-
నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక
ఫ రూ.1,500 కోట్ల పనులకు
తుర్కపల్లి మండలం తిర్మలాపురం వద్ద శంకుస్థాపనలు
ఫ అక్కడే సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
-
నేటి నుంచి బడిబాట
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా శుక్రవారం నుంచి 19వరకు బడిబాట నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.
Fri, Jun 06 2025 12:58 AM -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
భానుపురి (సూర్యాపేట) : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు.
Fri, Jun 06 2025 12:58 AM -
ఫ ధాన్యం లారీల బారులు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నప్పటికీ వారి చేతికి డబ్బులు వచ్చేదాక ఇబ్బందులు తప్పడం లేదు.
Fri, Jun 06 2025 12:58 AM -
3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో యాసంగి సీజ్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని, మొత్తం 3.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు.
Fri, Jun 06 2025 12:58 AM -
భూ సమస్యల పరిష్కారానికి భూభారతి
కమలాపూర్ : భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అన్నారు. మండలంలోని అంబాల, గూడూరు గ్రామాల్లో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
Fri, Jun 06 2025 12:58 AM -
బడిబాటకు వేళాయె..
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహణకు ఉపాధ్యాయులు సన్నద్ధమయ్యారు.
Fri, Jun 06 2025 12:58 AM -
" />
9న ‘జోసా’ ఓపెన్ హౌజ్
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఈనెల 9వ తేదీన జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) ద్వారా నిట్, ఐఐటీల్లో ప్రవేశాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నట్లు నిట్ యాజమాన్యం గురువారం
Fri, Jun 06 2025 12:58 AM -
‘ఆయుష్మాన్’లో నాణ్యమైన వైద్యసేవలు
● డీఎంహెచ్ఓ అప్పయ్య
Fri, Jun 06 2025 12:58 AM -
సన్నబియ్యం పంపిణీ చేయాలి
ధర్మసాగర్ : రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం మండలంలోని ముప్పారంలో రేషన్ షాపును అధికారులతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 17వ నంబర్ షాపులో ఎన్ని క్వింటాళ్ల బియ్యం వచ్చింది.. ఎంత పంపిణీ చేశారు..
Fri, Jun 06 2025 12:58 AM -
ప్రజాపోరాటాలతోనే సమస్యల పరిష్కారం
న్యూశాయంపేట : ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం లభిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ అన్నారు.
Fri, Jun 06 2025 12:58 AM -
ఉరిలా.. వరి!
మిట్నాలలోని రైతు సేవా కేంద్రం
● రైతు సంక్షేమాన్ని మరిచిన
కూటమి ప్రభుత్వం
● ఏడాదిగా పంటలకు మద్దతు లేదు..
సుఖీభవా దూరం
Fri, Jun 06 2025 12:57 AM -
‘దారి’న పడని ఏపీఆర్ఆర్పీ పనులు
వైఎస్సార్సీపీ పాలనలో
పూర్తయిన పనులు
ప్యాకేజీ పూర్తయిన అంచనా మొత్తం
నెంబర్ పనులు (రూ.లక్షల్లో)
Fri, Jun 06 2025 12:57 AM -
అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే చర్యలు
డోన్ టౌన్: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, వాటిని ప్రోత్సహించినా వదలిపెట్టే ప్రసక్తే లేదని ఎస్సీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. గురువారం డోన్ పట్టణ పోలీసు స్టేషన్ను తనిఖీ చేశారు.
Fri, Jun 06 2025 12:57 AM -
ఉద్యమంలా మొక్కలు నాటుదాం
● మంత్రి ఎన్ఎండీ ఫరూక్
Fri, Jun 06 2025 12:57 AM -
రాక్షస పాలన రాజ్యమేలుతోంది
కొలిమిగుండ్ల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. ఇటీవల చింతలాయిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత నీలం సంజీవకుమార్రెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేసిన విషయం విదితమే.
Fri, Jun 06 2025 12:57 AM -
" />
మిరప వేసి రూ. 18 లక్షలు నష్టపోయా..
12 ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేశాను. రూ.28 లక్షల దాకా ఖర్చు అయ్యింది. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా 10 క్వింటాళ్లు కూడా రాలేదు. అందులో సగానికి సైగా తాలు వచ్చింది. గత ఏడాది క్వింటా రూ.22వేల నుంచి రూ.25వేల వరకు పలికింది. ఈ ఏడాది రూ.10వేలు పలుకుతుంది.
Fri, Jun 06 2025 12:57 AM -
" />
ధాన్యం కొనేవారే లేరు
నాకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పలు రకాల పంటలు సాగు చేశా. కష్టపడి పండించిన వరి, జొన్న కొనేవారు కరువయ్యారు. ఇప్పటికీ ధాన్యం 200 బస్తాల నిల్వ ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్లో పండించిన ధాన్యం రూ.2వేల నుంచి రూ.2,400 వరకు పలికింది.
