-
వామ్మో.. ఇక బంగారం కొనగలమా?: తారాస్థాయికి చేరిన ధరలు
భారతదేశంలో బంగారం ధరలు తారాస్థాయికి చేరాయి. ఈ రోజు (సెప్టెంబర్ 9) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1360 పెరిగింది. దీంతో 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 1,10,290 వద్దకు చేరింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి.
Tue, Sep 09 2025 10:20 AM -
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో వైఎస్సార్సీపీ ఎంపీల భేటీ
ఢిల్లీ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో వైఎస్సార్సీపీ ఎంపీలు భేటీ అయ్యారు. తన నివాసానికి వైఎస్సార్సీపీ ఎంపీలను పీయూష్ ఆహ్వానించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
Tue, Sep 09 2025 10:10 AM -
ఆసియా కప్లో సెహ్వాగ్
ఆసియా కప్ 2025 కోసం టోర్నీ బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ బహుభాషా కామెంటరీ ప్యానెల్ను ప్రకటించింది.
Tue, Sep 09 2025 09:59 AM -
రాజా సాబ్.. స్థాయికి తగ్గ మాటలాడండి సార్!
గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి వయసైపోయినట్టు ఉంది. మంచి మాటతీరు, మర్యాదలతో ఒకప్పుడు అన్ని పార్టీల మన్ననలు పొందిన ఆయన.. ఇటీవల చేసిన ఒక ఉపన్యాసాన్ని గమనిస్తే ఈ అనుమానం రాకమానదు.
Tue, Sep 09 2025 09:58 AM -
తొలి ఓటు ప్రధానిదే.. ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. కౌంటింగ్.. ఫలితాల అప్డేట్స్
తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Tue, Sep 09 2025 09:42 AM -
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 281.70 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 81,068.99 వద్ద, నిఫ్టీ 76.40 పాయింట్లు లేదా 0.31 శాతం లాభంతో 24,849.55 వద్ద ముందుకు సాగుతున్నాయి.
Tue, Sep 09 2025 09:35 AM -
17న దివంగత తల్లికి ప్రధాని మోదీ పిండ ప్రదానం
న్యూఢిల్లీ: బీహార్లోని గయలో జరుగుతున్న పితృపక్ష మేళాకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. సెప్టెంబరు 17న ప్రధాని మోదీ గయ చేరుకుని, దివంగత తన తల్లికి పిండప్రదానం చేయనున్నారు. అలాగే తన పూర్వీకులకు తర్పణాలు అర్పించనున్నారు.
Tue, Sep 09 2025 09:22 AM -
పంత్కు సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఇటీవల (జులై 23న) ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన పంత్.. నెలకు పైగా ఇంగ్లండ్లోనే ట్రీట్మెంట్ తీసుకుని కొద్ది రోజుల కిందటే భారత్కు తిరిగి వచ్చాడు.
Tue, Sep 09 2025 09:14 AM -
అల్లు కుటుంబానికి జీహెచ్ఎంసీ షాక్
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఒక భవనం నిర్మించారు. నాలుగు అంతస్థుల వరకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు.
Tue, Sep 09 2025 09:12 AM -
ప్రపంచంలో విలువైన బ్రాండ్స్.. లిస్ట్లోని ఇండియన్ కంపెనీస్
2025 సంవత్సరానికి గాను.. ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్లను కాంటార్ బ్రాండ్జెడ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది.. టాప్ 100 గ్లోబల్ బ్రాండ్ల మొత్తం విలువ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో వీటి మొత్తం మొత్తం విలువ 10.7 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
Tue, Sep 09 2025 08:47 AM -
మొదటి ప్రశంస కాళోజీదే
‘ప్రజాకవి కాళోజీ నారాయణరావుతో పరిచయం ఉంది. మొదటి సారి 1990 హనుమకొండలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో కాళోజీ నారాయణరావు ఇంట్లో మిత్రమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వెళ్లిన నేను మొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా చూశా.
Tue, Sep 09 2025 08:47 AM -
నేడు వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించనున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ప్రధాని తొలుత ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
Tue, Sep 09 2025 08:46 AM -
అదనంగా 16 విక్రయ కేంద్రాలు
భూపాలపల్లి: రైతులకు ఎరువుల విక్రయాల్లో రద్దీ తగ్గించి సౌకర్యవంతమైన విధంగా పంపిణీ చేయడానికి అదనంగా 16 ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
Tue, Sep 09 2025 08:45 AM -
" />
13న జాతీయ లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు భూపాలపల్లి ఎస్సై సాంబమూర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీమార్గం ద్వారా కేసులను తొలగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
Tue, Sep 09 2025 08:45 AM -
తెల్లవారుజామున 5 గంటలకే..
చిట్యాల మండలకేంద్రంలోని ఓడీసీఎంఎస్ విక్రయ కేంద్రం ఎదుట సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే రైతులు యూరి యా కోసం బారులుదీరారు. కేంద్రానికి ఆదివారం 222 బస్తాల యూరియా వచ్చింది.
