-
వృద్ధి బాటలో హెల్త్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: హెల్త్ ఇన్సూరెన్స్ రంగం విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ప్రీమియం ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధితో రూ.1.2 లక్షల కోట్లు దాటింది.
-
అనిశ్చితి వేళ విశాఖకు క్రూడాయిల్, ఎల్పీజీ షిప్లు
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అనిశ్చితి, ఎర్రసముద్రం, గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్ రంగంలో ఆందోళన నెలకొన్న తరుణంలో విశాఖపట్నం పోర్టుకు భారీ ఇంధన నౌకలు చేరుకోవడం సానుకూల పరిణామంగ
Fri, Mar 27 2026 06:16 AM -
ఇన్ఫోసిస్ యూఎస్ షాపింగ్!
న్యూఢిల్లీ: టెక్నాలజీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ కొనుగోళ్లకు తెరతీసింది.
Fri, Mar 27 2026 06:11 AM -
ఏప్రిల్ ఒకటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో నిలిపేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) గురువారం ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది.
Fri, Mar 27 2026 06:11 AM -
కన్నీటి కాష్టం.. చితికిన గుండెలు
నిశీధిలో మృత్యువు విసిరిన అగ్నిపాశం.. దావానలమై కబళించింది. నిలువెల్లా దహించింది. కన్నీటి కాష్టాన్ని మిగిల్చింది. గుండెలను చిదిమేసింది. మార్కాపురం బస్సు దహనం ఘటనలో మృతుల కుటుంబాలది ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ.
Fri, Mar 27 2026 06:02 AM -
ఓట్లలో ముందంజ సీట్లలో వెనకంజ
తిరువనంతపురం: ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ మహిళాభ్యున్నతి కోసం ఊదరగొట్టే రాజకీయ పార్టీలు తీరా సీట్ల కేటాయింపు దగ్గరికి వచ్చేసరికి ముఖం చాటేస్తున్నాయి. ఇందుకు కేరళ రాజకీయాలూ మినహాయింపు కాదని తేటతెల్లమైంది.
Fri, Mar 27 2026 05:57 AM -
బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం గన్పార్కులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
Fri, Mar 27 2026 05:53 AM -
ముస్లింల ఓట్లే ‘కీ’లకం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రాజకీయ వాగ్భాణాలు, ప్రత్యేక వ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు సహజం. కానీ వాటిని మించి కులాలు, మతాలు, ప్రాంతీయ సమీకరణాలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. బెంగాల్ ఓటర్లలో దాదాపు 30 శాతం మంది ముస్లింలే.
Fri, Mar 27 2026 05:46 AM -
తెల్లారిన బతుకులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు, నెల్లూరు (టౌన్), కలిగిరి : తెల్లవారుజామున 5.30 గంటల సమయం.. బస్సు మార్కాపురం హైవే మీద దూసుకుపోతోంది.
Fri, Mar 27 2026 05:40 AM -
జంగిల్రాజ్గా మారిన రాష్ట్రం! : వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక జంగిల్ రాజ్గా మారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
Fri, Mar 27 2026 05:33 AM -
ప్రాణాలైనా తీసుకోండి.. భూములివ్వం
పరిగి: ప్రాణాలైనా ఇస్తాం కానీ పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ రైతులు నినదించారు.
Fri, Mar 27 2026 05:16 AM -
ఏపీ శాశ్వత రాజధాని అమరావతిగా రేపు అసెంబ్లీలో తీర్మానం
సాక్షి, అమరావతి: రేపు అధికారంలోకి ఎవరైనా వచ్చి రాజధాని అమరావతిని మార్చుతారేమోననే జాగ్రత్తలో భాగంగానే శనివారం అసెంబ్లీలో ఏపీ రాజధాని అమరావతిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో
Fri, Mar 27 2026 05:15 AM -
ల్యాండింగ్కు వీలులేక గంటపాటు గాల్లో చక్కర్లు
కోల్కతా: ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో మెరుపులా విరుచుకుపడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని గురువారం మధ్యాహ్నం ఉరు ములు, భారీవర్షం, భీకరగాలుల గంటలపాటు ఆందోళనకు గురిచేశాయి.
Fri, Mar 27 2026 05:09 AM -
కూల్చివేతల కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతలో ఇప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
Fri, Mar 27 2026 05:09 AM -
ఫుడ్ బిల్లులో గ్యాస్ చార్జీలు చట్టవిరుద్ధం
న్యూఢిల్లీ: ఎల్పీజీ కొరతను సాకుగా చూపించి హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులపై అధిక చార్జీలు విధిస్తున్నారు. ఫుడ్ బిల్లులో ఎల్పీజీ రుసుము, గ్యాస్ సర్చార్జి, ఇతర చార్జీలు జోడిస్తున్నారు.
