-
ప్రైవేటుకు గడ్డుకాలమే
●
ఆశించిన స్థాయిలో లేదు..
-
నాడు వైభవం.. నేడు నిర్లక్ష్యం..
జిల్లాలోని పలు ఆలయాలకు చారిత్రక ప్రాశస్థ్యమున్నప్పటికీ సరైన ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. మంచాలకట్ట వద్ద కృష్ణానదీ తీరాన శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థాలయంలో దేవతామూర్తులు నిత్య దూపదీపాలకు నోచుకోవడం లేదు.
Mon, Jul 06 2026 01:04 AM -
కాలినడకే శరణ్యం!
అచ్చంపేట: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచు పెంటల రహదారులు అధ్వానంగా మారాయి. వర్షాలకు దారులన్నీ పలుచోట్ల కోతకు గురవడంతో రాకపోకలకు చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ రావడం కూడా కష్టంగా మారింది.
Mon, Jul 06 2026 01:04 AM -
" />
మైసమ్మ జాతరకు తగ్గిన భక్తులు
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు భక్తుల తాకిడి తగ్గింది. మృగశిర కార్తె ముగియడంతో ఆదివారం తక్కువ సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా జాతర మైదానంలో అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం తయారుచేశారు.
Mon, Jul 06 2026 01:04 AM -
పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలి
గద్వాలన్యూటౌన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు ఆలూరు ప్రకాశ్గౌడ్, మధుసూదన్బాబు, ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Mon, Jul 06 2026 01:04 AM -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
తిమ్మాజిపేట/తాడూరు: సొంతిల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు.
Mon, Jul 06 2026 01:04 AM -
ముద్దుగా.. టీకా వేయిద్దాం
పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు తప్పనిసరి● నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక
వ్యాధుల ముప్పు
● జంతువుల పెంపకంపై
పెరుగుతున్న ఆసక్తి
Mon, Jul 06 2026 12:58 AM -
భాస్వరంతో నేలకు పోషకాలు
గ్రీన్టీలో కనిపిస్తున్న గండు చీమలు
Mon, Jul 06 2026 12:58 AM -
" />
అదుపుతప్పిన బైక్.. యువకుడు మృతి
గట్టు: రాత్రంతా గొర్రెల మంద వద్ద కాపలా ఉండి, తెల్లవారుజామున ఇంటికి బయలుదేరిన యువకుడు బైక్ అదుపు తప్పడంతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Jul 06 2026 12:58 AM -
సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయం
గండేడ్: సనాతన ధర్మ సంరక్షణలో ఎన్ని సమస్యలు వచ్చినా వెనక్కి తగ్గేదిలేదని అంబాత్రయ క్షేత్రం ఆదిత్యపరాశ్రీస్వామి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని వెన్నాచేడ్లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు.
Mon, Jul 06 2026 12:58 AM -
" />
తప్పిన పెను ప్రమాదం
● బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
● 8 మందికి గాయాలు
Mon, Jul 06 2026 12:58 AM -
మీసేవలో మరిన్ని డిజిటల్ సేవలు
హన్వాడ: జిల్లాలోని మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు, విద్యార్థులకు అందించే సేవలను ప్రభుత్వం మరింత సులభతరం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మీసేవ పోర్టల్లో తాజాగా ‘ఎస్సెస్సీ మెమో ఈ–కాపీ’ అనే సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది.
Mon, Jul 06 2026 12:58 AM -
గురువులపై సర్దుపోటు
ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో పలు నిబంధ నలు సడలించాలి. ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ స్కూళ్లకు 15–20 మంది విద్యార్థులుంటే ఇద్దరు ఎస్జీటీలను కేటా యించాలి.
Mon, Jul 06 2026 12:58 AM -
నైపుణ్యం మెండుగా.. కొలువులు దండిగా..!