Tue, Sep 09 2025 08:45 AM -
సొంతింటి పథకంపై క్యాంపెయిన్
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బ్యాలెట్ ఓటింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ కోరారు. సోమవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో గేట్ మీటింగ్ నిర్వహించారు.
Tue, Sep 09 2025 08:45 AM -
దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దు
● ఎస్పీ కిరణ్ ఖరే
Tue, Sep 09 2025 08:45 AM -
" />
శిక్షణ అభ్యర్థులకు పరీక్షలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఖాదీ గ్రామోద్యోగ్ ఆధ్వర్యంలో వృత్తి విద్య శిక్షణ పొందిన అభ్యర్థులకు గోలేటి టౌన్షిప్లోని సీఈఆర్ క్లబ్లో సోమవారం రాత పరీక్షలు నిర్వహించారు. ఏరియాలోని గోలేటి టౌన్షిప్, మాదారం టౌన్షిప్లోని కమ్యూనిటీ హాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Tue, Sep 09 2025 08:45 AM -
" />
లక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రికి వినతి
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్ల లక్ష్మి అనే మహిళ పెద్దపులి దాడిలో మృతి చెందిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే హరీశ్బాబు కోరారు.
Tue, Sep 09 2025 08:45 AM
-
బాబు గుండెల్లో భయం.. YSRCP అన్నదాత పోరుపై కుట్రలు
బాబు గుండెల్లో భయం.. YSRCP అన్నదాత పోరుపై కుట్రలు
-
KSR Live Show: రెడ్ బుక్ లోకేష్ వెన్నులో వణుకు మొదలైంది..
రెడ్ బుక్ లోకేష్ వెన్నులో వణుకు మొదలైంది..
Tue, Sep 09 2025 10:22 AM -
కొట్టకుండనే వస్తున్నయ్ బోరునీళ్లు
కొట్టకుండనే వస్తున్నయ్ బోరునీళ్లు
Tue, Sep 09 2025 10:02 AM -
నేను టీడీపీనే.. బాబు వరస్ట్.. జగన్ పాలనే బెస్ట్..
నేను టీడీపీనే.. బాబు వరస్ట్.. జగన్ పాలనే బెస్ట్..
Tue, Sep 09 2025 09:51 AM -
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం
Tue, Sep 09 2025 08:46 AM
-
బాబు గుండెల్లో భయం.. YSRCP అన్నదాత పోరుపై కుట్రలు
బాబు గుండెల్లో భయం.. YSRCP అన్నదాత పోరుపై కుట్రలు
Tue, Sep 09 2025 10:29 AM -
KSR Live Show: రెడ్ బుక్ లోకేష్ వెన్నులో వణుకు మొదలైంది..
రెడ్ బుక్ లోకేష్ వెన్నులో వణుకు మొదలైంది..
Tue, Sep 09 2025 10:22 AM -
కొట్టకుండనే వస్తున్నయ్ బోరునీళ్లు
కొట్టకుండనే వస్తున్నయ్ బోరునీళ్లు
Tue, Sep 09 2025 10:02 AM -
నేను టీడీపీనే.. బాబు వరస్ట్.. జగన్ పాలనే బెస్ట్..
నేను టీడీపీనే.. బాబు వరస్ట్.. జగన్ పాలనే బెస్ట్..
Tue, Sep 09 2025 09:51 AM -
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం
Tue, Sep 09 2025 08:46 AM -
వామ్మో.. ఇక బంగారం కొనగలమా?: తారాస్థాయికి చేరిన ధరలు
భారతదేశంలో బంగారం ధరలు తారాస్థాయికి చేరాయి. ఈ రోజు (సెప్టెంబర్ 9) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1360 పెరిగింది. దీంతో 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 1,10,290 వద్దకు చేరింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి.
Tue, Sep 09 2025 10:20 AM -
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో వైఎస్సార్సీపీ ఎంపీల భేటీ
ఢిల్లీ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో వైఎస్సార్సీపీ ఎంపీలు భేటీ అయ్యారు. తన నివాసానికి వైఎస్సార్సీపీ ఎంపీలను పీయూష్ ఆహ్వానించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
Tue, Sep 09 2025 10:10 AM -
ఆసియా కప్లో సెహ్వాగ్
ఆసియా కప్ 2025 కోసం టోర్నీ బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ బహుభాషా కామెంటరీ ప్యానెల్ను ప్రకటించింది.
Tue, Sep 09 2025 09:59 AM -
రాజా సాబ్.. స్థాయికి తగ్గ మాటలాడండి సార్!
గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి వయసైపోయినట్టు ఉంది. మంచి మాటతీరు, మర్యాదలతో ఒకప్పుడు అన్ని పార్టీల మన్ననలు పొందిన ఆయన.. ఇటీవల చేసిన ఒక ఉపన్యాసాన్ని గమనిస్తే ఈ అనుమానం రాకమానదు.