Fri, Mar 27 2026 05:03 AM -
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ల పనివేళలు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Fri, Mar 27 2026 05:02 AM -
మామూళ్ల మత్తు.. ప్రాణాలు చిత్తు
సాక్షి, అమరావతి: మరో ఘోర బస్సు ప్రమాదంతో రాష్ట్రం ఉలిక్కిపడుతూ నిద్ర లేచింది. గురువారం తెల్లవారకుండానే 14 మంది ప్రయాణికుల బతుకులు తెల్లారిపోయాయి. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Fri, Mar 27 2026 05:00 AM -
ఒక్క క్లిక్తో సమస్త భూసమాచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
Fri, Mar 27 2026 04:56 AM -
లండన్కు వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య
న్యూఢిల్లీ: బ్రిటన్లోని లండన్ హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ఇండియా ఏ350రకం విమానం సాంకేతిక సమస్యలతో తిరిగొచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాల్సి వచ్చింది.
Fri, Mar 27 2026 04:54 AM -
ప్రతి చిన్నారికి విద్య, పోషకాహారం
సాక్షి, హైదరాబాద్: ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
Fri, Mar 27 2026 04:42 AM -
అంగన్వాడీలను ఒంటిపూట నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఒంటి పూట నిర్వహణ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి రాష్
Fri, Mar 27 2026 04:25 AM -
104కు గండం..!
కూటమి ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ పథకాల మాట దేవుడెరుగు. కనీస వైద్యం కూడా అందని ద్రాక్షలా మారుతోంది. పేదలకు గ్రామాల్లోనే వైద్యసేవలు అందించడానికి ఉద్దేశించిన 104 సంచార వైద్యానికి గండమొచ్చింది.
Fri, Mar 27 2026 04:23 AM -
ఆ రెండు సమస్యలకు చెక్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు సాదాబైనామాలకు శాశ్వత పరిష్కారం దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది.
Fri, Mar 27 2026 04:19 AM -
‘నువ్వెవరు నాకు చెప్పడానికి.. బాస్టర్డ్’
కంచిలి/కవిటి: గిరిజనులపై శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Fri, Mar 27 2026 04:16 AM -
విశాఖలో కలకలం
డాబాగార్డెన్స్ (విశాఖ): సమయం గురువారం సా.4.10 గంటలు... శుక్రవారం శ్రీరామనవమి పండగ కావడంతో షాపింగ్ చేసే వారితో విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్ రద్దీగా ఉంది.
Fri, Mar 27 2026 04:11 AM
-
వృద్ధి బాటలో హెల్త్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: హెల్త్ ఇన్సూరెన్స్ రంగం విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ప్రీమియం ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధితో రూ.1.2 లక్షల కోట్లు దాటింది.
Fri, Mar 27 2026 06:21 AM -
అనిశ్చితి వేళ విశాఖకు క్రూడాయిల్, ఎల్పీజీ షిప్లు
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అనిశ్చితి, ఎర్రసముద్రం, గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్ రంగంలో ఆందోళన నెలకొన్న తరుణంలో విశాఖపట్నం పోర్టుకు భారీ ఇంధన నౌకలు చేరుకోవడం సానుకూల పరిణామంగ
Fri, Mar 27 2026 06:16 AM -
ఇన్ఫోసిస్ యూఎస్ షాపింగ్!
న్యూఢిల్లీ: టెక్నాలజీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ కొనుగోళ్లకు తెరతీసింది.
Fri, Mar 27 2026 06:11 AM -
ఏప్రిల్ ఒకటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో నిలిపేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) గురువారం ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది.
Fri, Mar 27 2026 06:11 AM -
కన్నీటి కాష్టం.. చితికిన గుండెలు
నిశీధిలో మృత్యువు విసిరిన అగ్నిపాశం.. దావానలమై కబళించింది. నిలువెల్లా దహించింది. కన్నీటి కాష్టాన్ని మిగిల్చింది. గుండెలను చిదిమేసింది. మార్కాపురం బస్సు దహనం ఘటనలో మృతుల కుటుంబాలది ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ.
Fri, Mar 27 2026 06:02 AM -
ఓట్లలో ముందంజ సీట్లలో వెనకంజ
తిరువనంతపురం: ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ మహిళాభ్యున్నతి కోసం ఊదరగొట్టే రాజకీయ పార్టీలు తీరా సీట్ల కేటాయింపు దగ్గరికి వచ్చేసరికి ముఖం చాటేస్తున్నాయి. ఇందుకు కేరళ రాజకీయాలూ మినహాయింపు కాదని తేటతెల్లమైంది.
Fri, Mar 27 2026 05:57 AM -
బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం గన్పార్కులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
Fri, Mar 27 2026 05:53 AM -
ముస్లింల ఓట్లే ‘కీ’లకం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రాజకీయ వాగ్భాణాలు, ప్రత్యేక వ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు సహజం. కానీ వాటిని మించి కులాలు, మతాలు, ప్రాంతీయ సమీకరణాలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. బెంగాల్ ఓటర్లలో దాదాపు 30 శాతం మంది ముస్లింలే.
