-
పాక్ కేంద్రంగా ఉగ్ర కుట్రలు.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ (SBN)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
-
బిగ్బాస్ లేటేస్ట్ ప్రోమో.. గేమ్లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్..!
బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-10 అప్పుడే పదో రోజుకు చేరుకుంది. రెండో వారంలో నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే అయిపోయింది. ఇక కంటెస్టెంట్స్ మధ్య ఆటల పోటీ మొదలైంది. బిగ్బాస్ ఇచ్చే టాస్క్లతో హౌస్మేట్స్ పోటీ పడుతున్నారు.
Wed, Sep 16 2026 05:09 PM -
132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి మ్యాగజైన్..జరిమానా ఏకంగా రూ. 11 లక్షలు!
అమెరికాలోని న్యూహాంప్షైర్ లైబ్రరీ నుంచి తీసుకున్న పుస్తకాలు తిరిగి వస్తాయనే ఉద్దేశ్యంతో జరిమానాను మినహాయించింది. ఈ ప్రకటనతో ఎన్నో పుస్తకాలు మళ్లీ లైబ్రరీ అరల్లోకి వస్తాయని ఆత్రుతగా చూసింది. అలాంటిది ఏం జరగకపోగా ఊహించనిది ఎదురైంది.
Wed, Sep 16 2026 05:09 PM -
రూ.4 కోట్లు : 108 కిలోల వెండి గణపతి
ముంబై: దేశమంతటా లక్షలాది విగ్రహాలతో గణేశ ఉత్సవాలు సోమవారం నుంచి సందడిగా మొదలయ్యాయి. అయితే, మహారాష్ట్రలోని జల్నా నగరంలో, బంగారంతో పూత పూసిన, సుమారు రూ.
Wed, Sep 16 2026 05:02 PM -
AP : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల్లో గోల్ మాల్
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల్లో గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర బట్టబయలైంది.
Wed, Sep 16 2026 04:47 PM -
రోహిత్ శర్మను అధిగమించిన బట్లర్.. మిగిలింది అతనొక్కడే..!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ మరో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 15) జరిగిన తొలి టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్ (44 బంతుల్లో 80; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడిన అతడు..
Wed, Sep 16 2026 04:46 PM -
ర్యాలీ బాటలో దలాల్ స్ట్రీట్
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి.
Wed, Sep 16 2026 04:42 PM -
రమా నందన కేసులో అసలేం జరుగుతోంది?
సాక్షి, విజయవాడ: ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు రెన్యూవల్ చేయిస్తామని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసిన కేసులో అరెస్టయిన యూట్యూబర్, నందూస్ వరల్డ్ చానల్ నిర్వాహకురాలు రమా నందన పోలీసుల ఎదుట నోరు విప్పడం లేదు
Wed, Sep 16 2026 04:40 PM -
"యూపీఐ పేమెంట్లపై చార్జీలు వద్దు".. విపక్ష నేతలు
న్యూఢిల్లీ: వ్యాపారులకు రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై ఫీజు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు.
Wed, Sep 16 2026 04:39 PM -
బస్సుపై డ్రోన్ దాడి.. ఐదుగురి మృతి
ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో ప్రయాణికుల బస్సుపై రష్యా డ్రోన్ దాడి చేయడంతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నికోపోల్ నగరం వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు.
Wed, Sep 16 2026 04:11 PM -
దానం నాగేందర్ అనర్హత పిటిషన్ తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. తీర్పును శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కాగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్..
Wed, Sep 16 2026 04:10 PM -
అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత..
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్లలో సర్ వివియన్ రిచర్ట్స్కు ప్రత్యేక స్థానం ఉంది. డెబ్బై, ఎనభైవ దశకాల్లోనే టీ20 తరహాలో దూకుడైన, విధ్వంసకర బ్యాటింగ్తో తనదైన శైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హెల్మెట్ లేకుండానే మైదానంలోకి మెల్లగా నడుచుకుంటూ వచ్చి..
