జిల్లాలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జిల్లాలోని 55 గ్రామాల్లో జరిగిన సదస్సుల్లో వివిధ సమస్యలపై 3,263 దరఖాస్తులను రైతులు సమర్పించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
మా భూములు.. మాకే ఇవ్వాలి
కొండమల్లేపల్లి : మా భూమాలు.. మాకే ఇవ్వాలని కొండమల్లేపల్లి మండలం జానిగానితండా, దేవరోనితండా గిరిజన రైతులు మంగళవారం దేవరకొండ బస్టాండు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాస్తారోకో నిర్వహించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Wed, Jun 04 2025 02:22 AM -
యవ వికాసం.. మరింత ఆలస్యం
నాగారం : నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో పెట్టుబడి సాయం అందించే దిశగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ రంగంతోపాటు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువత ఆర్థిక పురోగతి పొందేలా కార్యాచరణ చేసింది.
Wed, Jun 04 2025 02:22 AM -
దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కారం
చిలుకూరు: రైతులు తమ భూ సమస్యలను భూ భారతిలో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. మంగళవారం చిలుకూరు మండల పరిధిలోని కొండాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు.
Wed, Jun 04 2025 02:22 AM -
తొలి రోజు 1,975 దరఖాస్తులు
సూర్యాపేట : జిల్లావ్యాప్తంగా భూభారతి చట్టం అమలు మొదలైంది. ఈ చట్టం అమలు, విస్తృత ప్రచారంలో భాగంగా రెవెన్యూ సదస్సులను జిల్లా యంత్రాంగం చేపట్టింది. మంగళవారం 23 మండలాల్లోని 33 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులను నిర్వహించింది.
Wed, Jun 04 2025 02:22 AM -
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
తాళ్లగడ్డ (సూర్యాపేట): నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
తిరుమలగిరి( తుంగతుర్తి): భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు.
Wed, Jun 04 2025 02:22 AM -
సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
Wed, Jun 04 2025 02:22 AM -
" />
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
తుర్కపల్లి : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ హనుమంతురావు అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం నాగాయిపల్లి, గోపాలపురం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
భూదాన్పోచంపల్లి: వానాకాలం పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) గోపాల్ అన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
150 బస్సులు.. ఫిట్లెస్
ఫ సామర్థ్య పరీక్షలు పూర్తయినవి 198
ఫ స్కూళ్ల పునఃప్రారంభానికి దగ్గర పడుతున్న గడువు
ఫ నిబంధనల ప్రకారం ముందస్తు పరీక్షలు తప్పనిసరి
Wed, Jun 04 2025 02:22 AM -
నేడు ఆలేరు ముసాయిదా ఓటరు జాబితా
సాక్షి, యాదాద్రి : ఆలేరు మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా బుధవారం విడుదల కానుంది. మున్సిపాలిటీలోని 2వ వార్డు సాయిగూడెం గ్రామ పంచాయతీగా మారింది. దీంతో 800కుపైగా ఓట్లు తగ్గాయి.
Wed, Jun 04 2025 02:22 AM -
దొడ్డిదారిలో.. దొడ్డుబియ్యం
ఆలేరులో రూ.10 లక్షల విలువైన బియ్యం మాయందొడ్డుబియ్యం నిల్వలు
1,632 మెట్రిక్ టన్నులు
Wed, Jun 04 2025 02:22 AM -
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
భువనగిరిటౌన్ : ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
ఆలయ భద్రత కట్టుదిట్టం చేయాలి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ అన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
సీఎం పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
సాక్షి, యాదాద్రి : జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ఈ నెల 6న సీఎం రేవంత్రెడ్డి వస్తున్న సందర్భంగా అధికారులు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
యూట్యూబ్లో చూసి నకిలీ విత్తనాల తయారీ
సూర్యాపేటటౌన్: యూట్యూబ్లో చూసి నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సూర్యాపేట సీసీఎస్ పోలీసులు, తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
వెన్నుపోటు
● అబద్ధపు హామీలతో అడవి బిడ్డలకుఅన్నం పెట్టే రైతుకుసున్నం పెట్టారు
Wed, Jun 04 2025 02:20 AM -
మోసాలను ఎండగడతాం..
సాక్షి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మోసాలను ఎండగడతామని వైఎ స్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Wed, Jun 04 2025 02:20 AM
-
ప్రత్యామ్నాయంగా ఎదగడమే మార్గం
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుండి ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్నారు. ఒక పక్క సామ్రాజ్యవాద భావనతో అనేక దేశాలపై అధిక సుంకాలు విధిస్తూ మరొక పక్క విద్య, ఆరోగ్య వ్యవస్థలపై విధ్వంసపు దాడి చేస్తున్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
" />
రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి
కేతేపల్లి : భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులపై ఆమె సమీక్షించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
లక్ష్యాన్ని మించి కొనుగోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యాసంగిలో ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం వెల్లువలా వచ్చింది. ప్రభుత్వం ఈ సీజన్లో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 5.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
Wed, Jun 04 2025 02:22 AM -
మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్
నల్లగొండ : మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు మున్సిపల్ శాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన కొన్ని మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేయనుంది.