Fri, Mar 27 2026 05:46 AM -
తెల్లారిన బతుకులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు, నెల్లూరు (టౌన్), కలిగిరి : తెల్లవారుజామున 5.30 గంటల సమయం.. బస్సు మార్కాపురం హైవే మీద దూసుకుపోతోంది.
Fri, Mar 27 2026 05:40 AM -
జంగిల్రాజ్గా మారిన రాష్ట్రం! : వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక జంగిల్ రాజ్గా మారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
Fri, Mar 27 2026 05:33 AM -
ప్రాణాలైనా తీసుకోండి.. భూములివ్వం
పరిగి: ప్రాణాలైనా ఇస్తాం కానీ పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ రైతులు నినదించారు.
Fri, Mar 27 2026 05:16 AM -
ఏపీ శాశ్వత రాజధాని అమరావతిగా రేపు అసెంబ్లీలో తీర్మానం
సాక్షి, అమరావతి: రేపు అధికారంలోకి ఎవరైనా వచ్చి రాజధాని అమరావతిని మార్చుతారేమోననే జాగ్రత్తలో భాగంగానే శనివారం అసెంబ్లీలో ఏపీ రాజధాని అమరావతిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో
Fri, Mar 27 2026 05:15 AM -
ల్యాండింగ్కు వీలులేక గంటపాటు గాల్లో చక్కర్లు
కోల్కతా: ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో మెరుపులా విరుచుకుపడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని గురువారం మధ్యాహ్నం ఉరు ములు, భారీవర్షం, భీకరగాలుల గంటలపాటు ఆందోళనకు గురిచేశాయి.
Fri, Mar 27 2026 05:09 AM -
కూల్చివేతల కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతలో ఇప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
Fri, Mar 27 2026 05:09 AM -
ఫుడ్ బిల్లులో గ్యాస్ చార్జీలు చట్టవిరుద్ధం
న్యూఢిల్లీ: ఎల్పీజీ కొరతను సాకుగా చూపించి హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులపై అధిక చార్జీలు విధిస్తున్నారు. ఫుడ్ బిల్లులో ఎల్పీజీ రుసుము, గ్యాస్ సర్చార్జి, ఇతర చార్జీలు జోడిస్తున్నారు.
Fri, Mar 27 2026 05:03 AM -
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ల పనివేళలు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Fri, Mar 27 2026 05:02 AM -
మామూళ్ల మత్తు.. ప్రాణాలు చిత్తు
సాక్షి, అమరావతి: మరో ఘోర బస్సు ప్రమాదంతో రాష్ట్రం ఉలిక్కిపడుతూ నిద్ర లేచింది. గురువారం తెల్లవారకుండానే 14 మంది ప్రయాణికుల బతుకులు తెల్లారిపోయాయి. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Fri, Mar 27 2026 05:00 AM -
ఒక్క క్లిక్తో సమస్త భూసమాచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
Fri, Mar 27 2026 04:56 AM -
లండన్కు వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య
న్యూఢిల్లీ: బ్రిటన్లోని లండన్ హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ఇండియా ఏ350రకం విమానం సాంకేతిక సమస్యలతో తిరిగొచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాల్సి వచ్చింది.
Fri, Mar 27 2026 04:54 AM -
ప్రతి చిన్నారికి విద్య, పోషకాహారం
సాక్షి, హైదరాబాద్: ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
Fri, Mar 27 2026 04:42 AM -
అంగన్వాడీలను ఒంటిపూట నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఒంటి పూట నిర్వహణ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి రాష్
Fri, Mar 27 2026 04:25 AM -
104కు గండం..!
కూటమి ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ పథకాల మాట దేవుడెరుగు. కనీస వైద్యం కూడా అందని ద్రాక్షలా మారుతోంది. పేదలకు గ్రామాల్లోనే వైద్యసేవలు అందించడానికి ఉద్దేశించిన 104 సంచార వైద్యానికి గండమొచ్చింది.
Fri, Mar 27 2026 04:23 AM -
ఆ రెండు సమస్యలకు చెక్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు సాదాబైనామాలకు శాశ్వత పరిష్కారం దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది.
Fri, Mar 27 2026 04:19 AM -
‘నువ్వెవరు నాకు చెప్పడానికి.. బాస్టర్డ్’
కంచిలి/కవిటి: గిరిజనులపై శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Fri, Mar 27 2026 04:16 AM -
విశాఖలో కలకలం
డాబాగార్డెన్స్ (విశాఖ): సమయం గురువారం సా.4.10 గంటలు... శుక్రవారం శ్రీరామనవమి పండగ కావడంతో షాపింగ్ చేసే వారితో విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్ రద్దీగా ఉంది.
Fri, Mar 27 2026 04:11 AM
