-
ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారంటే..
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో, తదుపరి ఈ పదవిని ఎవరు చేపడతారనేదానిపై చర్చ మొదలయ్యింది. అనారోగ్య కారణాలను చూపుతూ సోమవారం సాయంత్రం జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు.
-
బోల్ భం శంఖారావం
దండకారణ్యంలో ..కొరాపుట్:
Tue, Jul 22 2025 06:38 AM -
ఏఐసీసీ అధ్యక్షుడుకి కొరాపుట్ ఎంపీ శుభాకాంక్షలు
కొరాపుట్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకై క ఎంపీ సప్తగిరి ఉల్క (కొరాపుట్) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Tue, Jul 22 2025 06:38 AM -
మహిళలపై దాడులు అరికట్టాలి
కొరాపుట్: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రతిపక్ష బీజేడీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్రహ్మపురలో సోమవారం ఆందోళన చేపట్టారు. నబరంగ్పూర్, కొరాపుట్ జిల్లాలకు చెందిన బీజేడీ నాయకులు భారీగా పాల్గొన్నారు.
Tue, Jul 22 2025 06:38 AM -
ఆర్డీసీ కార్యాలయాల ఆవరణలో బీజేడీ ఆందోళన
భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు, బాలికలకు భద్రత, రక్షణ పూర్తిగా లోపించింది. ఈ వర్గాలపై నేరాలు నిత్యకృత్యాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో మహిళ మనుగడ క్షణ క్షణం భయం భయంగా తయారైందని విపక్ష బిజూ జనతా దళ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
Tue, Jul 22 2025 06:38 AM -
బొడసుక్కు వంతెన నిర్మాణ పనుల పరిశీలన
కొరాపుట్: బొడసుక్కు వంతెన నిర్మాణ పురోగతిని రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ మంత్రి రబినాయక్ పరిశీలించారు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి నిర్మితమవుతున్న ప్రదేశానికి చేరుకున్నారు.
Tue, Jul 22 2025 06:38 AM -
పింఛన్లు, రేషన్ కార్డులు పంపిణీ
జయపురం: పంచాయతీరాజ్ శాఖ మంత్రి రబినారాయణ నాయిక్ ఆదివారం సాయంత్రం జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
Tue, Jul 22 2025 06:38 AM -
పిడుగుపాటుకు మహిళకు గాయాలు
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితి మాలతీపూర్ గ్రామ సమీపంలోని కెనాల్ వద్ద సోమవారం మహిళపై పిడుగు పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన సుమిత్ర గౌడొ కెనాల్ వద్ద ఆవులను పచ్చిక మేపేందుకు తీసుకువెళ్లింది.
Tue, Jul 22 2025 06:38 AM -
రెవెన్షా హాస్టల్లో ర్యాగింగ్ ఆరోపణలు
● 10 మంది విద్యార్థుల తొలగింపు ● సమైక్యంగా ఎదురు తిరిగిన విద్యార్థులుభువనేశ్వర్:
Tue, Jul 22 2025 06:38 AM -
గవర్నర్తో ముఖ్యమంత్రి సమావేశం
భువనేశ్వర్: గవర్నర్ కంభంపాటి హరిబాబు, సీఎం మోహన్ చరణ్ మాఝి రాజ్భవన్లో సోమవారం సమావేశమయ్యారు. వీరి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Tue, Jul 22 2025 06:38 AM -
‘బాలలను ఓ కంట కనిపెట్టాలి’
పర్లాకిమిడి: సమాజంలో బాలలు నేర ప్రవృత్తికి దా రి తీయకుండా పెద్దలు చూసుకోవాలని డీఎల్ఎస్ ఏ కార్యదర్శి బిమల్ రవుళో అన్నారు.
Tue, Jul 22 2025 06:38 AM -
ఫైరింజిన్ ఢీకొని విద్యార్థి దుర్మరణం
భువనేశ్వర్: అగ్ని మాపక వాహనం (గంటల లారీ) ఢీకొని కళాశాల విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పూరీ చందనపూర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన సోమవారం చోటు చేసుకుంది. కళాశాల నుంచి బైక్పై తిరిగి వస్తుండగా అగ్ని మాపక వాహనం ఢీకొంది. ఘటనా స్థలంలో విద్యార్థి మృతి చెందాడు.