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఇంజనీరింగ్ చదువు వేలాది మంది విద్యార్థుల కల. సాంకేతిక విద్యపై మక్కువతో పాటు కోర్సు పూర్తయితే కొలువులు సులభంగా సాధించవచ్చనే ఆశతో ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు బీటెక్ వైపు అడుగులు వేస్తుంటారు.
Mon, Jul 06 2026 12:58 AM -
రాట్నాలమ్మా.. నమోనమః
పెదవేగి: రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయానికి పలు రూపాల్లో రూ.1,32,165 ఆదాయం లభించిందని దేవస్థాన చైర్మన్ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు.
Mon, Jul 06 2026 12:58 AM -
సందేశాత్మకంగా నాటిక పోటీలు
ఏలూరు (ఆర్ఆర్పేట) : నగరానికి చెందిన హేలా పురి కళాపరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామ రాజు 18వ స్మారక జాతీయ స్థాయి నాటిక పోటీల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ప్రదర్శించిన నాటికలు సందేశాత్మకంగా సాగాయి.
Mon, Jul 06 2026 12:58 AM -
చికెన్ ధరలకు రెక్కలు
గణపవరం : ఇటీవల కాలంలో చికెన్ ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్ అందుబాటులో లేకుండా పోయింది. వారం రోజులుగా ధరలు ౖపైపెకి ఎగబాకుతూ, ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.300 కు చేరింది. పది రోజుల క్రితం దీని ధర రూ.200 మాత్రమే ఉండటం గమనార్హం.
Mon, Jul 06 2026 12:58 AM -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ మహాసభలు ఏలూరులో విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా సంఘం పూర్వ కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై యువతను భాగస్వాములను చేస్తూ గ్రామస్థాయి నుంచి పోరాడాలని పిలుపునిచ్చారు.
Mon, Jul 06 2026 12:58 AM -
చెరువు గట్టు ఆక్రమణలపై నోటీసులు
ద్వారకాతిరుమల : స్థానిక లింగయ్య చెరువు గట్టు ప్రాంతంలో ఆక్రమించి దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు గ్రామ పంచాయతీ అధికారులు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Mon, Jul 06 2026 12:58 AM -
‘హద్దులు’ దాటిన ఇసుక అక్రమాలు
● చింతలపూడి వద్ద రెండు లారీలు స్వాధీనం
● తెలంగాణకు అక్రమ రవాణా
Mon, Jul 06 2026 12:58 AM -
" />
వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కెన్యా ప్రతినిధులు
ద్వారకాతిరుమల: మండలంలోని గుణ్ణంపల్లి గ్రామానికి చెందిన రైతు పల్లి సుబ్బారెడ్డి సాగు చేస్తున్న పీఎండీఎస్ ఫీల్డ్ వరి పంటను కెన్యా దేశానికి చెందిన ప్రతినిధులు ఆదివారం సందర్శించారు.
Mon, Jul 06 2026 12:58 AM -
" />
కిరణ్ రాయల్పై పోలీసులకు ఫిర్యాదు
ఏలూరు టౌన్: కిరణ్ రాయల్పై వైఎస్సార్సీపీ నాయకులు ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసభ్యంగా, వ్యక్తిగతంగా కించపరిచేలా కిరణ్ రాయల్ వ్యాఖ్యలు చేశారని..
Mon, Jul 06 2026 12:58 AM -
తణుకులో రేషన్ దందా
తణుకు అర్బన్: తణుకులో చౌక డిపోల రేషన్ దందా జోరుగా సాగుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు బొక్కేస్తున్నారు.
Mon, Jul 06 2026 12:58 AM -
పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు
పెదవేగి: పంటలకు వాడే క్రిమి సంహారక మందుల విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోతే, తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడటంతో పాటు ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Mon, Jul 06 2026 12:58 AM -
14న ఫ్యాప్టో ర్యాలీ
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూలై 14న ఏలూరులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ర్యాలీ, కలెక్టరేట్ పికెటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో కో–చైర్మన్ కే నరహరి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
Mon, Jul 06 2026 12:58 AM
-
ప్రైవేటుకు గడ్డుకాలమే
●
ఆశించిన స్థాయిలో లేదు..