Fri, Jun 06 2025 12:57 AM -
బడిబాటను విజయవంతం చేయాలి
నల్లగొండ : జయశంకర్ బడిబాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ కోరారు. ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న బటిబాట కార్యక్రమాలపై గురువారం నల్లగొండలో వివిధ శాఖల అధికారులు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
Fri, Jun 06 2025 12:57 AM -
బధిరుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు
నల్లగొండ : మిర్యాలగూడ సమీపంలోని అవంతీపురం ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో చెవిటి, మూగ విద్యార్థులకు 1 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.నంద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Jun 06 2025 12:57 AM -
రైతుకు రక్ష.. భూసార పరీక్ష
దేవరకొండ : వ్యవసాయంలో ఎరువుల వాడకంపై అవగాహన లేక దిగుబడులు తగ్గి రైతన్నలు కొన్ని సందర్భాల్లో నష్టాలపాలవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు నేల స్వభావాన్ని తెలుసుకొని అందుకు అవసరమైన విధంగా రైతులు పంటలకు ఎరువులు అందిస్తే మేలంటున్నారు వ్యవసాయ అధికారులు.
Fri, Jun 06 2025 12:57 AM -
బడి బస్సుపై నిర్లక్ష్యం ఏలా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పాఠశాలల పునఃప్రారంభానికి కొద్ది రోజులే సమయం ఉన్నా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ (సామర్థ్య) పరీక్షలు చేయించుకునేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపడంలేదు.
Fri, Jun 06 2025 12:57 AM -
నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక
యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
Fri, Jun 06 2025 12:57 AM -
వేసవి శిక్షణతో నైపుణ్యాలు మెరుగు
నల్లగొండ టూటౌన్ : వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయని డీఈఓ భిక్షపతి అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో 35 రోజుల పాటు నిర్వహించిన క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమానికి గురువారం ఆయన హాజరై మాట్లాడారు.
Fri, Jun 06 2025 12:57 AM -
తక్కువ ధరకు సిమెంట్ ఇప్పిస్తా
మునుగోడు : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్ అందించేందుకు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
Fri, Jun 06 2025 12:57 AM
-
నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక
ఫ రూ.1,500 కోట్ల పనులకు
తుర్కపల్లి మండలం తిర్మలాపురం వద్ద శంకుస్థాపనలు
ఫ అక్కడే సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
Fri, Jun 06 2025 12:58 AM -
నేటి నుంచి బడిబాట
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా శుక్రవారం నుంచి 19వరకు బడిబాట నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.
Fri, Jun 06 2025 12:58 AM -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
భానుపురి (సూర్యాపేట) : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు.
Fri, Jun 06 2025 12:58 AM -
ఫ ధాన్యం లారీల బారులు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నప్పటికీ వారి చేతికి డబ్బులు వచ్చేదాక ఇబ్బందులు తప్పడం లేదు.
Fri, Jun 06 2025 12:58 AM -
3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో యాసంగి సీజ్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని, మొత్తం 3.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు.
Fri, Jun 06 2025 12:58 AM -
భూ సమస్యల పరిష్కారానికి భూభారతి
కమలాపూర్ : భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అన్నారు. మండలంలోని అంబాల, గూడూరు గ్రామాల్లో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
Fri, Jun 06 2025 12:58 AM -
బడిబాటకు వేళాయె..
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహణకు ఉపాధ్యాయులు సన్నద్ధమయ్యారు.
Fri, Jun 06 2025 12:58 AM -
" />
9న ‘జోసా’ ఓపెన్ హౌజ్
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఈనెల 9వ తేదీన జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) ద్వారా నిట్, ఐఐటీల్లో ప్రవేశాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నట్లు నిట్ యాజమాన్యం గురువారం
Fri, Jun 06 2025 12:58 AM -
‘ఆయుష్మాన్’లో నాణ్యమైన వైద్యసేవలు
● డీఎంహెచ్ఓ అప్పయ్య
Fri, Jun 06 2025 12:58 AM -
సన్నబియ్యం పంపిణీ చేయాలి
ధర్మసాగర్ : రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం మండలంలోని ముప్పారంలో రేషన్ షాపును అధికారులతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 17వ నంబర్ షాపులో ఎన్ని క్వింటాళ్ల బియ్యం వచ్చింది.. ఎంత పంపిణీ చేశారు..
Fri, Jun 06 2025 12:58 AM -
ప్రజాపోరాటాలతోనే సమస్యల పరిష్కారం
న్యూశాయంపేట : ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం లభిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ అన్నారు.
