-
వివాహేతర సంబంధం: చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టి హత్య
నల్గొండ: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో మహిళ భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.
-
ఈ వారం కథ: బతకటానికి భయం ఎందుకు?
ప్రతిరోజూ ఉదయాన్నే ఆఫీసుకు బయలుదేరే ముందు, అద్దంలో నా మొఖం చూసుకోవటం ఎంత పరిపాటో, జేబులోని పర్సులో డబ్బులున్నాయా లేదా అని చూసుకోవటం కూడా అంతే పరిపాటి.పర్సులో కనీసం పది పచ్చ కాగితాలు లేనిదే కాలు బయట పెట్టను.
Sun, Jun 22 2025 07:34 AM -
అతి చేరువలో అమరత్వం!
అమరత్వం మానవాళి పురాకాంక్ష.. ఇంతవరకు అది ఒక అపూర్ణస్వప్నం..అమరత్వం అసాధ్యమైనదేమీ కాదు, అచిరకాలంలోనే సాధ్యమవుతుందట!
Sun, Jun 22 2025 07:25 AM -
వీఎంహోంలో అంతర్జాతీయ యోగా వేడుకలు
హుడాకాంప్లెక్స్: శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే విధానమే యోగా అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.
Sun, Jun 22 2025 07:23 AM -
11,801 దరఖాస్తులు
భూ సమస్యల పరిష్కారం కోసం భారీగా అర్జీలు ● జిల్లాలో ముగిసిన భూ భారతి సదస్సులు ● పీఓబీ, డేటా సవరణ సమస్యలే అధికం ● ఇందులో ఎక్కువగా కలెక్టర్ పరిధిలోకి వచ్చేవే.. ● కోర్టు కేసుల్లో ఉన్నవి అనేకంSun, Jun 22 2025 07:23 AM -
యోగా ఒక జీవన విధానం
అనంతగిరి: యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానం అని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో యోగా డే కార్యక్రమం నిర్వహించారు.
Sun, Jun 22 2025 07:23 AM -
" />
వికసించిన బ్రహ్మకమలాలు
కొడంగల్ రూరల్: పట్టణంలోని మహాదేవుని ఆలయ ఆవరణలో శుక్రవారం రాత్రి బ్రహ్మ కమలాలు వికసించాయి. వాటికి ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్క తొమ్మిది అడుగుల ఎత్తు పెరిగి రెండు పూలు పూసిందని స్థానికులు తెలిపారు.
Sun, Jun 22 2025 07:23 AM -
" />
మంత్రివర్గంలో అవకాశం కల్పించండి
ఖర్గేను కలిసి విన్నవించిన ఎమ్మెల్యే టీఆర్ఆర్
Sun, Jun 22 2025 07:23 AM -
ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
అనంతగిరి: వంద రోజుల ప్రణాళికలో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణ ప్రధాన రోడ్డులో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. వీధి వ్యాపారులతో తినుబండరాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Sun, Jun 22 2025 07:23 AM -
భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?
న్యూఢిల్లీ: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకరయుద్ధం కొనసాగుతోంది. ఇంతలో ఇరాన్ నుంచి ఒక సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ..
Sun, Jun 22 2025 07:22 AM -
ఘనంగా ప్లేస్మెంట్ అచీవర్స్ డే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం శేరిగూడలోని శ్రీదత్త విద్యా సంస్థల్లో శనివారం ప్లేస్మెంట్ అచీవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2024– 25 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత పొంది, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు.
Sun, Jun 22 2025 07:21 AM -
వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం
కొడంగల్ రూరల్: వన మహోత్సవం కోసం గ్రామాల్లో ఏర్పాటుచేసిన నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఎంపీడీఓ ఉషశ్రీ అన్నారు. శనివారం ఆమె మండల పరిధిలోని అప్పాయిపల్లిలో నర్సరీని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. మొక్కల పెంపకంతోనె వాతావరణం సమత్యుల్యంగా ఉంటుందన్నారు.