Wed, Sep 16 2026 04:06 PM -
రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే
మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే మరో బాంబు పేల్చారు. రూ. 11 విలువైన IV సెట్ రూ. 325కి విక్రయిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుడిపై ఈ రేంజ్లో భారాన్నిమోపడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని, దీనిపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
Wed, Sep 16 2026 04:05 PM -
ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?
కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది వ్యవస్థీకృత రంగానికి చెందిన ఉద్యోగుల జీతాల నిర్మాణంలో కీలక మార్పులకు బాటలు వేస్తుందని నిపుణులు నమ్ముతున్నారు.
Wed, Sep 16 2026 03:59 PM -
కుప్పకూలిన భవనం.. నిద్రలోనే 16 మంది మృతి
గాజా సిటీలో బుధవారం తెల్లవారుజామున ఓ భవనం కూలిపోవడంతో 16 మంది మృతి చెందారు. మృతుల్లో 12 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రతినిధి జాహెర్ అల్ వహీది తెలిపారు.
Wed, Sep 16 2026 03:58 PM -
హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. సైఫాబాద్ పీఎస్లో కేటీఆర్ పీఏ, పీఆర్వో విచారణ సమయంలో దుండగులు చొరబడ్డారని మాస్క్లతో వచ్చి వారిని బెదిరించారని పిటిషన్లో తెలిపింది.
Wed, Sep 16 2026 03:55 PM -
టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు అందించిన రిలయన్స్
తిరుమల తిరుపతిలో పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య రహిత రవాణాకు ప్రోత్సాహం లభించింది.
Wed, Sep 16 2026 03:54 PM -
ఆస్పత్రిలో సెలైన్ బాటిల్తో శ్రీహరి భార్య.. ఫోటో వైరల్
దివంగత నటుడు, రియల్స్టార్ శ్రీహరి భార్య డిస్కో శాంతి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఆస్పత్రి బెడ్పై సెలైన్ బాటిల్స్తో కనిపించింది. ఈ ఫోటోని స్వయంగా డిస్కో శాంతినే తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేస్తూ తన హెల్త్ కండీషన్పై అప్డేట్ ఇచ్చింది.
Wed, Sep 16 2026 03:53 PM -
EPFOపై కేంద్రం కీలక నిర్ణయం.. ప్రైవేటు ఉద్యోగులకు భారీ శుభవార్త!
సాక్షి,న్యూఢిల్లీ: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగ పెన్షన్ పథకం కింద తప్పనిసరిగా అమలు చేయాల్సిన వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది.
Wed, Sep 16 2026 03:52 PM -
రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా?
బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన మూవీ హనుమాన్ అంశ్. ఈ మూవీ అక్కడ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా విడుదల హక్కులను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు. అంతేకాకుండా ఈనెల 15న తెలుగు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
Wed, Sep 16 2026 03:52 PM
-
కానిస్టేబుల్ నోటిఫికేషన్ తో గుట్టురట్టిన అసలు కథ
కానిస్టేబుల్ నోటిఫికేషన్ తో గుట్టురట్టిన అసలు కథ
Wed, Sep 16 2026 04:44 PM -
వీసా స్కామ్ కేసులో హైడ్రామా పోలీసులకు రామానందన కండిషన్లు
వీసా స్కామ్ కేసులో హైడ్రామా పోలీసులకు రామానందన కండిషన్లు
Wed, Sep 16 2026 04:18 PM -
ఆళ్ల నానికి నివాళులు అర్పించిన వంగవీటి కుమార్తె ఆశా కిరణ్
ఆళ్ల నానికి నివాళులు అర్పించిన వంగవీటి కుమార్తె ఆశా కిరణ్
Wed, Sep 16 2026 04:04 PM -
UPI ఛార్జీలపై రేవంత్ ఫైర్ కేంద్రానికి కీలక విజ్ఞప్తి
UPI ఛార్జీలపై రేవంత్ ఫైర్ కేంద్రానికి కీలక విజ్ఞప్తి
Wed, Sep 16 2026 04:01 PM
-
పాక్ కేంద్రంగా ఉగ్ర కుట్రలు.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ (SBN)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
Wed, Sep 16 2026 05:10 PM -
బిగ్బాస్ లేటేస్ట్ ప్రోమో.. గేమ్లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్..!
బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-10 అప్పుడే పదో రోజుకు చేరుకుంది. రెండో వారంలో నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే అయిపోయింది. ఇక కంటెస్టెంట్స్ మధ్య ఆటల పోటీ మొదలైంది. బిగ్బాస్ ఇచ్చే టాస్క్లతో హౌస్మేట్స్ పోటీ పడుతున్నారు.
Wed, Sep 16 2026 05:09 PM -
132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి మ్యాగజైన్..జరిమానా ఏకంగా రూ. 11 లక్షలు!
అమెరికాలోని న్యూహాంప్షైర్ లైబ్రరీ నుంచి తీసుకున్న పుస్తకాలు తిరిగి వస్తాయనే ఉద్దేశ్యంతో జరిమానాను మినహాయించింది. ఈ ప్రకటనతో ఎన్నో పుస్తకాలు మళ్లీ లైబ్రరీ అరల్లోకి వస్తాయని ఆత్రుతగా చూసింది. అలాంటిది ఏం జరగకపోగా ఊహించనిది ఎదురైంది.
Wed, Sep 16 2026 05:09 PM -
రూ.4 కోట్లు : 108 కిలోల వెండి గణపతి
ముంబై: దేశమంతటా లక్షలాది విగ్రహాలతో గణేశ ఉత్సవాలు సోమవారం నుంచి సందడిగా మొదలయ్యాయి. అయితే, మహారాష్ట్రలోని జల్నా నగరంలో, బంగారంతో పూత పూసిన, సుమారు రూ.
Wed, Sep 16 2026 05:02 PM -
AP : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల్లో గోల్ మాల్
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల్లో గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర బట్టబయలైంది.
Wed, Sep 16 2026 04:47 PM -
రోహిత్ శర్మను అధిగమించిన బట్లర్.. మిగిలింది అతనొక్కడే..!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ మరో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 15) జరిగిన తొలి టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్ (44 బంతుల్లో 80; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడిన అతడు..
Wed, Sep 16 2026 04:46 PM -
ర్యాలీ బాటలో దలాల్ స్ట్రీట్
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి.
Wed, Sep 16 2026 04:42 PM -
రమా నందన కేసులో అసలేం జరుగుతోంది?
సాక్షి, విజయవాడ: ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు రెన్యూవల్ చేయిస్తామని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసిన కేసులో అరెస్టయిన యూట్యూబర్, నందూస్ వరల్డ్ చానల్ నిర్వాహకురాలు రమా నందన పోలీసుల ఎదుట నోరు విప్పడం లేదు
Wed, Sep 16 2026 04:40 PM -
"యూపీఐ పేమెంట్లపై చార్జీలు వద్దు".. విపక్ష నేతలు
న్యూఢిల్లీ: వ్యాపారులకు రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై ఫీజు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు.
Wed, Sep 16 2026 04:39 PM -
బస్సుపై డ్రోన్ దాడి.. ఐదుగురి మృతి
ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో ప్రయాణికుల బస్సుపై రష్యా డ్రోన్ దాడి చేయడంతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నికోపోల్ నగరం వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు.
Wed, Sep 16 2026 04:11 PM -
దానం నాగేందర్ అనర్హత పిటిషన్ తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. తీర్పును శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కాగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్..
Wed, Sep 16 2026 04:10 PM -
అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత..
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్లలో సర్ వివియన్ రిచర్ట్స్కు ప్రత్యేక స్థానం ఉంది. డెబ్బై, ఎనభైవ దశకాల్లోనే టీ20 తరహాలో దూకుడైన, విధ్వంసకర బ్యాటింగ్తో తనదైన శైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హెల్మెట్ లేకుండానే మైదానంలోకి మెల్లగా నడుచుకుంటూ వచ్చి..
