-
యుద్ధ పాఠాలు పెద్దవే!
పాఠాలు ఏ యుద్ధానికైనా ఉంటాయి. కొన్నింటికి అసాధారణంగా, బహుముఖాలుగా ఉంటాయి. అటువంటి వాటిలో ఇరాన్ యుద్ధం ఒకటి. యుద్ధంలో ప్రత్యక్ష పాత్రధారులు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. అమెరికా సైనిక స్థావరాలకు చోటి చ్చిన కొన్ని గల్ఫ్ రాజ్యాలు అందు బాటులో అసంకల్పిత భాగస్వాముల య్యాయి.
-
మెడికల్ హబ్గా ఒంగోలు
● అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య సేవలు
● నగరంలో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు
● మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా
Wed, Jul 01 2026 12:34 AM -
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026
వేట విరామం తర్వాత పాండిచ్చేరి కరైకల్ బోట్లు వస్తున్నాయి. మత్స్యకారులపై దాడులు చేస్తున్నాయి. విలువైన మత్స్య సంపద దోచుకుపోతున్నాయి. పాలకుల మాటలు ప్రకటనలకే పరిమితం కావడంతో జిల్లాలో కడలిపుత్రులకు భద్రత కరువైంది.
Wed, Jul 01 2026 12:34 AM -
ముమ్మాటికీ అరకొర ప్రభుత్వమే
సింగరాయకొండ: చంద్రబాబు ప్రభుత్వం అత్తెసరు..అరకొర ప్రభుత్వమేనని అటు పథకాల అమలులో, ఇటు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయటంలో అది రుజువైందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆరోపించారు.
Wed, Jul 01 2026 12:34 AM -
కూటమి నాయకులు తేనెపూసిన కత్తులు
సింగరాయకొండ: కూటమి ప్రభుత్వంలో నాయకులు తేనెపూసిన కత్తిలాంటి వాళ్లని, క్రెడిట్ చోరీ చేయటమే వీళ్ల నైజం అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు.
Wed, Jul 01 2026 12:34 AM -
క్షేత్ర స్థాయి సిబ్బంది సేవలు కీలకం
ఒంగోలు సబర్బన్: అభివృద్ధిపరంగా జిల్లా రూపురేఖలు మారటంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలు అత్యంత కీలకమని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని వారికి దిశా నిర్దేశం చేశారు.
Wed, Jul 01 2026 12:34 AM -
విధి ఆడిన వింత నాటకం!
బల్లికురవ: మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. రెండుసార్లు పాముకాటును జయించి ’మృత్యుంజయుడు’ అనిపించుకున్న ఒక రైతు, చివరకు మూడోసారి అదే పాముకాటుకు బలయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు గ్రామంలో చోటుచేసుకుంది.
Wed, Jul 01 2026 12:34 AM -
" />
నోళ్లు, కళ్లు మూసుకుపోయాయి
గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వంలో రైతు కాలర్ ఎగరేసుకుని రాజులా బతికే పరిస్థితి ఉండేది. కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో కూడా మామిడి టన్ను ధర కనిష్టంగా రూ. 17 పలుకగా, గరిష్టంగా రూ. 28 నుండి రూ. 30 వరకు ధర లభించింది. నాడు ఒక ఏడాది ధర రూ. 18 కి వస్తేనే...
Wed, Jul 01 2026 12:28 AM -
హామీలు గుర్తున్నాయా బాబు?
హామీల వరద ఇలా
Wed, Jul 01 2026 12:28 AM -
రైతులంటే చంద్రబాబుకి ఇష్టం లేదు!
