-
తుని కేసులో చెరువు దగ్గర ఏం జరిగింది?
సాక్షి, కాకినాడ: తుని ఘటన(tuni Incident)లో పోలీసుల అదుపులో టీడీపీ నేత నారాయణరావు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిపోయే ప్రయత్నం చేశాడా? నిజంగానే ఆత్మహత్యకు ప్రయత్నించాడా?
-
విరాట్ కోహ్లి మళ్లీ డకౌట్.. లండన్కు బ్యాగ్ సర్దుకోవాల్సిందే!?
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. అసీస్తో తొలి వన్డేలో డకౌటైన కోహ్లి.. ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్లో కూడా అదే తీరును కనబరిచాడు.
Thu, Oct 23 2025 10:16 AM -
మార్కెట్లో తడిసిన మొక్కజొన్న ధాన్యం
అచ్చంపేట రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో విక్రయానికి వచ్చిన మొక్కజొన్న వర్షానికి తడిసి ముద్దయ్యింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు మార్కెట్కు తీసుకొచ్చినా రైతులకు కష్టాలు తప్పలేదు.
Thu, Oct 23 2025 10:11 AM -
" />
నిఘా అవసరం
చెక్పోస్టులను తొలగించడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కువసేపు నిలిచే అవకాశం ఉండదు. ఇదే అదనుగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగడానికి ఆస్కారం ఉంది.
Thu, Oct 23 2025 10:11 AM -
పోలీసుల సంక్షేమానికి నిరంతర కృషి
నాగర్కర్నూల్ క్రైం: పోలీసుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని.. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. పెద్దకొత్తపల్లికి చెందిన కానిస్టేబుల్ మహేందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా..
Thu, Oct 23 2025 10:11 AM -
భూ సమస్యలపై నిర్లక్ష్యం వీడాలి
నాగర్కర్నూల్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వచ్చే నెల 30వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
Thu, Oct 23 2025 10:10 AM -
" />
అయ్యప్ప ఆలయంలో అడిషనల్ ఎస్పీ పూజలు
కందనూలు: జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు కాలనీలో ఉన్న శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామిని బుధవారం అడిషనల్ ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు తన సతీమణి గీతతో కలిసి దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
Thu, Oct 23 2025 10:10 AM -
పవర్.. ఫుల్
ఆత్మకూర్: జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది 610 మి.యూ. లక్ష్యానికిగాను అక్టోబర్ 22వ తేదీ నాటికి 882 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించి ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా చేపట్టి రికార్డు సృష్టించారు.
Thu, Oct 23 2025 10:10 AM -
చెక్పోస్టులు ఎత్తేశారు!
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులు రద్దు చేస్తున్నట్లు, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అధికారులు ఆదేశాలిచ్చారు.
Thu, Oct 23 2025 10:10 AM -
చెట్టు చనిపోయింది... ఊరు దుఃఖసముద్రం అయింది!
ఛత్తీస్గఢ్లోని సారా గోండి అనే ఊళ్లో...రెండు దశాబ్దాల క్రితం డియోల బాయి నాటిన రావి మొక్క రావి చెట్టు అయ్యింది. ‘ఇది నేను ప్రాణం పోసిన చెట్టు’ అని ఆ చెట్టును చూస్తూ గర్వంగా చెప్పేది డియోల బాయి. ‘ఇది డియోల బాయి చెట్టు’ అని గ్రామస్తులు పిలుచుకునేవాళ్లు.
Thu, Oct 23 2025 10:06 AM -
సంజనా నోటి దురుసు.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమన్న మాధురి
పాములు పట్టేవాడు పాముకాటుకే బలైనట్లు దొంగతనాలు చేసే సంజనానే దొంగదెబ్బ తీశారు సుమన్, తనూజ. బిగ్బాస్ ఇంటిని వాంటెడ్ పేట అని దొంగలనివాసంగా మార్చేశారు. బిగ్బాసే చెప్పాక కంటెస్టెంట్లు ఆగుతారా?
Thu, Oct 23 2025 10:06 AM -
" />
నేరుగా ఉల్లి విక్రయాలు
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం ఉల్లి తక్కువగా రావడంతో వ్యాపారులు వేలం నిర్వహించకుండా నేరుగా కొనుగోలు చేశారు. 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.800, కనిష్టంగా రూ.600 ధర పలికింది.