Tue, Jul 22 2025 06:38 AM -
ఒడిశా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు అరెస్టు
భువనేశ్వర్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ను పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణ.
Tue, Jul 22 2025 06:38 AM -
సుదర్శన హోమం ప్రారంభం
గోదావరిఖనిటౌన్: రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక జీఎంకాలనీ శ్రీసత్యసాయి మందిరంలో సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించే మహాసుదర్శన హోమం సోమవారం ప్రారంభమైంది.
Tue, Jul 22 2025 06:38 AM -
" />
● వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి
గోదావరిఖని: అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గోదావరిఖని వన్టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ సూచించారు. స్థానిక ఇందిరానగర్లో సోమవారం కమ్యూనిటీ కాంట్రాక్ట్ పోగ్రాం నిర్వహించారు. పలు ఇళ్లలో సోదాలు చేశారు.
Tue, Jul 22 2025 06:38 AM -
" />
● త్వరలోనే ఏర్పాటుకు చర్యలు ● మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అభయం ఇచ్చారు.
Tue, Jul 22 2025 06:36 AM -
వీడియో కాన్ఫరెన్స్కు హాజరు
పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు మన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పలువురు జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు.
Tue, Jul 22 2025 06:36 AM -
కల్యాణ వైభోగమే
● తలంబ్రాలకు వేళాయె
● 25 నుంచి పెళ్లి సందడి
● ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేల జంటల పెళ్లిళ్లు
● ఫంక్షన్ హాళ్లు, ఫొటోగ్రాఫర్లు బిజీ బిజీ
Tue, Jul 22 2025 06:36 AM -
ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు!
● పెరుగుతున్న బ్రెయిన్ సంబంధ వ్యాధులు ● జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం లేదంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ మెదడు దినోత్సవంTue, Jul 22 2025 06:36 AM -
● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● ఎమ్మెల్యే విజయరమణారావు ● పెద్దపల్లి, ఓదెల మండలాల్లో ఆకస్మిక పర్యటన ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
పెద్దపల్లిరూరల్: నియోజకవర్గంలోని అన్ని పల్లె ల్లో ప్రజలకు కనీస మౌలిక వసతులను కల్పించ డం లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణారావు అ న్నారు. పెద్దపల్లి మండలం మూలసాలలో రూ. 59లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పనులను ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడారు.
Tue, Jul 22 2025 06:36 AM -
జాతీయ పథకాలపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ స్థాయి మానిటరింగ్ (ఎన్ఎల్ఎం) బృందం జిల్లాలో అమలవుతున్న జాతీయ పథకాలపై సోమవారం సమీక్ష నిర్వహించింది.
Tue, Jul 22 2025 06:36 AM -
దాచాలన్నా.. దాగలేదు!
ఇసుక గుట్టలమాటున అక్రమాల గుట్టుముద్దాడపేటలో అక్రమ ర్యాంప్
● పాత నిమ్మ తొర్లువాడ ఘటనతో వెలుగులోకి
● మీడియా పరిశీలనతో బయటపడిన బాగోతం
Tue, Jul 22 2025 06:36 AM -
‘పచ్చి రొట్ట ఎరువుతో మట్టికి జీవం’
శ్రీకాకుళం పాతబస్టాండ్: పచ్చి రొట్ట ఎరువుతో మట్టికి జీవం అందుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు.
Tue, Jul 22 2025 06:36 AM -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
ఆమదాలవలస మండలం కొత్తవలస, పాత నిమ్మతొర్లువాడ గ్రామాల మధ్య ఇసుక ర్యాంపును పరిశీలించి విచారిస్తున్న ఆర్డీవో సాయిప్రత్యూష
Tue, Jul 22 2025 06:36 AM -
● ఇదేనా సుపరిపాలన..?
ఆమదాలవలస: దాడులు చేయడమే కూటమి ప్రభుత్వం సుపరిపాలనా..? అని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు ప్రశ్నించారు.
Tue, Jul 22 2025 06:36 AM
-
ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారంటే..