● పక్క రాష్ట్రంలో కిలో మామిడి రూ.17 ● ఇక్కడి ధరలు చూస్తే బాధేస్తుంది ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిWed, Jul 01 2026 12:28 AM -
" />
మామిడి రైతుల గోస తగులుతుంది
రైతుల ఆవేదన చంద్రబాబు ప్రభుత్వానికి తగులుతుంది. సీఎం సొంత జిల్లాలో మామిడి రైతులు తీవ్ర అవస్థలు పడుతుంటే ఆయనకు చీమకుట్టినట్లు కూడా లేదు. చంద్రబాబు హయంలోనే మామిడి రైతులు పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు.
Wed, Jul 01 2026 12:28 AM -
వైద్యులు.. ఆపద్బాంధవులు
● చికిత్స చేసి పునర్జన్మనిచ్చేది వారే..
● నేడు డాక్టర్స్ డే
Wed, Jul 01 2026 12:28 AM -
చైతన్యపై కేసులు రాజకీయ కక్ష సాధింపే..
● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం
Wed, Jul 01 2026 12:28 AM -
విషాద ప్రయాణం
సంగం: వారంతా నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకు సంతోషంగా బయలుదేరారు. అయితే అనుకోని ప్రమాదం విషాదం నింపింది. మండలంలోని తరుణవాయి సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందింది. యువతి తీవ్రంగా గాయపడింది.
Wed, Jul 01 2026 12:28 AM -
జైన్ గోల్డ్ వజ్రాభరణాల మేళా ప్రారంభం
నెల్లూరు(బృందావనం): నెల్లూరు ఆచారివీధి పాత జెడ్పీ ఆఫీస్ సెంటర్లో ఉన్న జైన్ గోల్డ్ షోరూంలో ‘జైన్ గోల్డ్ వజ్రాభరణాలు మేళా – 2026’ను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మణిలాల్జైన్, నరేంద్రజైన్, శాశ్వత్జైన్ మాట్లాడారు.
Wed, Jul 01 2026 12:28 AM -
రైతులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి
నెల్లూరు(వేదాయపాళెం): ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమైనప్పటికీ రైతులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అధిక దిగుబడులు సాధించాలని ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్కుమార్ సూచించారు.
Wed, Jul 01 2026 12:28 AM -
టూరెస్ట్ ప్రాజెక్టు
ఆత్రేయపురం: కాటన్ బ్యారేజీ సమీపంలోని పిచ్చుక లంకలో తలపెట్టిన టూరిజం ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు. దశాబ్దాల తరబడి పనులు జరగకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. తెలుగుదేశం పాలనలో 1988 ఏప్రిల్ 20న పిచ్చుక లంక రక్షకాభివృద్ధి పథకానికి శంకుస్థాపన జరిగింది.
Wed, Jul 01 2026 12:28 AM -
వ్యాన్ బోల్తా పడి కూలీలకు గాయాలు
చింతూరు: అడ్డుగా వచ్చిన పశువులను తప్పించే క్రమంలో వ్యాన్ బోల్తా పడింది. చింతూరు మండలం సింగన్నగూడెంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది కూలీలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
Wed, Jul 01 2026 12:28 AM -
" />
ఆశలు నెరవేరలేదు
పిచ్చుకలంక టూరిజం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించాం. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి.
Wed, Jul 01 2026 12:28 AM -
వీరేశ్వరుని ఆలయానికి చేరిన కృష్ణ శిల
ఐ.పోలవరం: మురమళ్ల భద్రకాళీ వీరేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి వినియోగించే భారీ కృష్ణశిల మంగళవారం రాత్రి ఆలయానికి చేరుకుంది. రాతి కట్టుబడితో ఆలయ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే.
Wed, Jul 01 2026 12:28 AM -
అర్ధరాత్రి పెను విషాదం
సామర్లకోట: అది సామర్లకోట – కాకినాడ రహదారి. సోమవారం అర్ధరాత్రి సమయం. వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ సమయంలో కంటైనర్, ట్రాలీ ఎదురుపడ్డాయి. కంటైనర్లో మోటారు సైకిళ్లు, ట్రాలీపై భారీ యంత్ర పరికరం రవాణా అవుతున్నాయి.