Thu, Oct 23 2025 10:01 AM -
అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఎర్రవల్లి: ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ అమరులైన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పదో పటాలం కమాండెంట్ జయరాజు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకొని బుధవారం బీచుపల్లి పదో పటాలంలో పోలీస్ బైక్ ర్యాలీ నిర్వహించారు.
Thu, Oct 23 2025 10:01 AM -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కృష్ణా: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో ఈ నెల 19న రాత్రి 11 గంట ల సమయంలో ట్రె యిన్ నుంచి కిందపడిన గుర్తు తెలియని వ్యక్తికి గాయా లు కాగా, రైల్వే పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం రాయచూర్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Thu, Oct 23 2025 10:01 AM -
" />
భవనం పైనుంచి పడి వ్యకి మృతి
నాగర్కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డకాలనీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలిలా..
Thu, Oct 23 2025 10:00 AM -
కుక్కల స్వైరవిహారం.. 9 మందిపై దాడి
చారకొండ: మండలంలోని సిర్సనగండ్లలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశా యి. బుధవారం దాదాపు 9 మందిని గా యపర్చడంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. పెద్దల పరిస్థితే ఇ లా ఉంటే..
Thu, Oct 23 2025 10:00 AM -
పాలమూరు వాసి సాహసయాత్ర
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రం బోయపల్లి వార్డుకు చెందిన మునిమంద మల్లేశ్గౌడ్ అరుదైన ఘనతను సాధించాడు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడానికి సైకిల్పై సాహసయాత్ర చేయడానికి గతేడాది అక్టోబర్ 17వ తేదీన శ్రీకారం చుట్టాడు.
Thu, Oct 23 2025 10:00 AM -
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
చిన్నచింతకుంట: రాష్ట్ర ప్రజల ఆరాధ్య ధైవమైన అమ్మాపురం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ఆలయ సిబ్బంది స్వామివారి ప్రధాన ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Thu, Oct 23 2025 10:00 AM -
కొత్త అల్లుడికి 150 రకాల వంటలతో విందు
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్తగారింటికి మొదటి సారి వచ్చిన అల్లుడికి మరిచిపోని ఆతిథ్యాన్ని ఇచ్చారు అత్తామామలు. ఒకట్రెండు కాదు.. ఏకంగా 150 రకాల తెలంగాణ వంటకాలను సిద్ధం చేయడంతో అల్లుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..
Thu, Oct 23 2025 10:00 AM -
మార్మోగిన గోవింద నామస్మరణ
కనులపండువగా పాగుంట వేంకటేశ్వరస్వామి రథోత్సవంThu, Oct 23 2025 10:00 AM -
చెరుకు రైతులను ఆదుకోవాలి
అమరచింత: ఫ్యాక్టరీకి తరలించిన చెరుకులో రికవరీ శాతాన్ని పెంచి చెరుకు రైతులను ఫ్యాక్టరి యాజమాన్యం ఆదుకోవాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా గౌరవ సలహాదారుడు సీహెచ్ రాంచందర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు.
Thu, Oct 23 2025 10:00 AM -
మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉన్నాయా?
కొందరు శరీరమంతా తెల్లగానే ఉన్నా, మోచేతులు, మోకాళ్లలో నలుపుతో బాధపడుతుంటారు. వీటి నివారణకు క్రీముల కన్నా సహజసిద్ధమైన చిట్కాలే బాగా పని చేస్తాయని పరిశోధనల్లో తేలింది. వీటిలో అలోవెరా జెల్ ముందుంటుంది.
Thu, Oct 23 2025 09:56 AM -
3డీ సెన్సార్లతో రహదారి లోపాలు గుర్తింపు
రహదారి భద్రతను, మౌలిక సదుపాయాల నాణ్యతను గణనీయంగా పెంచే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక అడుగు వేసింది.
Thu, Oct 23 2025 09:49 AM -
" />
డీపీఓగా నిఖిలశ్రీ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా పంచాయతీ అధికారిగా నిఖిల శ్రీ నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో ఈమె ఉద్యోగం సాధించారు.
Thu, Oct 23 2025 09:48 AM -
చెక్పోస్టులు ఎత్తేశారు!
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులు రద్దు చేస్తున్నట్లు, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అధికారులు ఆదేశాలిచ్చారు.
Thu, Oct 23 2025 09:48 AM
-
తుని కేసులో చెరువు దగ్గర ఏం జరిగింది?