Fri, Jun 06 2025 12:58 AM -
ఉరిలా.. వరి!
మిట్నాలలోని రైతు సేవా కేంద్రం
● రైతు సంక్షేమాన్ని మరిచిన
కూటమి ప్రభుత్వం
● ఏడాదిగా పంటలకు మద్దతు లేదు..
సుఖీభవా దూరం
Fri, Jun 06 2025 12:57 AM -
‘దారి’న పడని ఏపీఆర్ఆర్పీ పనులు
వైఎస్సార్సీపీ పాలనలో
పూర్తయిన పనులు
ప్యాకేజీ పూర్తయిన అంచనా మొత్తం
నెంబర్ పనులు (రూ.లక్షల్లో)
Fri, Jun 06 2025 12:57 AM -
అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే చర్యలు
డోన్ టౌన్: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, వాటిని ప్రోత్సహించినా వదలిపెట్టే ప్రసక్తే లేదని ఎస్సీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. గురువారం డోన్ పట్టణ పోలీసు స్టేషన్ను తనిఖీ చేశారు.
Fri, Jun 06 2025 12:57 AM -
ఉద్యమంలా మొక్కలు నాటుదాం
● మంత్రి ఎన్ఎండీ ఫరూక్
Fri, Jun 06 2025 12:57 AM -
రాక్షస పాలన రాజ్యమేలుతోంది
కొలిమిగుండ్ల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. ఇటీవల చింతలాయిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత నీలం సంజీవకుమార్రెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేసిన విషయం విదితమే.
Fri, Jun 06 2025 12:57 AM -
" />
మిరప వేసి రూ. 18 లక్షలు నష్టపోయా..
12 ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేశాను. రూ.28 లక్షల దాకా ఖర్చు అయ్యింది. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా 10 క్వింటాళ్లు కూడా రాలేదు. అందులో సగానికి సైగా తాలు వచ్చింది. గత ఏడాది క్వింటా రూ.22వేల నుంచి రూ.25వేల వరకు పలికింది. ఈ ఏడాది రూ.10వేలు పలుకుతుంది.
Fri, Jun 06 2025 12:57 AM -
" />
ధాన్యం కొనేవారే లేరు
నాకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పలు రకాల పంటలు సాగు చేశా. కష్టపడి పండించిన వరి, జొన్న కొనేవారు కరువయ్యారు. ఇప్పటికీ ధాన్యం 200 బస్తాల నిల్వ ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్లో పండించిన ధాన్యం రూ.2వేల నుంచి రూ.2,400 వరకు పలికింది.
Fri, Jun 06 2025 12:57 AM -
బడిబాటను విజయవంతం చేయాలి
నల్లగొండ : జయశంకర్ బడిబాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ కోరారు. ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న బటిబాట కార్యక్రమాలపై గురువారం నల్లగొండలో వివిధ శాఖల అధికారులు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
Fri, Jun 06 2025 12:57 AM -
బధిరుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు
నల్లగొండ : మిర్యాలగూడ సమీపంలోని అవంతీపురం ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో చెవిటి, మూగ విద్యార్థులకు 1 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.నంద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Jun 06 2025 12:57 AM -
రైతుకు రక్ష.. భూసార పరీక్ష
దేవరకొండ : వ్యవసాయంలో ఎరువుల వాడకంపై అవగాహన లేక దిగుబడులు తగ్గి రైతన్నలు కొన్ని సందర్భాల్లో నష్టాలపాలవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు నేల స్వభావాన్ని తెలుసుకొని అందుకు అవసరమైన విధంగా రైతులు పంటలకు ఎరువులు అందిస్తే మేలంటున్నారు వ్యవసాయ అధికారులు.
Fri, Jun 06 2025 12:57 AM -
బడి బస్సుపై నిర్లక్ష్యం ఏలా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పాఠశాలల పునఃప్రారంభానికి కొద్ది రోజులే సమయం ఉన్నా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ (సామర్థ్య) పరీక్షలు చేయించుకునేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపడంలేదు.
Fri, Jun 06 2025 12:57 AM -
నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక
యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
Fri, Jun 06 2025 12:57 AM -
వేసవి శిక్షణతో నైపుణ్యాలు మెరుగు
నల్లగొండ టూటౌన్ : వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయని డీఈఓ భిక్షపతి అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో 35 రోజుల పాటు నిర్వహించిన క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమానికి గురువారం ఆయన హాజరై మాట్లాడారు.
Fri, Jun 06 2025 12:57 AM -
తక్కువ ధరకు సిమెంట్ ఇప్పిస్తా
మునుగోడు : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్ అందించేందుకు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
Fri, Jun 06 2025 12:57 AM