Mon, Jul 06 2026 01:04 AM -
నాడు వైభవం.. నేడు నిర్లక్ష్యం..
జిల్లాలోని పలు ఆలయాలకు చారిత్రక ప్రాశస్థ్యమున్నప్పటికీ సరైన ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. మంచాలకట్ట వద్ద కృష్ణానదీ తీరాన శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థాలయంలో దేవతామూర్తులు నిత్య దూపదీపాలకు నోచుకోవడం లేదు.
Mon, Jul 06 2026 01:04 AM -
కాలినడకే శరణ్యం!
అచ్చంపేట: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచు పెంటల రహదారులు అధ్వానంగా మారాయి. వర్షాలకు దారులన్నీ పలుచోట్ల కోతకు గురవడంతో రాకపోకలకు చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ రావడం కూడా కష్టంగా మారింది.
Mon, Jul 06 2026 01:04 AM -
" />
మైసమ్మ జాతరకు తగ్గిన భక్తులు
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు భక్తుల తాకిడి తగ్గింది. మృగశిర కార్తె ముగియడంతో ఆదివారం తక్కువ సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా జాతర మైదానంలో అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం తయారుచేశారు.
Mon, Jul 06 2026 01:04 AM -
పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలి
గద్వాలన్యూటౌన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు ఆలూరు ప్రకాశ్గౌడ్, మధుసూదన్బాబు, ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Mon, Jul 06 2026 01:04 AM -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
తిమ్మాజిపేట/తాడూరు: సొంతిల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు.
Mon, Jul 06 2026 01:04 AM -
ముద్దుగా.. టీకా వేయిద్దాం
పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు తప్పనిసరి● నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక
వ్యాధుల ముప్పు
● జంతువుల పెంపకంపై
పెరుగుతున్న ఆసక్తి
Mon, Jul 06 2026 12:58 AM -
భాస్వరంతో నేలకు పోషకాలు
గ్రీన్టీలో కనిపిస్తున్న గండు చీమలు
Mon, Jul 06 2026 12:58 AM -
" />
అదుపుతప్పిన బైక్.. యువకుడు మృతి
గట్టు: రాత్రంతా గొర్రెల మంద వద్ద కాపలా ఉండి, తెల్లవారుజామున ఇంటికి బయలుదేరిన యువకుడు బైక్ అదుపు తప్పడంతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Jul 06 2026 12:58 AM -
సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయం
గండేడ్: సనాతన ధర్మ సంరక్షణలో ఎన్ని సమస్యలు వచ్చినా వెనక్కి తగ్గేదిలేదని అంబాత్రయ క్షేత్రం ఆదిత్యపరాశ్రీస్వామి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని వెన్నాచేడ్లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు.
Mon, Jul 06 2026 12:58 AM -
" />
తప్పిన పెను ప్రమాదం
● బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
● 8 మందికి గాయాలు
Mon, Jul 06 2026 12:58 AM -
మీసేవలో మరిన్ని డిజిటల్ సేవలు
హన్వాడ: జిల్లాలోని మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు, విద్యార్థులకు అందించే సేవలను ప్రభుత్వం మరింత సులభతరం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మీసేవ పోర్టల్లో తాజాగా ‘ఎస్సెస్సీ మెమో ఈ–కాపీ’ అనే సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది.
Mon, Jul 06 2026 12:58 AM -
గురువులపై సర్దుపోటు
ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో పలు నిబంధ నలు సడలించాలి. ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ స్కూళ్లకు 15–20 మంది విద్యార్థులుంటే ఇద్దరు ఎస్జీటీలను కేటా యించాలి.
Mon, Jul 06 2026 12:58 AM -
నైపుణ్యం మెండుగా.. కొలువులు దండిగా..!