సాక్షి, కాకినాడ: తుని ఘటన(tuni Incident)లో పోలీసుల అదుపులో టీడీపీ నేత నారాయణరావు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిపోయే ప్రయత్నం చేశాడా? నిజంగానే ఆత్మహత్యకు ప్రయత్నించాడా?
Thu, Oct 23 2025 10:18 AM -
విరాట్ కోహ్లి మళ్లీ డకౌట్.. లండన్కు బ్యాగ్ సర్దుకోవాల్సిందే!?
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. అసీస్తో తొలి వన్డేలో డకౌటైన కోహ్లి.. ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్లో కూడా అదే తీరును కనబరిచాడు.
Thu, Oct 23 2025 10:16 AM -
మార్కెట్లో తడిసిన మొక్కజొన్న ధాన్యం
అచ్చంపేట రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో విక్రయానికి వచ్చిన మొక్కజొన్న వర్షానికి తడిసి ముద్దయ్యింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు మార్కెట్కు తీసుకొచ్చినా రైతులకు కష్టాలు తప్పలేదు.
Thu, Oct 23 2025 10:11 AM -
" />
నిఘా అవసరం
చెక్పోస్టులను తొలగించడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కువసేపు నిలిచే అవకాశం ఉండదు. ఇదే అదనుగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగడానికి ఆస్కారం ఉంది.
Thu, Oct 23 2025 10:11 AM -
పోలీసుల సంక్షేమానికి నిరంతర కృషి
నాగర్కర్నూల్ క్రైం: పోలీసుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని.. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. పెద్దకొత్తపల్లికి చెందిన కానిస్టేబుల్ మహేందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా..
Thu, Oct 23 2025 10:11 AM -
భూ సమస్యలపై నిర్లక్ష్యం వీడాలి
నాగర్కర్నూల్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వచ్చే నెల 30వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
Thu, Oct 23 2025 10:10 AM -
" />
అయ్యప్ప ఆలయంలో అడిషనల్ ఎస్పీ పూజలు
కందనూలు: జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు కాలనీలో ఉన్న శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామిని బుధవారం అడిషనల్ ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు తన సతీమణి గీతతో కలిసి దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
Thu, Oct 23 2025 10:10 AM -
పవర్.. ఫుల్
ఆత్మకూర్: జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది 610 మి.యూ. లక్ష్యానికిగాను అక్టోబర్ 22వ తేదీ నాటికి 882 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించి ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా చేపట్టి రికార్డు సృష్టించారు.
Thu, Oct 23 2025 10:10 AM -
చెక్పోస్టులు ఎత్తేశారు!
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులు రద్దు చేస్తున్నట్లు, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అధికారులు ఆదేశాలిచ్చారు.
Thu, Oct 23 2025 10:10 AM -
చెట్టు చనిపోయింది... ఊరు దుఃఖసముద్రం అయింది!
ఛత్తీస్గఢ్లోని సారా గోండి అనే ఊళ్లో...రెండు దశాబ్దాల క్రితం డియోల బాయి నాటిన రావి మొక్క రావి చెట్టు అయ్యింది. ‘ఇది నేను ప్రాణం పోసిన చెట్టు’ అని ఆ చెట్టును చూస్తూ గర్వంగా చెప్పేది డియోల బాయి. ‘ఇది డియోల బాయి చెట్టు’ అని గ్రామస్తులు పిలుచుకునేవాళ్లు.
Thu, Oct 23 2025 10:06 AM -
సంజనా నోటి దురుసు.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమన్న మాధురి
పాములు పట్టేవాడు పాముకాటుకే బలైనట్లు దొంగతనాలు చేసే సంజనానే దొంగదెబ్బ తీశారు సుమన్, తనూజ. బిగ్బాస్ ఇంటిని వాంటెడ్ పేట అని దొంగలనివాసంగా మార్చేశారు. బిగ్బాసే చెప్పాక కంటెస్టెంట్లు ఆగుతారా?
Thu, Oct 23 2025 10:06 AM -
" />
నేరుగా ఉల్లి విక్రయాలు
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం ఉల్లి తక్కువగా రావడంతో వ్యాపారులు వేలం నిర్వహించకుండా నేరుగా కొనుగోలు చేశారు. 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.800, కనిష్టంగా రూ.600 ధర పలికింది.
