-
Bihar Elections: ‘బాహుబలి’ నేత అరెస్ట్.. మోకామాలో కలకలకం
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు మోకామా నియోజకవర్గంలో కలకలం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, బాహుబలి నేతగా పేరొందిన అనంత్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు.
-
స్క్రోలాటం చిట్టి రీల్స్.. గట్టి ఆదాయం
నవ్వించు, ప్రేరేపించు, షేర్ చేయించు ఇవన్నీ రెండు నిమిషాల్లోనే! ఇక్కడ సమయం తక్కువ, ఐడియాలు ఎక్కువ. కాని, పవర్ మాత్రం మ్యాక్స్! టైమింగ్లో రీల్స్ కంటే ఎక్కువ, షార్ట్ ఫిల్మ్ కంటే తక్కువ.
Sun, Nov 02 2025 08:17 AM -
" />
ప్రమాద స్థలం పరిశీలన
ఎల్కతుర్తి : భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని శనివారం అధికారులు పరిశీలించారు.
Sun, Nov 02 2025 08:17 AM -
కార్యదర్శి లేక చెల్లింపులు పెండింగ్
వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తికి చెల్లింపులు నాలుగు రోజులుగా పెండింగ్ ఉన్నట్లు తెలిసింది. వ్యవసాయ మార్కెట్కు ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ఎవరూ లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.
Sun, Nov 02 2025 08:17 AM -
మన్యం వద్దు.. విజయనగరమే ముద్దు
–8లోశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో జిల్లా పోలీసులు సహాయక చర్యలందించారు.
శరవేగంగా ‘పైడితల్లి’ అభివృద్ధి పనులు
సిరులతల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం
Sun, Nov 02 2025 08:17 AM -
ఆశ వర్కర్ సేవలకు అవార్డు
మెంటాడ: మోంథా తుఫాన్ ప్రభావంతో వర్షాలు జోరందుకున్నవేళ.. మెంటాడ మండలం జగన్నాథపురానికి చెందిన మీసాల పార్వతి అనే గర్భిణికి పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. విషయం తెలుసుకున్న ఆశ కార్యకర్త వై.బంగారమ్మ వెంటనే గర్భిణి వద్దకు చేరుకుంది.
Sun, Nov 02 2025 08:17 AM -
● వరండాలోనే చదువులు
ఈ చిత్రాలు చూశారా.. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో వరండాలో చదువులు సాగుతున్నది సంతకవిటి మండలంలోని బూరాడపేట ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 21 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో రెండు తరగతి గదులు ఉండగా ఒక గది పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో దానిని వదిలేశారు.
Sun, Nov 02 2025 08:15 AM -
రామతీర్థానికి పోటెత్తిన భక్తులు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి దర్శనానికి భక్తులు శనివారం పోటెత్తారు. కార్తీకమాసం తొలి ఏకాదశి కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Sun, Nov 02 2025 08:15 AM -
కుష్ఠు వ్యాధిని నయంచేయొచ్చు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
Sun, Nov 02 2025 08:15 AM -
శరవేగంగా పైడితల్లి అభివృద్ధి పనులు
విజయనగరం టౌన్: సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం విస్తరణ బాలాలయం నిర్మాణ పనులతో ప్రారంభమయ్యాయి. ఆలయం పక్కన ఉన్న ఆధ్యాత్మిక కళావేదిక వద్ద ఉన్న ఖాళీ స్థలంలో అమ్మవారి బాలాలయం పనులను దాతల సహకారంతో అధికారులు ముందుగా నిర్మాణం చేపట్టారు.