Wed, Jul 01 2026 12:28 AM -
అల్లుకున్న నిర్లక్ష్యం
పెద్దాపురం/కొత్తపల్లి: విద్యుత్ స్తంభాలను పిచ్చి పాదులు అల్లుకుపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల సరఫరాకు ఆటంకం కలగడంతో పాటు పశువులు ఆకులను తీనే సమయంలో షాక్కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
Wed, Jul 01 2026 12:28 AM -
లోవ ప్రాంగణంలో కొండచిలువల హల్చల్
తుని రూరల్: తలుపులమ్మ లోవ ప్రాంగణంలో కొండచిలువలు హల్చల్ చేశాయి. వాటిని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. వివరాల్లోకి వెళితే.. అమ్మవారి కొండ దిగువన ఉన్న పాకల వద్దకు సోమవారం మధ్యాహ్నం కొండచిలువ వచ్చింది.
Wed, Jul 01 2026 12:28 AM -
టీడీపీ నాయకుల ఇంటి వద్దనే బీఎల్వోలు
సామర్లకోట: బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాల్సి ఉండగా టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద, పంచాయతీ కార్యాలయంలో కూర్చుని ఫారాలు పంపిణీ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు మోరంపూడి శ్రీరంగ నాయకులు ఆరోపించారు.
Wed, Jul 01 2026 12:28 AM -
జాతరోత్సవం.. కన్నుల వైభవం
వీఆర్పురం: ప్రతి మూడేళ్లకు ఒక్కసారి జరిగే గిరిజనుల జాతర మహోత్సవం కుర్రాజుల కొలుపులు మంగళవారం రేఖపల్లి గ్రామంలో ఘనంగా ముగిసింది. గిరిజనుల ఆరాధ్య దైవం కుర్రాజుల చిన్న దారులమ్మ, పెద్ద దారులమ్మ దేవతల జాతరను 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
Wed, Jul 01 2026 12:28 AM
-
యుద్ధ పాఠాలు పెద్దవే!
పాఠాలు ఏ యుద్ధానికైనా ఉంటాయి. కొన్నింటికి అసాధారణంగా, బహుముఖాలుగా ఉంటాయి. అటువంటి వాటిలో ఇరాన్ యుద్ధం ఒకటి. యుద్ధంలో ప్రత్యక్ష పాత్రధారులు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. అమెరికా సైనిక స్థావరాలకు చోటి చ్చిన కొన్ని గల్ఫ్ రాజ్యాలు అందు బాటులో అసంకల్పిత భాగస్వాముల య్యాయి.
Wed, Jul 01 2026 12:37 AM -
మెడికల్ హబ్గా ఒంగోలు
● అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య సేవలు
● నగరంలో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు
● మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా
Wed, Jul 01 2026 12:34 AM -
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026
వేట విరామం తర్వాత పాండిచ్చేరి కరైకల్ బోట్లు వస్తున్నాయి. మత్స్యకారులపై దాడులు చేస్తున్నాయి. విలువైన మత్స్య సంపద దోచుకుపోతున్నాయి. పాలకుల మాటలు ప్రకటనలకే పరిమితం కావడంతో జిల్లాలో కడలిపుత్రులకు భద్రత కరువైంది.
Wed, Jul 01 2026 12:34 AM -
ముమ్మాటికీ అరకొర ప్రభుత్వమే
సింగరాయకొండ: చంద్రబాబు ప్రభుత్వం అత్తెసరు..అరకొర ప్రభుత్వమేనని అటు పథకాల అమలులో, ఇటు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయటంలో అది రుజువైందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆరోపించారు.
Wed, Jul 01 2026 12:34 AM -
కూటమి నాయకులు తేనెపూసిన కత్తులు
సింగరాయకొండ: కూటమి ప్రభుత్వంలో నాయకులు తేనెపూసిన కత్తిలాంటి వాళ్లని, క్రెడిట్ చోరీ చేయటమే వీళ్ల నైజం అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు.