Thu, Oct 23 2025 10:01 AM -
అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఎర్రవల్లి: ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ అమరులైన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పదో పటాలం కమాండెంట్ జయరాజు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకొని బుధవారం బీచుపల్లి పదో పటాలంలో పోలీస్ బైక్ ర్యాలీ నిర్వహించారు.
Thu, Oct 23 2025 10:01 AM -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కృష్ణా: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో ఈ నెల 19న రాత్రి 11 గంట ల సమయంలో ట్రె యిన్ నుంచి కిందపడిన గుర్తు తెలియని వ్యక్తికి గాయా లు కాగా, రైల్వే పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం రాయచూర్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Thu, Oct 23 2025 10:01 AM -
" />
భవనం పైనుంచి పడి వ్యకి మృతి
నాగర్కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డకాలనీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలిలా..
Thu, Oct 23 2025 10:00 AM -
కుక్కల స్వైరవిహారం.. 9 మందిపై దాడి
చారకొండ: మండలంలోని సిర్సనగండ్లలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశా యి. బుధవారం దాదాపు 9 మందిని గా యపర్చడంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. పెద్దల పరిస్థితే ఇ లా ఉంటే..
Thu, Oct 23 2025 10:00 AM -
పాలమూరు వాసి సాహసయాత్ర
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రం బోయపల్లి వార్డుకు చెందిన మునిమంద మల్లేశ్గౌడ్ అరుదైన ఘనతను సాధించాడు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడానికి సైకిల్పై సాహసయాత్ర చేయడానికి గతేడాది అక్టోబర్ 17వ తేదీన శ్రీకారం చుట్టాడు.
Thu, Oct 23 2025 10:00 AM -
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
చిన్నచింతకుంట: రాష్ట్ర ప్రజల ఆరాధ్య ధైవమైన అమ్మాపురం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ఆలయ సిబ్బంది స్వామివారి ప్రధాన ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Thu, Oct 23 2025 10:00 AM -
కొత్త అల్లుడికి 150 రకాల వంటలతో విందు
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్తగారింటికి మొదటి సారి వచ్చిన అల్లుడికి మరిచిపోని ఆతిథ్యాన్ని ఇచ్చారు అత్తామామలు. ఒకట్రెండు కాదు.. ఏకంగా 150 రకాల తెలంగాణ వంటకాలను సిద్ధం చేయడంతో అల్లుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..
Thu, Oct 23 2025 10:00 AM -
మార్మోగిన గోవింద నామస్మరణ
కనులపండువగా పాగుంట వేంకటేశ్వరస్వామి రథోత్సవంThu, Oct 23 2025 10:00 AM -
చెరుకు రైతులను ఆదుకోవాలి
అమరచింత: ఫ్యాక్టరీకి తరలించిన చెరుకులో రికవరీ శాతాన్ని పెంచి చెరుకు రైతులను ఫ్యాక్టరి యాజమాన్యం ఆదుకోవాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా గౌరవ సలహాదారుడు సీహెచ్ రాంచందర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు.
Thu, Oct 23 2025 10:00 AM -
మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉన్నాయా?
కొందరు శరీరమంతా తెల్లగానే ఉన్నా, మోచేతులు, మోకాళ్లలో నలుపుతో బాధపడుతుంటారు. వీటి నివారణకు క్రీముల కన్నా సహజసిద్ధమైన చిట్కాలే బాగా పని చేస్తాయని పరిశోధనల్లో తేలింది. వీటిలో అలోవెరా జెల్ ముందుంటుంది.
Thu, Oct 23 2025 09:56 AM -
3డీ సెన్సార్లతో రహదారి లోపాలు గుర్తింపు
రహదారి భద్రతను, మౌలిక సదుపాయాల నాణ్యతను గణనీయంగా పెంచే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక అడుగు వేసింది.
Thu, Oct 23 2025 09:49 AM -
" />
డీపీఓగా నిఖిలశ్రీ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా పంచాయతీ అధికారిగా నిఖిల శ్రీ నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో ఈమె ఉద్యోగం సాధించారు.
Thu, Oct 23 2025 09:48 AM -
చెక్పోస్టులు ఎత్తేశారు!
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులు రద్దు చేస్తున్నట్లు, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అధికారులు ఆదేశాలిచ్చారు.
Thu, Oct 23 2025 09:48 AM