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఇంజనీరింగ్ చదువు వేలాది మంది విద్యార్థుల కల. సాంకేతిక విద్యపై మక్కువతో పాటు కోర్సు పూర్తయితే కొలువులు సులభంగా సాధించవచ్చనే ఆశతో ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు బీటెక్ వైపు అడుగులు వేస్తుంటారు.
Mon, Jul 06 2026 12:58 AM -
రాట్నాలమ్మా.. నమోనమః
పెదవేగి: రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయానికి పలు రూపాల్లో రూ.1,32,165 ఆదాయం లభించిందని దేవస్థాన చైర్మన్ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు.
Mon, Jul 06 2026 12:58 AM -
సందేశాత్మకంగా నాటిక పోటీలు
ఏలూరు (ఆర్ఆర్పేట) : నగరానికి చెందిన హేలా పురి కళాపరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామ రాజు 18వ స్మారక జాతీయ స్థాయి నాటిక పోటీల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ప్రదర్శించిన నాటికలు సందేశాత్మకంగా సాగాయి.
Mon, Jul 06 2026 12:58 AM -
చికెన్ ధరలకు రెక్కలు
గణపవరం : ఇటీవల కాలంలో చికెన్ ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్ అందుబాటులో లేకుండా పోయింది. వారం రోజులుగా ధరలు ౖపైపెకి ఎగబాకుతూ, ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.300 కు చేరింది. పది రోజుల క్రితం దీని ధర రూ.200 మాత్రమే ఉండటం గమనార్హం.
Mon, Jul 06 2026 12:58 AM -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ మహాసభలు ఏలూరులో విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా సంఘం పూర్వ కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై యువతను భాగస్వాములను చేస్తూ గ్రామస్థాయి నుంచి పోరాడాలని పిలుపునిచ్చారు.
Mon, Jul 06 2026 12:58 AM -
చెరువు గట్టు ఆక్రమణలపై నోటీసులు
ద్వారకాతిరుమల : స్థానిక లింగయ్య చెరువు గట్టు ప్రాంతంలో ఆక్రమించి దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు గ్రామ పంచాయతీ అధికారులు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Mon, Jul 06 2026 12:58 AM -
‘హద్దులు’ దాటిన ఇసుక అక్రమాలు
● చింతలపూడి వద్ద రెండు లారీలు స్వాధీనం
● తెలంగాణకు అక్రమ రవాణా
Mon, Jul 06 2026 12:58 AM -
" />
వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కెన్యా ప్రతినిధులు
ద్వారకాతిరుమల: మండలంలోని గుణ్ణంపల్లి గ్రామానికి చెందిన రైతు పల్లి సుబ్బారెడ్డి సాగు చేస్తున్న పీఎండీఎస్ ఫీల్డ్ వరి పంటను కెన్యా దేశానికి చెందిన ప్రతినిధులు ఆదివారం సందర్శించారు.
Mon, Jul 06 2026 12:58 AM -
" />
కిరణ్ రాయల్పై పోలీసులకు ఫిర్యాదు
ఏలూరు టౌన్: కిరణ్ రాయల్పై వైఎస్సార్సీపీ నాయకులు ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసభ్యంగా, వ్యక్తిగతంగా కించపరిచేలా కిరణ్ రాయల్ వ్యాఖ్యలు చేశారని..
Mon, Jul 06 2026 12:58 AM -
తణుకులో రేషన్ దందా
తణుకు అర్బన్: తణుకులో చౌక డిపోల రేషన్ దందా జోరుగా సాగుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు బొక్కేస్తున్నారు.
Mon, Jul 06 2026 12:58 AM -
పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు
పెదవేగి: పంటలకు వాడే క్రిమి సంహారక మందుల విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోతే, తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడటంతో పాటు ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Mon, Jul 06 2026 12:58 AM -
14న ఫ్యాప్టో ర్యాలీ
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూలై 14న ఏలూరులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ర్యాలీ, కలెక్టరేట్ పికెటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో కో–చైర్మన్ కే నరహరి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
Mon, Jul 06 2026 12:58 AM