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో, తదుపరి ఈ పదవిని ఎవరు చేపడతారనేదానిపై చర్చ మొదలయ్యింది. అనారోగ్య కారణాలను చూపుతూ సోమవారం సాయంత్రం జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు.
Tue, Jul 22 2025 07:14 AM -
బోల్ భం శంఖారావం
దండకారణ్యంలో ..కొరాపుట్:
Tue, Jul 22 2025 06:38 AM -
ఏఐసీసీ అధ్యక్షుడుకి కొరాపుట్ ఎంపీ శుభాకాంక్షలు
కొరాపుట్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకై క ఎంపీ సప్తగిరి ఉల్క (కొరాపుట్) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Tue, Jul 22 2025 06:38 AM -
మహిళలపై దాడులు అరికట్టాలి
కొరాపుట్: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రతిపక్ష బీజేడీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్రహ్మపురలో సోమవారం ఆందోళన చేపట్టారు. నబరంగ్పూర్, కొరాపుట్ జిల్లాలకు చెందిన బీజేడీ నాయకులు భారీగా పాల్గొన్నారు.
Tue, Jul 22 2025 06:38 AM -
ఆర్డీసీ కార్యాలయాల ఆవరణలో బీజేడీ ఆందోళన
భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు, బాలికలకు భద్రత, రక్షణ పూర్తిగా లోపించింది. ఈ వర్గాలపై నేరాలు నిత్యకృత్యాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో మహిళ మనుగడ క్షణ క్షణం భయం భయంగా తయారైందని విపక్ష బిజూ జనతా దళ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
Tue, Jul 22 2025 06:38 AM -
బొడసుక్కు వంతెన నిర్మాణ పనుల పరిశీలన
కొరాపుట్: బొడసుక్కు వంతెన నిర్మాణ పురోగతిని రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ మంత్రి రబినాయక్ పరిశీలించారు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి నిర్మితమవుతున్న ప్రదేశానికి చేరుకున్నారు.
Tue, Jul 22 2025 06:38 AM -
పింఛన్లు, రేషన్ కార్డులు పంపిణీ
జయపురం: పంచాయతీరాజ్ శాఖ మంత్రి రబినారాయణ నాయిక్ ఆదివారం సాయంత్రం జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
Tue, Jul 22 2025 06:38 AM -
పిడుగుపాటుకు మహిళకు గాయాలు
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితి మాలతీపూర్ గ్రామ సమీపంలోని కెనాల్ వద్ద సోమవారం మహిళపై పిడుగు పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన సుమిత్ర గౌడొ కెనాల్ వద్ద ఆవులను పచ్చిక మేపేందుకు తీసుకువెళ్లింది.
Tue, Jul 22 2025 06:38 AM -
రెవెన్షా హాస్టల్లో ర్యాగింగ్ ఆరోపణలు
● 10 మంది విద్యార్థుల తొలగింపు ● సమైక్యంగా ఎదురు తిరిగిన విద్యార్థులుభువనేశ్వర్:
Tue, Jul 22 2025 06:38 AM -
గవర్నర్తో ముఖ్యమంత్రి సమావేశం
భువనేశ్వర్: గవర్నర్ కంభంపాటి హరిబాబు, సీఎం మోహన్ చరణ్ మాఝి రాజ్భవన్లో సోమవారం సమావేశమయ్యారు. వీరి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Tue, Jul 22 2025 06:38 AM -
‘బాలలను ఓ కంట కనిపెట్టాలి’
పర్లాకిమిడి: సమాజంలో బాలలు నేర ప్రవృత్తికి దా రి తీయకుండా పెద్దలు చూసుకోవాలని డీఎల్ఎస్ ఏ కార్యదర్శి బిమల్ రవుళో అన్నారు.
Tue, Jul 22 2025 06:38 AM -
ఫైరింజిన్ ఢీకొని విద్యార్థి దుర్మరణం
భువనేశ్వర్: అగ్ని మాపక వాహనం (గంటల లారీ) ఢీకొని కళాశాల విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పూరీ చందనపూర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన సోమవారం చోటు చేసుకుంది. కళాశాల నుంచి బైక్పై తిరిగి వస్తుండగా అగ్ని మాపక వాహనం ఢీకొంది. ఘటనా స్థలంలో విద్యార్థి మృతి చెందాడు.