Sun, Jun 22 2025 07:21 AM -
వ్యాపారవేత్తలుగా ఎదగాలి
వీధి వ్యాపారులతో ఫుడ్ మేళా
● పాల్గొన్న ఎమ్మెల్యే బీఎమ్మార్
Sun, Jun 22 2025 07:21 AM -
నిండుగా నీళ్లు.. భూములు బీళ్లు
మోమిన్పేట: నందివాగు ప్రాజెక్టును పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో తూములు తుప్పుపట్టి, కాల్వలు పూడుకుపోయి, గండ్లుపడ్డాయి. 2,650 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ ప్రాజెక్టు వైపు పాలకులు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా రైతు భూములన్నీ బీడుగా మారాయి.
Sun, Jun 22 2025 07:21 AM -
పంచాయతీలకు కొత్త భవనాలు
యాచారం: ఈజీఎస్ పథకం నుంచి రూ.20 లక్షల చొప్పున నందివనపర్తి, మంతన్గౌరెల్లి గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ఏళ్ల క్రితం నిర్మించిన శిథిల భవనాల్లోనే ఇబ్బందుల నడుమ ప్రజాప్రతినిధులు, అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు.
Sun, Jun 22 2025 07:21 AM -
విద్యార్థి అదృశ్యం
చేవెళ్ల: ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన శనివారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన మెకానిక్గా రాము కుమారుడు జశ్వంత్(18) ఆదర్శ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు.
Sun, Jun 22 2025 07:21 AM -
కులంపేరిట దూషించిన వారిపై చర్యలకు డిమాండ్
నందిగామ: తనను కులం పేరుతో దూషించిన వ్యక్తులపై నందిగామ ఠాణాలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని మోత్కులగూడ గ్రామానికి చెందిన వానరాసి నర్సింలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించాడు.
Sun, Jun 22 2025 07:21 AM -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
షాద్నగర్: ఉపాధ్యాయులు విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించడం తగదని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్ల శ్రీకాంత్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
Sun, Jun 22 2025 07:21 AM -
ఫల క్షేత్రం.. రైతుకు ఊతం
ఫల వృక్షాల పరిశోధనకు, రైతులకు నాణ్యమైన మొక్కలు అందించడం ద్వారా ఉద్యాన వికాసానికి సిద్దిపేట జిల్లా ములుగు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్రూట్స్’ బాటలు వేస్తోంది.Sun, Jun 22 2025 07:21 AM -
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
నర్సాపూర్ రూరల్: ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన నర్సాపూర్ పట్ట ణంలో జరిగింది. ఎస్సై లింగం కథనం మేరకు... పట్టణంలోని కాజీగల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఎండీ.జావిద్ అలీ రెండో కూతురు ఫరియా సుల్తానా (19) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.
Sun, Jun 22 2025 07:21 AM -
బాల్యంపై పుస్తకాల భారం
తూప్రాన్: బాల్యంపై పుస్తకాల భారం పడుతుంది. శక్తికి మించిన బరువును మోయలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు లెక్కలేని పుస్తకాల బరువు మోపి ఆదాయం దండుకుంటుంటే, చిన్నారులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
Sun, Jun 22 2025 07:21 AM -
" />
ఢిల్లీ సెమినార్కు ఉపాధ్యాయుడు ఎంపిక
చేర్యాల(సిద్దిపేట): ఈ నెల 24, 25వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ వినియోగదారులు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో అడ్వాన్సుడ్ శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాల సెమినార్ నిర్వహించనున్నారు.
Sun, Jun 22 2025 07:21 AM -
నిత్యం భర్త గొడవ పడుతున్నాడని..
జిన్నారం (పటాన్చెరు): భర్త తరచూ తనతో గొడవ పడుతున్నాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం...
Sun, Jun 22 2025 07:21 AM -
నా భూమిలో సబ్స్టేషన్ నిర్మించొద్దు
చిలప్చెడ్(నర్సాపూర్): మండల పరిధిలోని చండూర్ శివారులో గల సర్వే నం.2లో సబ్స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్ శాఖ అధికారులు ముగ్గు పోసిన విషయం విధితమే. కాగా ఆ భూమి తనదని, ఎన్నో ఏళ్లుగా తన పేరు మీదే ఉందని గ్రామానికి చెందిన పుల్కంటి లాజర్ పేర్కొన్నాడు.
Sun, Jun 22 2025 07:21 AM
-
వివాహేతర సంబంధం: చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టి హత్య
నల్గొండ: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో మహిళ భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.