Wed, Jul 01 2026 12:34 AM -
క్షేత్ర స్థాయి సిబ్బంది సేవలు కీలకం
ఒంగోలు సబర్బన్: అభివృద్ధిపరంగా జిల్లా రూపురేఖలు మారటంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలు అత్యంత కీలకమని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని వారికి దిశా నిర్దేశం చేశారు.
Wed, Jul 01 2026 12:34 AM -
విధి ఆడిన వింత నాటకం!
బల్లికురవ: మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. రెండుసార్లు పాముకాటును జయించి ’మృత్యుంజయుడు’ అనిపించుకున్న ఒక రైతు, చివరకు మూడోసారి అదే పాముకాటుకు బలయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు గ్రామంలో చోటుచేసుకుంది.
Wed, Jul 01 2026 12:34 AM -
" />
నోళ్లు, కళ్లు మూసుకుపోయాయి
గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వంలో రైతు కాలర్ ఎగరేసుకుని రాజులా బతికే పరిస్థితి ఉండేది. కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో కూడా మామిడి టన్ను ధర కనిష్టంగా రూ. 17 పలుకగా, గరిష్టంగా రూ. 28 నుండి రూ. 30 వరకు ధర లభించింది. నాడు ఒక ఏడాది ధర రూ. 18 కి వస్తేనే...
Wed, Jul 01 2026 12:28 AM -
హామీలు గుర్తున్నాయా బాబు?
హామీల వరద ఇలా
Wed, Jul 01 2026 12:28 AM -
రైతులంటే చంద్రబాబుకి ఇష్టం లేదు!
● పక్క రాష్ట్రంలో కిలో మామిడి రూ.17 ● ఇక్కడి ధరలు చూస్తే బాధేస్తుంది ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిWed, Jul 01 2026 12:28 AM -
" />
మామిడి రైతుల గోస తగులుతుంది
రైతుల ఆవేదన చంద్రబాబు ప్రభుత్వానికి తగులుతుంది. సీఎం సొంత జిల్లాలో మామిడి రైతులు తీవ్ర అవస్థలు పడుతుంటే ఆయనకు చీమకుట్టినట్లు కూడా లేదు. చంద్రబాబు హయంలోనే మామిడి రైతులు పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు.
Wed, Jul 01 2026 12:28 AM -
వైద్యులు.. ఆపద్బాంధవులు
● చికిత్స చేసి పునర్జన్మనిచ్చేది వారే..
● నేడు డాక్టర్స్ డే
Wed, Jul 01 2026 12:28 AM -
చైతన్యపై కేసులు రాజకీయ కక్ష సాధింపే..
● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం
Wed, Jul 01 2026 12:28 AM -
విషాద ప్రయాణం
సంగం: వారంతా నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకు సంతోషంగా బయలుదేరారు. అయితే అనుకోని ప్రమాదం విషాదం నింపింది. మండలంలోని తరుణవాయి సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందింది. యువతి తీవ్రంగా గాయపడింది.
Wed, Jul 01 2026 12:28 AM -
జైన్ గోల్డ్ వజ్రాభరణాల మేళా ప్రారంభం
నెల్లూరు(బృందావనం): నెల్లూరు ఆచారివీధి పాత జెడ్పీ ఆఫీస్ సెంటర్లో ఉన్న జైన్ గోల్డ్ షోరూంలో ‘జైన్ గోల్డ్ వజ్రాభరణాలు మేళా – 2026’ను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మణిలాల్జైన్, నరేంద్రజైన్, శాశ్వత్జైన్ మాట్లాడారు.
Wed, Jul 01 2026 12:28 AM -
రైతులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి
నెల్లూరు(వేదాయపాళెం): ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమైనప్పటికీ రైతులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అధిక దిగుబడులు సాధించాలని ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్కుమార్ సూచించారు.