Tue, Jul 22 2025 06:38 AM -
ఒడిశా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు అరెస్టు
భువనేశ్వర్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ను పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణ.
Tue, Jul 22 2025 06:38 AM -
సుదర్శన హోమం ప్రారంభం
గోదావరిఖనిటౌన్: రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక జీఎంకాలనీ శ్రీసత్యసాయి మందిరంలో సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించే మహాసుదర్శన హోమం సోమవారం ప్రారంభమైంది.
Tue, Jul 22 2025 06:38 AM -
" />
● వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి
గోదావరిఖని: అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గోదావరిఖని వన్టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ సూచించారు. స్థానిక ఇందిరానగర్లో సోమవారం కమ్యూనిటీ కాంట్రాక్ట్ పోగ్రాం నిర్వహించారు. పలు ఇళ్లలో సోదాలు చేశారు.
Tue, Jul 22 2025 06:38 AM -
" />
● త్వరలోనే ఏర్పాటుకు చర్యలు ● మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అభయం ఇచ్చారు.
Tue, Jul 22 2025 06:36 AM -
వీడియో కాన్ఫరెన్స్కు హాజరు
పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు మన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పలువురు జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు.
Tue, Jul 22 2025 06:36 AM -
కల్యాణ వైభోగమే
● తలంబ్రాలకు వేళాయె
● 25 నుంచి పెళ్లి సందడి
● ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేల జంటల పెళ్లిళ్లు
● ఫంక్షన్ హాళ్లు, ఫొటోగ్రాఫర్లు బిజీ బిజీ
Tue, Jul 22 2025 06:36 AM -
ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు!
● పెరుగుతున్న బ్రెయిన్ సంబంధ వ్యాధులు ● జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం లేదంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ మెదడు దినోత్సవంTue, Jul 22 2025 06:36 AM -
● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● ఎమ్మెల్యే విజయరమణారావు ● పెద్దపల్లి, ఓదెల మండలాల్లో ఆకస్మిక పర్యటన ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
పెద్దపల్లిరూరల్: నియోజకవర్గంలోని అన్ని పల్లె ల్లో ప్రజలకు కనీస మౌలిక వసతులను కల్పించ డం లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణారావు అ న్నారు. పెద్దపల్లి మండలం మూలసాలలో రూ. 59లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పనులను ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడారు.
Tue, Jul 22 2025 06:36 AM -
జాతీయ పథకాలపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ స్థాయి మానిటరింగ్ (ఎన్ఎల్ఎం) బృందం జిల్లాలో అమలవుతున్న జాతీయ పథకాలపై సోమవారం సమీక్ష నిర్వహించింది.
Tue, Jul 22 2025 06:36 AM -
దాచాలన్నా.. దాగలేదు!
ఇసుక గుట్టలమాటున అక్రమాల గుట్టుముద్దాడపేటలో అక్రమ ర్యాంప్
● పాత నిమ్మ తొర్లువాడ ఘటనతో వెలుగులోకి
● మీడియా పరిశీలనతో బయటపడిన బాగోతం
Tue, Jul 22 2025 06:36 AM -
‘పచ్చి రొట్ట ఎరువుతో మట్టికి జీవం’
శ్రీకాకుళం పాతబస్టాండ్: పచ్చి రొట్ట ఎరువుతో మట్టికి జీవం అందుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు.
Tue, Jul 22 2025 06:36 AM -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
ఆమదాలవలస మండలం కొత్తవలస, పాత నిమ్మతొర్లువాడ గ్రామాల మధ్య ఇసుక ర్యాంపును పరిశీలించి విచారిస్తున్న ఆర్డీవో సాయిప్రత్యూష
Tue, Jul 22 2025 06:36 AM -
● ఇదేనా సుపరిపాలన..?
ఆమదాలవలస: దాడులు చేయడమే కూటమి ప్రభుత్వం సుపరిపాలనా..? అని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు ప్రశ్నించారు.
Tue, Jul 22 2025 06:36 AM