Sun, Jun 22 2025 07:50 AM -
ఈ వారం కథ: బతకటానికి భయం ఎందుకు?
ప్రతిరోజూ ఉదయాన్నే ఆఫీసుకు బయలుదేరే ముందు, అద్దంలో నా మొఖం చూసుకోవటం ఎంత పరిపాటో, జేబులోని పర్సులో డబ్బులున్నాయా లేదా అని చూసుకోవటం కూడా అంతే పరిపాటి.పర్సులో కనీసం పది పచ్చ కాగితాలు లేనిదే కాలు బయట పెట్టను.
Sun, Jun 22 2025 07:34 AM -
అతి చేరువలో అమరత్వం!
అమరత్వం మానవాళి పురాకాంక్ష.. ఇంతవరకు అది ఒక అపూర్ణస్వప్నం..అమరత్వం అసాధ్యమైనదేమీ కాదు, అచిరకాలంలోనే సాధ్యమవుతుందట!
Sun, Jun 22 2025 07:25 AM -
వీఎంహోంలో అంతర్జాతీయ యోగా వేడుకలు
హుడాకాంప్లెక్స్: శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే విధానమే యోగా అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.
Sun, Jun 22 2025 07:23 AM -
11,801 దరఖాస్తులు
భూ సమస్యల పరిష్కారం కోసం భారీగా అర్జీలు ● జిల్లాలో ముగిసిన భూ భారతి సదస్సులు ● పీఓబీ, డేటా సవరణ సమస్యలే అధికం ● ఇందులో ఎక్కువగా కలెక్టర్ పరిధిలోకి వచ్చేవే.. ● కోర్టు కేసుల్లో ఉన్నవి అనేకంSun, Jun 22 2025 07:23 AM -
యోగా ఒక జీవన విధానం
అనంతగిరి: యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానం అని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో యోగా డే కార్యక్రమం నిర్వహించారు.
Sun, Jun 22 2025 07:23 AM -
" />
వికసించిన బ్రహ్మకమలాలు
కొడంగల్ రూరల్: పట్టణంలోని మహాదేవుని ఆలయ ఆవరణలో శుక్రవారం రాత్రి బ్రహ్మ కమలాలు వికసించాయి. వాటికి ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్క తొమ్మిది అడుగుల ఎత్తు పెరిగి రెండు పూలు పూసిందని స్థానికులు తెలిపారు.
Sun, Jun 22 2025 07:23 AM -
" />
మంత్రివర్గంలో అవకాశం కల్పించండి
ఖర్గేను కలిసి విన్నవించిన ఎమ్మెల్యే టీఆర్ఆర్
Sun, Jun 22 2025 07:23 AM -
ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
అనంతగిరి: వంద రోజుల ప్రణాళికలో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణ ప్రధాన రోడ్డులో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. వీధి వ్యాపారులతో తినుబండరాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Sun, Jun 22 2025 07:23 AM -
భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?
న్యూఢిల్లీ: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకరయుద్ధం కొనసాగుతోంది. ఇంతలో ఇరాన్ నుంచి ఒక సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ..
Sun, Jun 22 2025 07:22 AM -
ఘనంగా ప్లేస్మెంట్ అచీవర్స్ డే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం శేరిగూడలోని శ్రీదత్త విద్యా సంస్థల్లో శనివారం ప్లేస్మెంట్ అచీవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2024– 25 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత పొంది, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు.
Sun, Jun 22 2025 07:21 AM -
వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం
కొడంగల్ రూరల్: వన మహోత్సవం కోసం గ్రామాల్లో ఏర్పాటుచేసిన నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఎంపీడీఓ ఉషశ్రీ అన్నారు. శనివారం ఆమె మండల పరిధిలోని అప్పాయిపల్లిలో నర్సరీని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. మొక్కల పెంపకంతోనె వాతావరణం సమత్యుల్యంగా ఉంటుందన్నారు.
