-
కన్నేసి..కాజేశాడు
పార్వతీపురం రూరల్: బ్యాంకు నుంచి బయలుదేరిన క్షణం నుంచే ఆ దంపతులపై కన్నేసిన ఓ దుండగుడు..అదును చూసి వారి డబ్బు బ్యాగును కాజేశాడు. కను రెప్పపాటులో రెండున్నర లక్షల రూపాయలతో ఉడాయించాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
-
సీటీయూలో జాతీయ అప్రెంటిస్ షిప్
విజయనగరం రూరల్: స్థానిక కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో చైన్నెకి చెందిన బోర్డ్ ఆఫ్ అంప్రెటిస్షిప్ ట్రైనింగ్ (సదరన్ రీజియన్) సహకారంతో జాతీయ అప్రెంటిస్షిప్ పథకంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
Thu, Aug 20 2026 03:46 AM -
భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని కొనసాగించాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు డిమాండ్
Thu, Aug 20 2026 03:46 AM -
300 ట్రాన్స్ప్లాంట్లతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రికార్డు
బీచ్రోడ్డు: విశాఖపట్నంలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 300 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు పూర్తి చేసుకుంది.
Thu, Aug 20 2026 03:46 AM -
గురువారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2026
పిల్లల ప్రవర్తనలో
మార్పును గమనించాలి
Thu, Aug 20 2026 03:46 AM -
మత్తు వల.. మైనర్ల విలవిల
సాక్షిప్రతినిధి, వరంగల్: చదువుకోవాల్సిన వయసులో కొందరు మత్తుకు బానిసలవుతున్నారు. తొలుత సరదాగా మొదలుపెట్టి.. ఆపై అలవాటుగా.. చివరకు వ్యసనంగా మార్చుకుంటున్నారు.
Thu, Aug 20 2026 03:46 AM -
అంబులెన్స్ అత్యవసరం
అంబులెన్స్ అందించిన సేవలుThu, Aug 20 2026 03:46 AM -
కేసుల పరిష్కారంలో సీడీఓల పాత్ర కీలకం
● ఎస్పీ శబరీష్
Thu, Aug 20 2026 03:46 AM -
" />
బోనమెత్తిన అమ్మాపురం
తల్లీ.. చల్లంగ చూడు అంటూ..తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామస్తులు ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు.. శ్రావణమాసం నేపథ్యంలో బుధవారం గ్రామంలో డప్పు చప్పుళ్లు, కోలాటాల నడుమ మహిళలు బోనాలతో బయల్దేరి వెళ్లి ముత్యాలమ్మకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.
Thu, Aug 20 2026 03:46 AM -
‘సర్’ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలి
మహబూబాబాద్: సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Thu, Aug 20 2026 03:46 AM -
బాల్యవివాహాలకు సహకరిస్తే చర్యలు
● ఈడీఎం యుగంధర్
Thu, Aug 20 2026 03:46 AM -
పేద విద్యార్థులకు అండగా కేజీబీవీలు
● డీఐఈఓ మదార్గౌడ్
Thu, Aug 20 2026 03:46 AM -
కక్షతో ఇంటికి నిప్పు..
మహబూబాబాద్ రూరల్ : కక్షతో ఓ ఇంటికి నిప్పంటించడంతోపాటు ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశా రు. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
Thu, Aug 20 2026 03:46 AM -
సతి వెంటే పతి..
రఘునాథపల్లి : ఆ దంపతులు వృద్యాప్యం వరకూ అన్యోన్యంగా జీవించారు. చివరికి మరణంలోనూ విడిపోలేదు. ఒక రోజు వ్యవధిలోనే ఇద్దరూ చనిపోయారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో బుధవారం జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Thu, Aug 20 2026 03:46 AM -
" />
కోర్టు ఆదేశాలతో వ్యక్తి అరెస్ట్
వరంగల్ చౌరస్తా : భార్యను హత్య చేసిన కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఓ నిందితుడిని బుధవారం ఇంతెజార్గంజ్ పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూరు కథనం ప్రకారం..
Thu, Aug 20 2026 03:46 AM -
ఓల్టేజీ మెరుగు..
కెపాసిటర్ బ్యాంకులతోThu, Aug 20 2026 03:46 AM -
జనగామలో మాజీ మంత్రి ఎర్రబెల్లి అరెస్ట్
జనగామ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన నేపథ్యంలో జనగామ జిల్లా పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Thu, Aug 20 2026 03:46 AM -
దైవ దర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి..