Wed, Jun 04 2025 02:22 AM -
నాణ్యమైన విత్తనం రైతు నేస్తం
తిప్పర్తి : నాణ్యమైన విత్తనాలు రైతు నేస్తాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ జానయ్య అన్నారు. రానున్న రెండు మూడేళ్లలో విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
తొలిరోజు 3,263 దరఖాస్తులు
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం –2025ను అమలులో భాగంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు మంగళవారం జిల్లాలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జిల్లాలోని 55 గ్రామాల్లో జరిగిన సదస్సుల్లో వివిధ సమస్యలపై 3,263 దరఖాస్తులను రైతులు సమర్పించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
మా భూములు.. మాకే ఇవ్వాలి
కొండమల్లేపల్లి : మా భూమాలు.. మాకే ఇవ్వాలని కొండమల్లేపల్లి మండలం జానిగానితండా, దేవరోనితండా గిరిజన రైతులు మంగళవారం దేవరకొండ బస్టాండు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాస్తారోకో నిర్వహించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Wed, Jun 04 2025 02:22 AM -
యవ వికాసం.. మరింత ఆలస్యం
నాగారం : నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో పెట్టుబడి సాయం అందించే దిశగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ రంగంతోపాటు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువత ఆర్థిక పురోగతి పొందేలా కార్యాచరణ చేసింది.
Wed, Jun 04 2025 02:22 AM -
దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కారం
చిలుకూరు: రైతులు తమ భూ సమస్యలను భూ భారతిలో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. మంగళవారం చిలుకూరు మండల పరిధిలోని కొండాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు.
Wed, Jun 04 2025 02:22 AM -
తొలి రోజు 1,975 దరఖాస్తులు
సూర్యాపేట : జిల్లావ్యాప్తంగా భూభారతి చట్టం అమలు మొదలైంది. ఈ చట్టం అమలు, విస్తృత ప్రచారంలో భాగంగా రెవెన్యూ సదస్సులను జిల్లా యంత్రాంగం చేపట్టింది. మంగళవారం 23 మండలాల్లోని 33 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులను నిర్వహించింది.
Wed, Jun 04 2025 02:22 AM -
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
తాళ్లగడ్డ (సూర్యాపేట): నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
తిరుమలగిరి( తుంగతుర్తి): భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు.
Wed, Jun 04 2025 02:22 AM -
సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
Wed, Jun 04 2025 02:22 AM -
" />
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
తుర్కపల్లి : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ హనుమంతురావు అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం నాగాయిపల్లి, గోపాలపురం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
భూదాన్పోచంపల్లి: వానాకాలం పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) గోపాల్ అన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
150 బస్సులు.. ఫిట్లెస్
ఫ సామర్థ్య పరీక్షలు పూర్తయినవి 198
ఫ స్కూళ్ల పునఃప్రారంభానికి దగ్గర పడుతున్న గడువు
ఫ నిబంధనల ప్రకారం ముందస్తు పరీక్షలు తప్పనిసరి
Wed, Jun 04 2025 02:22 AM -
నేడు ఆలేరు ముసాయిదా ఓటరు జాబితా
సాక్షి, యాదాద్రి : ఆలేరు మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా బుధవారం విడుదల కానుంది. మున్సిపాలిటీలోని 2వ వార్డు సాయిగూడెం గ్రామ పంచాయతీగా మారింది. దీంతో 800కుపైగా ఓట్లు తగ్గాయి.
Wed, Jun 04 2025 02:22 AM -
దొడ్డిదారిలో.. దొడ్డుబియ్యం
ఆలేరులో రూ.10 లక్షల విలువైన బియ్యం మాయందొడ్డుబియ్యం నిల్వలు
1,632 మెట్రిక్ టన్నులు
Wed, Jun 04 2025 02:22 AM -
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
భువనగిరిటౌన్ : ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
ఆలయ భద్రత కట్టుదిట్టం చేయాలి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ అన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
సీఎం పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
సాక్షి, యాదాద్రి : జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ఈ నెల 6న సీఎం రేవంత్రెడ్డి వస్తున్న సందర్భంగా అధికారులు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
యూట్యూబ్లో చూసి నకిలీ విత్తనాల తయారీ
సూర్యాపేటటౌన్: యూట్యూబ్లో చూసి నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సూర్యాపేట సీసీఎస్ పోలీసులు, తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
వెన్నుపోటు
● అబద్ధపు హామీలతో అడవి బిడ్డలకుఅన్నం పెట్టే రైతుకుసున్నం పెట్టారు
Wed, Jun 04 2025 02:20 AM -
మోసాలను ఎండగడతాం..
సాక్షి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మోసాలను ఎండగడతామని వైఎ స్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Wed, Jun 04 2025 02:20 AM