Sun, Jun 22 2025 07:21 AM -
వ్యాపారవేత్తలుగా ఎదగాలి
వీధి వ్యాపారులతో ఫుడ్ మేళా
● పాల్గొన్న ఎమ్మెల్యే బీఎమ్మార్
Sun, Jun 22 2025 07:21 AM -
నిండుగా నీళ్లు.. భూములు బీళ్లు
మోమిన్పేట: నందివాగు ప్రాజెక్టును పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో తూములు తుప్పుపట్టి, కాల్వలు పూడుకుపోయి, గండ్లుపడ్డాయి. 2,650 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ ప్రాజెక్టు వైపు పాలకులు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా రైతు భూములన్నీ బీడుగా మారాయి.
Sun, Jun 22 2025 07:21 AM -
పంచాయతీలకు కొత్త భవనాలు
యాచారం: ఈజీఎస్ పథకం నుంచి రూ.20 లక్షల చొప్పున నందివనపర్తి, మంతన్గౌరెల్లి గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ఏళ్ల క్రితం నిర్మించిన శిథిల భవనాల్లోనే ఇబ్బందుల నడుమ ప్రజాప్రతినిధులు, అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు.
Sun, Jun 22 2025 07:21 AM -
విద్యార్థి అదృశ్యం
చేవెళ్ల: ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన శనివారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన మెకానిక్గా రాము కుమారుడు జశ్వంత్(18) ఆదర్శ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు.
Sun, Jun 22 2025 07:21 AM -
కులంపేరిట దూషించిన వారిపై చర్యలకు డిమాండ్
నందిగామ: తనను కులం పేరుతో దూషించిన వ్యక్తులపై నందిగామ ఠాణాలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని మోత్కులగూడ గ్రామానికి చెందిన వానరాసి నర్సింలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించాడు.
Sun, Jun 22 2025 07:21 AM -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
షాద్నగర్: ఉపాధ్యాయులు విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించడం తగదని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్ల శ్రీకాంత్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
Sun, Jun 22 2025 07:21 AM -
ఫల క్షేత్రం.. రైతుకు ఊతం
ఫల వృక్షాల పరిశోధనకు, రైతులకు నాణ్యమైన మొక్కలు అందించడం ద్వారా ఉద్యాన వికాసానికి సిద్దిపేట జిల్లా ములుగు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్రూట్స్’ బాటలు వేస్తోంది.Sun, Jun 22 2025 07:21 AM -
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
నర్సాపూర్ రూరల్: ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన నర్సాపూర్ పట్ట ణంలో జరిగింది. ఎస్సై లింగం కథనం మేరకు... పట్టణంలోని కాజీగల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఎండీ.జావిద్ అలీ రెండో కూతురు ఫరియా సుల్తానా (19) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.
Sun, Jun 22 2025 07:21 AM -
బాల్యంపై పుస్తకాల భారం
తూప్రాన్: బాల్యంపై పుస్తకాల భారం పడుతుంది. శక్తికి మించిన బరువును మోయలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు లెక్కలేని పుస్తకాల బరువు మోపి ఆదాయం దండుకుంటుంటే, చిన్నారులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
Sun, Jun 22 2025 07:21 AM -
" />
ఢిల్లీ సెమినార్కు ఉపాధ్యాయుడు ఎంపిక
చేర్యాల(సిద్దిపేట): ఈ నెల 24, 25వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ వినియోగదారులు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో అడ్వాన్సుడ్ శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాల సెమినార్ నిర్వహించనున్నారు.
Sun, Jun 22 2025 07:21 AM -
నిత్యం భర్త గొడవ పడుతున్నాడని..
జిన్నారం (పటాన్చెరు): భర్త తరచూ తనతో గొడవ పడుతున్నాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం...
Sun, Jun 22 2025 07:21 AM -
నా భూమిలో సబ్స్టేషన్ నిర్మించొద్దు
చిలప్చెడ్(నర్సాపూర్): మండల పరిధిలోని చండూర్ శివారులో గల సర్వే నం.2లో సబ్స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్ శాఖ అధికారులు ముగ్గు పోసిన విషయం విధితమే. కాగా ఆ భూమి తనదని, ఎన్నో ఏళ్లుగా తన పేరు మీదే ఉందని గ్రామానికి చెందిన పుల్కంటి లాజర్ పేర్కొన్నాడు.
Sun, Jun 22 2025 07:21 AM -
ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది... భారతీయుల జీవన విధానంలో యోగా అంతర్భాగం... ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
Sun, Jun 22 2025 07:36 AM