నర్సంపేట రూరల్ : దైవ దర్శనానికి వెళ్తూ ఓ వ్యక్తి మృత్యుఒడికి చేరాడు. కారు అదుపు తప్పి ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నర్సంపేట పట్టణంలోని ముత్తోజిపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..
Thu, Aug 20 2026 03:46 AM -
" />
ఎఫ్సీఐ జీఎంను కలిసిన రైస్ మిల్లర్ల ప్రతినిధులు
ములుగు : ఎఫ్సీఐ గోదాముల్లో స్థలాల కొరత, ర్యాక్ మూమెంట్ లేకపోవడంతో బియ్యం డెలివరీలు చేయలేక రైస్ మిల్లర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్ల ప్రతినిధులు ఎఫ్సీఐ జీఎం అనూజ్ త్యాగి దృష్టికి తీసుకెళ్లారు.
Thu, Aug 20 2026 03:46 AM -
" />
దుస్తులు ఆరేస్తూ అనంతలోకాలకు..
● విద్యుదాఘాతంతో మహిళ మృతి
● పాత రెడ్యాలలో ఘటన
Thu, Aug 20 2026 03:46 AM -
సీఎం, రేవూరి ఎవరు వచ్చినా పరకాల నుంచే పోటీ..
● మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్
Thu, Aug 20 2026 03:46 AM -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి
Thu, Aug 20 2026 03:46 AM -
నేటినుంచి పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు
● వాయిదా వేయాలని విద్యార్థుల ఆందోళన
Thu, Aug 20 2026 03:46 AM -
టీచర్ల సర్దుబాటులో గందరగోళం
మంచిర్యాలఅర్బన్: జిల్లా వ్యాప్తంగా ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల వర్క్అడ్జస్ట్మెంట్లు గందరగోళంగా మారాయి. ఎంఈవోల నివేదికల ఆధారంగా సర్దుబాట్లు చేపట్టగా క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్న పొరపాట్లు ఉపాధ్యాయులను మనోవేదనకు గురి చేస్తున్నాయి.
Thu, Aug 20 2026 03:46 AM -
చదువే బంగారు భవిష్యత్కు పునాది
చెన్నూర్/చెన్నూర్రూరల్/మందమర్రిరూరల్/కోటపల్లి: చదువుతోనే బంగారు భవిష్యత్కు పునాది పడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు.
Thu, Aug 20 2026 03:46 AM
-
కన్నేసి..కాజేశాడు
పార్వతీపురం రూరల్: బ్యాంకు నుంచి బయలుదేరిన క్షణం నుంచే ఆ దంపతులపై కన్నేసిన ఓ దుండగుడు..అదును చూసి వారి డబ్బు బ్యాగును కాజేశాడు. కను రెప్పపాటులో రెండున్నర లక్షల రూపాయలతో ఉడాయించాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
Thu, Aug 20 2026 03:46 AM -
సీటీయూలో జాతీయ అప్రెంటిస్ షిప్
విజయనగరం రూరల్: స్థానిక కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో చైన్నెకి చెందిన బోర్డ్ ఆఫ్ అంప్రెటిస్షిప్ ట్రైనింగ్ (సదరన్ రీజియన్) సహకారంతో జాతీయ అప్రెంటిస్షిప్ పథకంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
Thu, Aug 20 2026 03:46 AM -
భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని కొనసాగించాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు డిమాండ్
Thu, Aug 20 2026 03:46 AM -
300 ట్రాన్స్ప్లాంట్లతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రికార్డు
బీచ్రోడ్డు: విశాఖపట్నంలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 300 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు పూర్తి చేసుకుంది.
Thu, Aug 20 2026 03:46 AM -
గురువారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2026
పిల్లల ప్రవర్తనలో
మార్పును గమనించాలి
Thu, Aug 20 2026 03:46 AM -
మత్తు వల.. మైనర్ల విలవిల
సాక్షిప్రతినిధి, వరంగల్: చదువుకోవాల్సిన వయసులో కొందరు మత్తుకు బానిసలవుతున్నారు. తొలుత సరదాగా మొదలుపెట్టి.. ఆపై అలవాటుగా.. చివరకు వ్యసనంగా మార్చుకుంటున్నారు.
Thu, Aug 20 2026 03:46 AM -
అంబులెన్స్ అత్యవసరం
అంబులెన్స్ అందించిన సేవలుThu, Aug 20 2026 03:46 AM -
కేసుల పరిష్కారంలో సీడీఓల పాత్ర కీలకం
● ఎస్పీ శబరీష్
Thu, Aug 20 2026 03:46 AM -
" />
బోనమెత్తిన అమ్మాపురం
తల్లీ.. చల్లంగ చూడు అంటూ..తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామస్తులు ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు.. శ్రావణమాసం నేపథ్యంలో బుధవారం గ్రామంలో డప్పు చప్పుళ్లు, కోలాటాల నడుమ మహిళలు బోనాలతో బయల్దేరి వెళ్లి ముత్యాలమ్మకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.