Wed, Sep 16 2026 04:06 PM -
రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే
మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే మరో బాంబు పేల్చారు. రూ. 11 విలువైన IV సెట్ రూ. 325కి విక్రయిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుడిపై ఈ రేంజ్లో భారాన్నిమోపడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని, దీనిపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
Wed, Sep 16 2026 04:05 PM -
ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?
కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది వ్యవస్థీకృత రంగానికి చెందిన ఉద్యోగుల జీతాల నిర్మాణంలో కీలక మార్పులకు బాటలు వేస్తుందని నిపుణులు నమ్ముతున్నారు.
Wed, Sep 16 2026 03:59 PM -
కుప్పకూలిన భవనం.. నిద్రలోనే 16 మంది మృతి
గాజా సిటీలో బుధవారం తెల్లవారుజామున ఓ భవనం కూలిపోవడంతో 16 మంది మృతి చెందారు. మృతుల్లో 12 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రతినిధి జాహెర్ అల్ వహీది తెలిపారు.
Wed, Sep 16 2026 03:58 PM -
హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. సైఫాబాద్ పీఎస్లో కేటీఆర్ పీఏ, పీఆర్వో విచారణ సమయంలో దుండగులు చొరబడ్డారని మాస్క్లతో వచ్చి వారిని బెదిరించారని పిటిషన్లో తెలిపింది.
Wed, Sep 16 2026 03:55 PM -
టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు అందించిన రిలయన్స్
తిరుమల తిరుపతిలో పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య రహిత రవాణాకు ప్రోత్సాహం లభించింది.
Wed, Sep 16 2026 03:54 PM -
ఆస్పత్రిలో సెలైన్ బాటిల్తో శ్రీహరి భార్య.. ఫోటో వైరల్
దివంగత నటుడు, రియల్స్టార్ శ్రీహరి భార్య డిస్కో శాంతి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఆస్పత్రి బెడ్పై సెలైన్ బాటిల్స్తో కనిపించింది. ఈ ఫోటోని స్వయంగా డిస్కో శాంతినే తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేస్తూ తన హెల్త్ కండీషన్పై అప్డేట్ ఇచ్చింది.
Wed, Sep 16 2026 03:53 PM -
EPFOపై కేంద్రం కీలక నిర్ణయం.. ప్రైవేటు ఉద్యోగులకు భారీ శుభవార్త!
సాక్షి,న్యూఢిల్లీ: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగ పెన్షన్ పథకం కింద తప్పనిసరిగా అమలు చేయాల్సిన వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది.
Wed, Sep 16 2026 03:52 PM -
రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా?
బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన మూవీ హనుమాన్ అంశ్. ఈ మూవీ అక్కడ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా విడుదల హక్కులను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు. అంతేకాకుండా ఈనెల 15న తెలుగు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
Wed, Sep 16 2026 03:52 PM -
కానిస్టేబుల్ నోటిఫికేషన్ తో గుట్టురట్టిన అసలు కథ
కానిస్టేబుల్ నోటిఫికేషన్ తో గుట్టురట్టిన అసలు కథ
Wed, Sep 16 2026 04:44 PM -
వీసా స్కామ్ కేసులో హైడ్రామా పోలీసులకు రామానందన కండిషన్లు
వీసా స్కామ్ కేసులో హైడ్రామా పోలీసులకు రామానందన కండిషన్లు
Wed, Sep 16 2026 04:18 PM -
ఆళ్ల నానికి నివాళులు అర్పించిన వంగవీటి కుమార్తె ఆశా కిరణ్
ఆళ్ల నానికి నివాళులు అర్పించిన వంగవీటి కుమార్తె ఆశా కిరణ్
Wed, Sep 16 2026 04:04 PM -
UPI ఛార్జీలపై రేవంత్ ఫైర్ కేంద్రానికి కీలక విజ్ఞప్తి
UPI ఛార్జీలపై రేవంత్ ఫైర్ కేంద్రానికి కీలక విజ్ఞప్తి
Wed, Sep 16 2026 04:01 PM -
మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక (ఫొటోలు)
Wed, Sep 16 2026 04:16 PM