Wed, Jul 01 2026 12:28 AM -
టూరెస్ట్ ప్రాజెక్టు
ఆత్రేయపురం: కాటన్ బ్యారేజీ సమీపంలోని పిచ్చుక లంకలో తలపెట్టిన టూరిజం ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు. దశాబ్దాల తరబడి పనులు జరగకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. తెలుగుదేశం పాలనలో 1988 ఏప్రిల్ 20న పిచ్చుక లంక రక్షకాభివృద్ధి పథకానికి శంకుస్థాపన జరిగింది.
Wed, Jul 01 2026 12:28 AM -
వ్యాన్ బోల్తా పడి కూలీలకు గాయాలు
చింతూరు: అడ్డుగా వచ్చిన పశువులను తప్పించే క్రమంలో వ్యాన్ బోల్తా పడింది. చింతూరు మండలం సింగన్నగూడెంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది కూలీలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
Wed, Jul 01 2026 12:28 AM -
" />
ఆశలు నెరవేరలేదు
పిచ్చుకలంక టూరిజం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించాం. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి.
Wed, Jul 01 2026 12:28 AM -
వీరేశ్వరుని ఆలయానికి చేరిన కృష్ణ శిల
ఐ.పోలవరం: మురమళ్ల భద్రకాళీ వీరేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి వినియోగించే భారీ కృష్ణశిల మంగళవారం రాత్రి ఆలయానికి చేరుకుంది. రాతి కట్టుబడితో ఆలయ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే.
Wed, Jul 01 2026 12:28 AM -
అర్ధరాత్రి పెను విషాదం
సామర్లకోట: అది సామర్లకోట – కాకినాడ రహదారి. సోమవారం అర్ధరాత్రి సమయం. వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ సమయంలో కంటైనర్, ట్రాలీ ఎదురుపడ్డాయి. కంటైనర్లో మోటారు సైకిళ్లు, ట్రాలీపై భారీ యంత్ర పరికరం రవాణా అవుతున్నాయి.
Wed, Jul 01 2026 12:28 AM -
అల్లుకున్న నిర్లక్ష్యం
పెద్దాపురం/కొత్తపల్లి: విద్యుత్ స్తంభాలను పిచ్చి పాదులు అల్లుకుపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల సరఫరాకు ఆటంకం కలగడంతో పాటు పశువులు ఆకులను తీనే సమయంలో షాక్కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
Wed, Jul 01 2026 12:28 AM -
లోవ ప్రాంగణంలో కొండచిలువల హల్చల్
తుని రూరల్: తలుపులమ్మ లోవ ప్రాంగణంలో కొండచిలువలు హల్చల్ చేశాయి. వాటిని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. వివరాల్లోకి వెళితే.. అమ్మవారి కొండ దిగువన ఉన్న పాకల వద్దకు సోమవారం మధ్యాహ్నం కొండచిలువ వచ్చింది.
Wed, Jul 01 2026 12:28 AM -
టీడీపీ నాయకుల ఇంటి వద్దనే బీఎల్వోలు
సామర్లకోట: బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాల్సి ఉండగా టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద, పంచాయతీ కార్యాలయంలో కూర్చుని ఫారాలు పంపిణీ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు మోరంపూడి శ్రీరంగ నాయకులు ఆరోపించారు.
Wed, Jul 01 2026 12:28 AM -
జాతరోత్సవం.. కన్నుల వైభవం
వీఆర్పురం: ప్రతి మూడేళ్లకు ఒక్కసారి జరిగే గిరిజనుల జాతర మహోత్సవం కుర్రాజుల కొలుపులు మంగళవారం రేఖపల్లి గ్రామంలో ఘనంగా ముగిసింది. గిరిజనుల ఆరాధ్య దైవం కుర్రాజుల చిన్న దారులమ్మ, పెద్ద దారులమ్మ దేవతల జాతరను 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
Wed, Jul 01 2026 12:28 AM