Thu, Aug 20 2026 03:46 AM -
‘సర్’ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలి
మహబూబాబాద్: సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Thu, Aug 20 2026 03:46 AM -
బాల్యవివాహాలకు సహకరిస్తే చర్యలు
● ఈడీఎం యుగంధర్
Thu, Aug 20 2026 03:46 AM -
పేద విద్యార్థులకు అండగా కేజీబీవీలు
● డీఐఈఓ మదార్గౌడ్
Thu, Aug 20 2026 03:46 AM -
కక్షతో ఇంటికి నిప్పు..
మహబూబాబాద్ రూరల్ : కక్షతో ఓ ఇంటికి నిప్పంటించడంతోపాటు ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశా రు. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
Thu, Aug 20 2026 03:46 AM -
సతి వెంటే పతి..
రఘునాథపల్లి : ఆ దంపతులు వృద్యాప్యం వరకూ అన్యోన్యంగా జీవించారు. చివరికి మరణంలోనూ విడిపోలేదు. ఒక రోజు వ్యవధిలోనే ఇద్దరూ చనిపోయారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో బుధవారం జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Thu, Aug 20 2026 03:46 AM -
" />
కోర్టు ఆదేశాలతో వ్యక్తి అరెస్ట్
వరంగల్ చౌరస్తా : భార్యను హత్య చేసిన కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఓ నిందితుడిని బుధవారం ఇంతెజార్గంజ్ పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూరు కథనం ప్రకారం..
Thu, Aug 20 2026 03:46 AM -
ఓల్టేజీ మెరుగు..
కెపాసిటర్ బ్యాంకులతోThu, Aug 20 2026 03:46 AM -
జనగామలో మాజీ మంత్రి ఎర్రబెల్లి అరెస్ట్
జనగామ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన నేపథ్యంలో జనగామ జిల్లా పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Thu, Aug 20 2026 03:46 AM -
దైవ దర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి..
నర్సంపేట రూరల్ : దైవ దర్శనానికి వెళ్తూ ఓ వ్యక్తి మృత్యుఒడికి చేరాడు. కారు అదుపు తప్పి ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నర్సంపేట పట్టణంలోని ముత్తోజిపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..
Thu, Aug 20 2026 03:46 AM -
" />
ఎఫ్సీఐ జీఎంను కలిసిన రైస్ మిల్లర్ల ప్రతినిధులు
ములుగు : ఎఫ్సీఐ గోదాముల్లో స్థలాల కొరత, ర్యాక్ మూమెంట్ లేకపోవడంతో బియ్యం డెలివరీలు చేయలేక రైస్ మిల్లర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్ల ప్రతినిధులు ఎఫ్సీఐ జీఎం అనూజ్ త్యాగి దృష్టికి తీసుకెళ్లారు.
Thu, Aug 20 2026 03:46 AM -
" />
దుస్తులు ఆరేస్తూ అనంతలోకాలకు..
● విద్యుదాఘాతంతో మహిళ మృతి
● పాత రెడ్యాలలో ఘటన
Thu, Aug 20 2026 03:46 AM -
సీఎం, రేవూరి ఎవరు వచ్చినా పరకాల నుంచే పోటీ..
● మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్
Thu, Aug 20 2026 03:46 AM -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి
Thu, Aug 20 2026 03:46 AM -
నేటినుంచి పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు
● వాయిదా వేయాలని విద్యార్థుల ఆందోళన
Thu, Aug 20 2026 03:46 AM -
టీచర్ల సర్దుబాటులో గందరగోళం
మంచిర్యాలఅర్బన్: జిల్లా వ్యాప్తంగా ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల వర్క్అడ్జస్ట్మెంట్లు గందరగోళంగా మారాయి. ఎంఈవోల నివేదికల ఆధారంగా సర్దుబాట్లు చేపట్టగా క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్న పొరపాట్లు ఉపాధ్యాయులను మనోవేదనకు గురి చేస్తున్నాయి.
Thu, Aug 20 2026 03:46 AM -
చదువే బంగారు భవిష్యత్కు పునాది
చెన్నూర్/చెన్నూర్రూరల్/మందమర్రిరూరల్/కోటపల్లి: చదువుతోనే బంగారు భవిష్యత్కు పునాది పడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు.
Thu, Aug 20 2026 03:46 AM