Sun, Nov 02 2025 08:15 AM -
వంశధారలో మహిళ గల్లంతు
● కార్తీక స్నానాలలో దుర్ఘటన
Sun, Nov 02 2025 08:15 AM -
కాశీబుగ్గలో జిల్లా పోలీసుల సహాయక చర్యలు
విజయనగరం క్రైమ్: పొరుగు జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో కార్తీక శుద్ద ఏకాదశి సందర్భంగా శనివారం జరిగిన తొక్కిసలాటలో జిల్లా పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
Sun, Nov 02 2025 08:15 AM -
అన్నదాత ఆశలను చిదిమేసిన ‘మోంథా’
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మోంథా తుపాను అన్నదాతలకు గుండె కోతను మిగిల్చింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు రైతుల ఆశలు నేలకు వాలాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో పంట నీటి పాలై, తీవ్ర నష్టాలు మిగిలాయి.
Sun, Nov 02 2025 08:15 AM -
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఎకరాకు రూ.30 వేలు చొప్పున రూ.60 వేలు చెల్లించి రెండెకరాలు కౌలుకు తీసుకుని టమాటా సాగు చేపట్టా. రెండెకరాలకు సుమారు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మొక్కలు సుమారు 4 అడుగుల మేర ఎత్తు పెరగడంతో ఎదురు కర్రలతో పందిరి ఏర్పాటు చేసి తీగలకు పాకించా.
Sun, Nov 02 2025 08:15 AM -
పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి
నా సొంత పొలంతో పాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని 10 ఎకరాలు పత్తి, 9 ఎకరాలు మిర్చి, 15 మొక్కజొన్న, వరి 8 ఎకరాలు చేశా. పత్తి ఎకరానికి రూ. 35 వేలు, మొక్కజొన్న ఎకరానికి రూ.30వేలు, మిర్చి ఎకరానికి ఇప్పటికి 65వేల, వరి సాగుకు ఎకరానికి రూ.25వేలు అయ్యింది.
Sun, Nov 02 2025 08:15 AM -
తాలుతో పెట్టుబడులు నీటిపాలు..
మంతెన పరిసరాల్లో పైర్లు ఇంకో 20 రోజుల్లో చేతికి అందుతాయి. మొన్న తుపానుతో పైర్లు నేలమట్టం అయ్యాయి. కంకులు ఇప్పడే సుంకు పోసుకుంటున్నాయి. వర్షం దెబ్బకు తాలు తప్ప ఏర్పడ్డాయి. మడమతాలు వచ్చేసింది. ఇక గింజ కూడా గట్టిపడే పరిస్థితి లేదు. ఎకరాకు పెట్టిన రూ.
Sun, Nov 02 2025 08:15 AM -
గిరిజన యోధుల త్యాగాలు చిరస్మరణీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రాణాలను పణంగా పెట్టి భావితరాలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందించాలనే మహోన్నత లక్ష్యంతో ఎందరో గిరిజన యోధులు గొప్ప పోరాటాలు చేశారని, వారి త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు.
Sun, Nov 02 2025 08:15 AM -
రైతుకు పరిహారం అందేవరకు పోరాడుతాం
పెనుగంచిప్రోలు: మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించేంత వరకు పోరాడుతామని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు.
Sun, Nov 02 2025 08:15 AM -
" />
దుర్గమ్మ నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు శనివారం విరాళాలను అందజేశారు. విజయవాడ సమీపంలోని పోరంకికి చెందిన బండి మౌనిక కుటుంబం రూ.1.03 లక్షలు, అజిత్ సింగ్నగర్కు చెందిన కె.
Sun, Nov 02 2025 08:15 AM -
దుర్గమ్మ మండల దీక్షలు ప్రారంభం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న దుర్గమ్మ వారి మండల దీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి.
Sun, Nov 02 2025 08:15 AM -
పేదల తరఫున రాజీలేని పోరాటం
రొద్దం: ‘‘ప్రతి పేదవాడి మోములో చిరునవ్వు చూడాలన్నదే వైఎస్సార్ సీపీ అజెండా. ఇందుకోసం ఎంతదాకై నా వెళ్తాం. పేదలకు అన్యాయం చేయాలనుకునే వారు ఎవరైనా ఎదిరిస్తాం. పేదల తరఫున రాజీలేని పోరాటం చేస్తాం’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు.