Tue, Sep 09 2025 09:58 AM -
తొలి ఓటు ప్రధానిదే.. ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. కౌంటింగ్.. ఫలితాల అప్డేట్స్
తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Tue, Sep 09 2025 09:42 AM -
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 281.70 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 81,068.99 వద్ద, నిఫ్టీ 76.40 పాయింట్లు లేదా 0.31 శాతం లాభంతో 24,849.55 వద్ద ముందుకు సాగుతున్నాయి.
Tue, Sep 09 2025 09:35 AM -
17న దివంగత తల్లికి ప్రధాని మోదీ పిండ ప్రదానం
న్యూఢిల్లీ: బీహార్లోని గయలో జరుగుతున్న పితృపక్ష మేళాకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. సెప్టెంబరు 17న ప్రధాని మోదీ గయ చేరుకుని, దివంగత తన తల్లికి పిండప్రదానం చేయనున్నారు. అలాగే తన పూర్వీకులకు తర్పణాలు అర్పించనున్నారు.
Tue, Sep 09 2025 09:22 AM -
పంత్కు సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఇటీవల (జులై 23న) ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన పంత్.. నెలకు పైగా ఇంగ్లండ్లోనే ట్రీట్మెంట్ తీసుకుని కొద్ది రోజుల కిందటే భారత్కు తిరిగి వచ్చాడు.
Tue, Sep 09 2025 09:14 AM -
అల్లు కుటుంబానికి జీహెచ్ఎంసీ షాక్
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఒక భవనం నిర్మించారు. నాలుగు అంతస్థుల వరకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు.
Tue, Sep 09 2025 09:12 AM -
ప్రపంచంలో విలువైన బ్రాండ్స్.. లిస్ట్లోని ఇండియన్ కంపెనీస్
2025 సంవత్సరానికి గాను.. ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్లను కాంటార్ బ్రాండ్జెడ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది.. టాప్ 100 గ్లోబల్ బ్రాండ్ల మొత్తం విలువ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో వీటి మొత్తం మొత్తం విలువ 10.7 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
Tue, Sep 09 2025 08:47 AM -
మొదటి ప్రశంస కాళోజీదే
‘ప్రజాకవి కాళోజీ నారాయణరావుతో పరిచయం ఉంది. మొదటి సారి 1990 హనుమకొండలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో కాళోజీ నారాయణరావు ఇంట్లో మిత్రమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వెళ్లిన నేను మొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా చూశా.
Tue, Sep 09 2025 08:47 AM -
నేడు వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించనున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ప్రధాని తొలుత ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
Tue, Sep 09 2025 08:46 AM -
అదనంగా 16 విక్రయ కేంద్రాలు
భూపాలపల్లి: రైతులకు ఎరువుల విక్రయాల్లో రద్దీ తగ్గించి సౌకర్యవంతమైన విధంగా పంపిణీ చేయడానికి అదనంగా 16 ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
Tue, Sep 09 2025 08:45 AM -
" />
13న జాతీయ లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు భూపాలపల్లి ఎస్సై సాంబమూర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీమార్గం ద్వారా కేసులను తొలగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
Tue, Sep 09 2025 08:45 AM -
తెల్లవారుజామున 5 గంటలకే..
చిట్యాల మండలకేంద్రంలోని ఓడీసీఎంఎస్ విక్రయ కేంద్రం ఎదుట సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే రైతులు యూరి యా కోసం బారులుదీరారు. కేంద్రానికి ఆదివారం 222 బస్తాల యూరియా వచ్చింది.
Tue, Sep 09 2025 08:45 AM -
సొంతింటి పథకంపై క్యాంపెయిన్
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బ్యాలెట్ ఓటింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ కోరారు. సోమవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో గేట్ మీటింగ్ నిర్వహించారు.
Tue, Sep 09 2025 08:45 AM -
దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దు
● ఎస్పీ కిరణ్ ఖరే
Tue, Sep 09 2025 08:45 AM -
" />
శిక్షణ అభ్యర్థులకు పరీక్షలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఖాదీ గ్రామోద్యోగ్ ఆధ్వర్యంలో వృత్తి విద్య శిక్షణ పొందిన అభ్యర్థులకు గోలేటి టౌన్షిప్లోని సీఈఆర్ క్లబ్లో సోమవారం రాత పరీక్షలు నిర్వహించారు. ఏరియాలోని గోలేటి టౌన్షిప్, మాదారం టౌన్షిప్లోని కమ్యూనిటీ హాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Tue, Sep 09 2025 08:45 AM -
" />
లక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రికి వినతి
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్ల లక్ష్మి అనే మహిళ పెద్దపులి దాడిలో మృతి చెందిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే హరీశ్బాబు కోరారు.
Tue, Sep 09 2025 08:45 AM -
విశాఖలో 'మిరాయ్' ప్రీరిలీజ్ వేడుక.. సందడిగా స్టార్స్ (ఫోటోలు)
Tue, Sep 09 2025 08:51 AM