Sun, Nov 02 2025 08:15 AM -
నిరాశ పర్చిన చంద్రబాబు పర్యటన
తలుపుల: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనపై జిల్లా వాసులు పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి. కనీసం తలుపుల మండలానికైనా మేలు జరిగేలా వరాలు ప్రకటిస్తారని భావించారు. కానీ ప్రజాధనం రూ.కోటి ఖర్చు చేసి హెలీకాప్టర్లో వచ్చిన సీఎం...తన గొప్పల డప్పు కొట్టుకుని వెళ్లిపోయారు.
Sun, Nov 02 2025 08:15 AM -
" />
25 మండలాల్లో కరువు
పుట్టపర్తి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. 2025 ఖరీఫ్కు సంబంధించి జిల్లాలోని 25 మండలాలను కరువు జాబితాలో చేర్చింది.
Sun, Nov 02 2025 08:15 AM -
" />
రైతులను దగా చేస్తున్న కూటమి
వైఎస్సార్ సీపీ హయాంలో నేను చేసిన విజ్ఞప్తి మేరకు పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను కృష్ణా జలాలతో నింపేందుకు 3 టీఎంసీలు కేటాయిస్తూ వైఎస్ జగన్ జీఓ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా...
Sun, Nov 02 2025 08:15 AM -
‘చుక్క’బీరు.. చుక్కల్లో ధర..
బీరు బాబులు మగ్గుల్లో బీరు పోసుకుని గుక్కలు గుక్కలుగా తాగుతారు గాని, ఈ సీసాలో ఉన్న బీరును అలా తాగడం కుదరదు గాక కుదరదు. ఎందుకంటే, ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న బీరు సీసా. ఇందులో ఉన్నది కేవలం ఒక చుక్క బీరు మాత్రమే!
Sun, Nov 02 2025 08:13 AM
-
Bihar Elections: ‘బాహుబలి’ నేత అరెస్ట్.. మోకామాలో కలకలకం
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు మోకామా నియోజకవర్గంలో కలకలం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, బాహుబలి నేతగా పేరొందిన అనంత్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు.
Sun, Nov 02 2025 08:22 AM -
స్క్రోలాటం చిట్టి రీల్స్.. గట్టి ఆదాయం
నవ్వించు, ప్రేరేపించు, షేర్ చేయించు ఇవన్నీ రెండు నిమిషాల్లోనే! ఇక్కడ సమయం తక్కువ, ఐడియాలు ఎక్కువ. కాని, పవర్ మాత్రం మ్యాక్స్! టైమింగ్లో రీల్స్ కంటే ఎక్కువ, షార్ట్ ఫిల్మ్ కంటే తక్కువ.
Sun, Nov 02 2025 08:17 AM -
" />
ప్రమాద స్థలం పరిశీలన
ఎల్కతుర్తి : భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని శనివారం అధికారులు పరిశీలించారు.
Sun, Nov 02 2025 08:17 AM -
కార్యదర్శి లేక చెల్లింపులు పెండింగ్
వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తికి చెల్లింపులు నాలుగు రోజులుగా పెండింగ్ ఉన్నట్లు తెలిసింది. వ్యవసాయ మార్కెట్కు ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ఎవరూ లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.
Sun, Nov 02 2025 08:17 AM -
మన్యం వద్దు.. విజయనగరమే ముద్దు
–8లోశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో జిల్లా పోలీసులు సహాయక చర్యలందించారు.
శరవేగంగా ‘పైడితల్లి’ అభివృద్ధి పనులు
సిరులతల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం
Sun, Nov 02 2025 08:17 AM -
ఆశ వర్కర్ సేవలకు అవార్డు
మెంటాడ: మోంథా తుఫాన్ ప్రభావంతో వర్షాలు జోరందుకున్నవేళ.. మెంటాడ మండలం జగన్నాథపురానికి చెందిన మీసాల పార్వతి అనే గర్భిణికి పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. విషయం తెలుసుకున్న ఆశ కార్యకర్త వై.బంగారమ్మ వెంటనే గర్భిణి వద్దకు చేరుకుంది.
Sun, Nov 02 2025 08:17 AM -
● వరండాలోనే చదువులు
ఈ చిత్రాలు చూశారా.. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో వరండాలో చదువులు సాగుతున్నది సంతకవిటి మండలంలోని బూరాడపేట ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 21 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో రెండు తరగతి గదులు ఉండగా ఒక గది పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో దానిని వదిలేశారు.
Sun, Nov 02 2025 08:15 AM -
రామతీర్థానికి పోటెత్తిన భక్తులు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి దర్శనానికి భక్తులు శనివారం పోటెత్తారు. కార్తీకమాసం తొలి ఏకాదశి కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Sun, Nov 02 2025 08:15 AM -
కుష్ఠు వ్యాధిని నయంచేయొచ్చు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
Sun, Nov 02 2025 08:15 AM -
శరవేగంగా పైడితల్లి అభివృద్ధి పనులు
విజయనగరం టౌన్: సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం విస్తరణ బాలాలయం నిర్మాణ పనులతో ప్రారంభమయ్యాయి. ఆలయం పక్కన ఉన్న ఆధ్యాత్మిక కళావేదిక వద్ద ఉన్న ఖాళీ స్థలంలో అమ్మవారి బాలాలయం పనులను దాతల సహకారంతో అధికారులు ముందుగా నిర్మాణం చేపట్టారు.
Sun, Nov 02 2025 08:15 AM -
వంశధారలో మహిళ గల్లంతు
● కార్తీక స్నానాలలో దుర్ఘటన
Sun, Nov 02 2025 08:15 AM -
కాశీబుగ్గలో జిల్లా పోలీసుల సహాయక చర్యలు
విజయనగరం క్రైమ్: పొరుగు జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో కార్తీక శుద్ద ఏకాదశి సందర్భంగా శనివారం జరిగిన తొక్కిసలాటలో జిల్లా పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
Sun, Nov 02 2025 08:15 AM -
అన్నదాత ఆశలను చిదిమేసిన ‘మోంథా’
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మోంథా తుపాను అన్నదాతలకు గుండె కోతను మిగిల్చింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు రైతుల ఆశలు నేలకు వాలాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో పంట నీటి పాలై, తీవ్ర నష్టాలు మిగిలాయి.
Sun, Nov 02 2025 08:15 AM -
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఎకరాకు రూ.30 వేలు చొప్పున రూ.60 వేలు చెల్లించి రెండెకరాలు కౌలుకు తీసుకుని టమాటా సాగు చేపట్టా. రెండెకరాలకు సుమారు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మొక్కలు సుమారు 4 అడుగుల మేర ఎత్తు పెరగడంతో ఎదురు కర్రలతో పందిరి ఏర్పాటు చేసి తీగలకు పాకించా.
Sun, Nov 02 2025 08:15 AM -
పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి
నా సొంత పొలంతో పాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని 10 ఎకరాలు పత్తి, 9 ఎకరాలు మిర్చి, 15 మొక్కజొన్న, వరి 8 ఎకరాలు చేశా. పత్తి ఎకరానికి రూ. 35 వేలు, మొక్కజొన్న ఎకరానికి రూ.30వేలు, మిర్చి ఎకరానికి ఇప్పటికి 65వేల, వరి సాగుకు ఎకరానికి రూ.25వేలు అయ్యింది.
Sun, Nov 02 2025 08:15 AM -
తాలుతో పెట్టుబడులు నీటిపాలు..
మంతెన పరిసరాల్లో పైర్లు ఇంకో 20 రోజుల్లో చేతికి అందుతాయి. మొన్న తుపానుతో పైర్లు నేలమట్టం అయ్యాయి. కంకులు ఇప్పడే సుంకు పోసుకుంటున్నాయి. వర్షం దెబ్బకు తాలు తప్ప ఏర్పడ్డాయి. మడమతాలు వచ్చేసింది. ఇక గింజ కూడా గట్టిపడే పరిస్థితి లేదు. ఎకరాకు పెట్టిన రూ.
Sun, Nov 02 2025 08:15 AM -
గిరిజన యోధుల త్యాగాలు చిరస్మరణీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రాణాలను పణంగా పెట్టి భావితరాలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందించాలనే మహోన్నత లక్ష్యంతో ఎందరో గిరిజన యోధులు గొప్ప పోరాటాలు చేశారని, వారి త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు.
Sun, Nov 02 2025 08:15 AM -
రైతుకు పరిహారం అందేవరకు పోరాడుతాం
పెనుగంచిప్రోలు: మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించేంత వరకు పోరాడుతామని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు.
Sun, Nov 02 2025 08:15 AM -
" />
దుర్గమ్మ నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు శనివారం విరాళాలను అందజేశారు. విజయవాడ సమీపంలోని పోరంకికి చెందిన బండి మౌనిక కుటుంబం రూ.1.03 లక్షలు, అజిత్ సింగ్నగర్కు చెందిన కె.
Sun, Nov 02 2025 08:15 AM -
దుర్గమ్మ మండల దీక్షలు ప్రారంభం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న దుర్గమ్మ వారి మండల దీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి.
Sun, Nov 02 2025 08:15 AM -
పేదల తరఫున రాజీలేని పోరాటం
రొద్దం: ‘‘ప్రతి పేదవాడి మోములో చిరునవ్వు చూడాలన్నదే వైఎస్సార్ సీపీ అజెండా. ఇందుకోసం ఎంతదాకై నా వెళ్తాం. పేదలకు అన్యాయం చేయాలనుకునే వారు ఎవరైనా ఎదిరిస్తాం. పేదల తరఫున రాజీలేని పోరాటం చేస్తాం’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు.
Sun, Nov 02 2025 08:15 AM -
నిరాశ పర్చిన చంద్రబాబు పర్యటన
తలుపుల: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనపై జిల్లా వాసులు పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి. కనీసం తలుపుల మండలానికైనా మేలు జరిగేలా వరాలు ప్రకటిస్తారని భావించారు. కానీ ప్రజాధనం రూ.కోటి ఖర్చు చేసి హెలీకాప్టర్లో వచ్చిన సీఎం...తన గొప్పల డప్పు కొట్టుకుని వెళ్లిపోయారు.
Sun, Nov 02 2025 08:15 AM -
" />
25 మండలాల్లో కరువు
పుట్టపర్తి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. 2025 ఖరీఫ్కు సంబంధించి జిల్లాలోని 25 మండలాలను కరువు జాబితాలో చేర్చింది.
Sun, Nov 02 2025 08:15 AM -
" />
రైతులను దగా చేస్తున్న కూటమి
వైఎస్సార్ సీపీ హయాంలో నేను చేసిన విజ్ఞప్తి మేరకు పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను కృష్ణా జలాలతో నింపేందుకు 3 టీఎంసీలు కేటాయిస్తూ వైఎస్ జగన్ జీఓ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా...
Sun, Nov 02 2025 08:15 AM -
‘చుక్క’బీరు.. చుక్కల్లో ధర..
బీరు బాబులు మగ్గుల్లో బీరు పోసుకుని గుక్కలు గుక్కలుగా తాగుతారు గాని, ఈ సీసాలో ఉన్న బీరును అలా తాగడం కుదరదు గాక కుదరదు. ఎందుకంటే, ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న బీరు సీసా. ఇందులో ఉన్నది కేవలం ఒక చుక్క బీరు మాత్రమే!
Sun, Nov 02 2025 08:13 AM
